NEWS

NEWS

గిరిజన కోటలో పాగా వేసేది ఎవరు..?

సుమారు 13 లక్షల  పైచిలుకు వోటర్లు కలిగి ఉన్న  మహబూబాబాద్‌ ‌లోక్‌సభ నియోజకవర్గం కింద 7 శాసన సభ  నియోజకవర్గాలు ఉన్నాయి అందులో  డోర్నకల్‌, ‌మహబూబాబాద్‌, ఇల్లందు, భద్రాచలం పినపాక, నర్సంపేట, ములుగు, నియోజకవర్గాలు ఉన్నాయి.  గత 2023 శాసనసభ ఎన్నికల్లో ఏడు నియోజక వర్గాల మొత్తంగా పొందిన వోట్లు … 6,85,897  కాంగ్రెస్ పార్టీ   4,43,910 …

హైదరాబాద్‌ అభివృద్ధి ఘనత కాంగ్రెస్‌దే

సికింద్రాబాద్‌ ‌నియోజకవర్గాన్ని కెసిఆర్‌ ‌బీజేపీకి తాకట్టు పెట్టారు కిషన్‌ ‌రెడ్డి గెలిచినా చేసిందేవి లేదు హైదరాబాద్‌కు వరదలొస్తే కనపడని కేంద్ర మంత్రి దానం గెలుపు…కేంద్రంలో మంత్రి అవడం ఖాయం సికింద్రాబాద్‌ ‌ప్రచారంలో సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24 : ‌హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని, మత సామరస్యాన్ని కాపాడింది తమ…

మోదీ, కెసిఆర్‌ ‌తోడు దొంగలు..!

నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు పరిపాలనలోనూ ఇద్దరిని వేర్వేరుగా చూడలేం గత డిసెంబర్‌లో కేసిఆర్‌ను బొందపెట్టినట్లే మే13న మోదీకి బుద్ధి చెప్పాలి నిరుద్యోగులకు 2 కోట్ల ఉద్యోగాలు రాలేదు.. రైతుల ఆత్మహత్యలు ఆపలేదు..నల్లధనాన్ని బయటికి తేలేని దద్దమ్మ మోదీ హరీష్‌ ‌రావు…రాజీనామా లేఖ జేబులో పెట్టుకో ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం…రైతులకు రుణమాఫీతో ఆర్థిక…

నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24 : ‌లోక్‌ ‌సభ ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారంతో ముగియనుంది. దీంతో అభ్యర్థులు నామినేషన్లు వేసే పనిలో పడ్డారు. కొందరు మరోమారు సెట్లను సమర్పిస్తున్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు నాలుగో విడత ఎన్నికల్లో భాగంగా మే నెల 13న పోలింగ్‌ ‌జరగనుండటంతో..ఈ నెల 18 మొదలైన నామినేషన్‌ల పక్రియ…

కెసిఆర్‌ ‌కాన్వాయ్‌లో ప్రమాదం ఒకదానిని మరోటి ఢీకొన్న వాహనాలు

స్వల్పంగా దెబ్బతిన్న 8 కార్లు…తప్పిన ముప్పు బస్సును ఆపి కెసిఆర్‌ను కలుస్తున్న రైతులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24 : ‌బిఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. ఆయన వాహన శ్రేణిలోని కార్లు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. ఇలా మొత్తం 8 కార్లకు ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా వేములపల్లి…

మోదీ పలాయనవాదం !

ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారంలో ఉన్న పార్టీలు తమ నిజాయితీని నిరూపించుకోవాల్సి ఉంటుంటి. తాము అధికారంలో ఏయే మంచి పనులు చేశామో.. ఎవరెవరనికి మంచి జరిగిందో..ప్రజలకు ఏ రకంగా మేలు జరిగిందో చెప్పాలి. కానీ ఈ ఎన్నికల్లో అలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న మోదీ జిఎస్టీ, నిరుద్యోగం, ఉపాధి రంగాలపై ఎలాంటి…

బీజేపీ మేనిఫెస్టోలో విశ్వసనీయత ఎంత?

తెలంగాణ పుట్టుకని ప్రశ్నించారు, తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని అంటే ఎన్నికల కోసం అని భావించాం కానీ, పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి విభజన హామీలను ఏ ఒక్కటి అమలు చేయనందున మోదీని వర్తమానం భరించినా, భవిష్యత్తు క్షమించదనే ప్రచారం ఊపందుకుంది. ప్రతికూలతను ఎదుర్కొంటున్న మోదీని కాపాడడానికి అయోధ్య రాముడే దిక్కని విశ్లేషకులు భావిస్తున్నారు.…

భానుడి భగభగ… ఆరోగ్యం విలవిల…

వేసవిలో వడదెటబ్బ నుంచి రక్షించకోవడానికి ప్రతిఒక్కరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తలనెప్పి, కండరాలు పట్టేయడం, వికారం, కళ్లుతిగడం, వాంతులు చేసుకోవడం లక్షణాలు కనిపిస్తే వడదెబ్బ తగిలినట్లు నిర్ధారించుకోవాలని, వడదెబ్బ తగిలినట్లు గుర్తిస్తే నీటిలో ఓఆర్‌ఎస్‌ పొడిని కలిపి తాగాలని, అది దొరకని పరిస్థితుల్లో నీటిలో కొంచం ఉప్పు, పంచదార కలుపుకొని తాగాలని వైద్యులు సూచించారు.…

కెసిఆర్‌ మోకాళ్ల యాత్ర చేసినా లాభం లేదు

నల్లగొండ, భువనగిరిలో కాంగ్రెస్‌దే విజయం జగదీశ్‌ రెడ్డి అతిగా మాట్లాడితే ఊరుకునేది లేదు మీడియాతో మంత్రి కోమటిరెడ్డి నల్గొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 23 : కేసీఆర్‌ బస్సు యాత్ర కాదు…. మోకాళ్ళ యాత్ర చేసినా నల్గొండ, భువనగిరిలలో బీఆర్‌ఎస్‌ పార్టీకి డిపాజిట్‌ రాదంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ఓటమికి మించి పార్లమెంటులో…

నేటి నుంచి కెసిఆర్‌ బస్సుయాత్ర

బస్సుకు తెలంగాణ భవన్‌లో పూజలు మిర్యాలగూడతో మొదలు… మే 10న సిద్ధిపేట సభతో ముగింపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 23 : బీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే బస్సు యాత్ర నేడు బుధవారం ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ యాత్ర కొనసాగించబోయే బస్సుకు తెలంగాణ భవన్‌లో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.…