NEWS

NEWS

ఎంఐఎం, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల డీఎన్‌ఏ ఒక్కటే..

ప్రజలను వోట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్‌కి లేదు  ప్రజల కోసం పోరాడిన వ్యక్తి బండి సంజయ్‌.. ఈ ఎన్నికల్లో 400లకు పైగా సీట్లను గెలువబోతున్నాం.. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి   కరీంనగర్‌ బిజెపి అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన బండి సంజయ్‌ కరీంనగర్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 25 : ఈ…

పెద్దపల్లి గడ్డపై ‘పెద్దన్న’గా నిలిచేదెవరో…

సింగరేణి అండ..ఎవరికో పూదండ బొగ్గు గని కార్మికులే గెలుపు ఓటముల నిర్ణేతలు పెద్దపెల్లి అసెంబ్లీ నియోజకవర్గ ముఖచిత్రం పెద్దపల్లి, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, ధర్మపురి, రామగుండం, మంథని శాసనసభ నియోజకవర్గాలు ఉన్న పెద్దపల్లి లోకసభ నియోజకవర్గ పరిధిలో 15 లక్షల 94 వేల 392 వోట్లు ఉన్నాయి. ఇటీవల జరిగిన 2023 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌…

నిబంధనలు ఉల్లంఘించిన కాంగ్రెస్‌, ‌బిజెపి పార్టీల అధ్యక్షులకు ఈసీ• నోటీసులు

న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 25 : ‌లోక్‌సభ ఎన్నికల్లో పోటాపోటీగా ప్రచారం చేస్తున్న పార్టీలు ఒకడుగు ముందుకేసి మోడల్‌ ‌కోడ్‌ ఆఫ్‌ ‌కండక్ట్‌ని ఉల్లంఘిస్తున్నాయి. ఎంసీసీని ఉల్లంఘించినందుకుగానూ ఈసీ దేశంలోని రెండు ప్రధాన జాతీయ పార్టీలకు షాక్‌ ఇచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మోడల్‌ ‌కోడ్‌ ఆఫ్‌ ‌కండక్ట్‌ని అతిక్రమించినందుకు బీజేపీ, కాంగ్రెస్‌ ‌పార్టీలకు ఈసీ…

కాంగ్రెస్‌ ‌పార్టీ సేవలు ఎనలేనివి

ప్రధాని స్వర్గీయ ఇందిరా హయాంలోనేమెదక్‌ అభివృద్ధి, పేదలకు చేయూత నర్సాపూర్‌ ‌నియోజకవర్గం వెల్దుర్తి ప్రచార సభలో ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌ సిద్దిపేట,/ పటాన్‌ ‌చెరు,ప్రజాతంత్ర,ఏప్రిల్‌ 25:‌దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్‌ ‌పార్టీ ఎంతో చేసిందని ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌ అన్నారు. గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజానీకానికి ఓరగబెట్టింది ఏమీ…

సమర్ధుడైన వెంకటరామిరెడ్డికి పట్టం కట్టండి

అఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ ‌రెడ్డి అమెదక్‌ ఎం‌పీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తో కలిసి అమీన్‌ ‌పూర్‌ అముఖ్య నాయకులతో ఎమ్మెల్యే జిఎంఆర్‌ ‌సమావేశం అఅమీన్‌ ‌పూర్‌ ‌మున్సిపల్‌, ‌మండల స్థాయి సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయండి పటాన్‌ ‌చెరు,ప్రజాతంత్ర,ఏప్రిల్‌ 25:‌సమర్థుడు, పరిపాలన అనుభవం కలిగిన వెంకట్రామిరెడ్డి విజయానికి ప్రతి ఒక్కరు సహకరించాలని పటాన్‌ ‌చెరు ఎమ్మెల్యే…

400 ‌సీట్లలో ఒకటి గెలిచాం ఇంకా 399 గెలవాల్సి ఉంది

కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 25 : ‌కరీంనగర్‌ ‌పార్లమెంట్‌ ‌నియోజకవర్గ స్థానానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌నామినేషన్‌ ‌దాఖలు చేశారు. నామినేషన్‌ ‌కార్యక్రమంలో గుజరాత్‌ ‌ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌, ‌బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. వీరంతా వెంటరాగా రిటర్నింగ్‌ అధికారికి బండి సంజయ్‌ ‌నామినేషన్‌ ‌పత్రాలు దాఖలు చేశారు…

జీతం..లక్ష

రామనాథం, గురునాథం ఇద్దరూ సన్నకారు రైతులు. ఇద్దరి కొడుకులు, కూతుళ్లు మంచి స్నేహితులు. కలిసి పెరిగారు, కలిసే చదివారు. రామనాథం కొడుకు ప్రకాష్‌ డిగ్రీ అయిపోయి అమ్మానాన్నలకు చేదోడుగా వ్యవసాయం చేస్తూ పిజి సీటు కోసం ప్రయత్నిస్తున్నాడు. కూతురు గిరిజ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతుంది గురునాథం కూతురు నీలిమ లాగే. ఒకరోజు  పొలం గట్ల…

జనహితమే కవిత్వపు అభిమతం…

కవి తన సృజన ప్రపంచంలో శ్రద్ధతో విత్తుకునే విత్తనం కవిత్వం. అది మొలకెత్తి, వృక్షంగా మారి,  విస్తారంగా  ఎదిగి కవికి చిరునామాగా మారుతుంది. తన హృదయం నుండి కురిసే విభిన్న భావాలను అక్షరీకరించి శబ్దవేదిగా కవిత్వాన్ని కవి  నిపుణతతో మలుస్తాడు. కవికి చివరకు మిగిలే నిజమైన ఆస్తి ఒక్క కవిత్వమే. సమాజాన్ని అనేక కోణాల్లో లోతుగా…

బంధాల కోసం తపించే నేటి అనుబంధాలు

మనుషుల మధ్య క్రమంగా మాయమౌతున్న అనుబంధాలు మానవజీవనసంక్షోభానికి దారితీస్తున్నాయి. ఆ సంక్షోభం మనుషులు చేజేతులా తెచ్చుకుంటున్నదే. అనుబంధం నిత్యం పల్లవించే పత్రహరితం. ఇప్పుడు ఆ పత్రహరితాన్ని కోల్పోయి జీవనోధ్యానాలు మోడువారిపోతున్నాయి. వాటిని అవేదనల శిశిరాలే ఆవహించేస్తున్నాయి. అనుబంధాలు పైకి కనిపించే కృత్రిమత్వపు ప్లాస్టిక్‌ పూలైపోతున్నాయి. సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో ఒకప్పుడు కళకళలాడిన కుటుంబబంధాలు నేడు పెరిగిపోతున్న…

మల్కాజిగిరికి రేవంత్‌ ‌చేసింది సున్నా

వలస పక్షులను నమ్మకుంటే మోసమే.. మల్కాజిగిరి ప్రచారంలో బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24 : అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్‌ ‌రెడ్డి మోసం పార్ట్ -1 అనే సినిమా చూపించిండని, ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికలకు మోసం పార్ట్ -2 ‌సినిమా చూపిస్తున్నాడని బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కిటిఆర్‌ ఎద్దేవా…