ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల డీఎన్ఏ ఒక్కటే..

ప్రజలను వోట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్కి లేదు ప్రజల కోసం పోరాడిన వ్యక్తి బండి సంజయ్.. ఈ ఎన్నికల్లో 400లకు పైగా సీట్లను గెలువబోతున్నాం.. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కరీంనగర్ బిజెపి అభ్యర్థిగా నామినేషన్ వేసిన బండి సంజయ్ కరీంనగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25 : ఈ…








