నేడు టెన్త్ ఫలితాలు

ఉదయం 11 గంటలకు విద్యా శాఖ కార్యదర్శిచే విడుదల హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : తెలంగాణలో పదోతర గతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 30న మంగళవారం విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని…









