NEWS

NEWS

నేడు టెన్త్‌ ఫలితాలు

ఉదయం 11 గంటలకు విద్యా శాఖ కార్యదర్శిచే విడుదల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 29 :  తెలంగాణలో పదోతర గతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఏప్రిల్‌ 30న మంగళవారం విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని…

డీప్‌ఫేక్‌ వార్తల కేసులో సిఎం రేవంత్‌ రెడ్డిని అరెస్టు చేయాలి

కలేకుంటే మోదీ, రేవంత్‌ దోస్తీ బయట పడ్డట్టే..క మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు కసంగారెడ్డిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ప్రచారం.. సంగారెడ్డి, ప్రజాతంత్ర,  ఏప్రిల్‌ 29 : డీప్‌ ఫేక్‌ వార్తలను ప్రచారం చేసిన కేసులో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి దిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారని, ఈ కేసులో సీఎంను అరెస్టు చేయాలని…

మనుషుల మధ్య విద్వేషం కాదు.. సమగ్ర జీవనాభివృద్ధి కావాలి!

వరంగల్‌ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి  డాక్టర్‌ కడియం కావ్యతో స్వతంత్ర జర్నలిస్ట్‌ కె.సజయ సంభాషణ  రాజకీయ రంగంలోకి మహిళలు రావడం అనేది నిజంగా ఆహ్వానించదగిన అంశం, ముఖ్యమైన అంశం. కొంతమందికి రాజకీయ కుటుంబ నేపథ్యం ద్వారా అవకాశం వస్తే మరికొంతమంది స్వతంత్రంగానే రాజకీయరంగ ప్రవేశం చేయాల్సి వుంటుంది. డాక్టర్‌ కడియం కావ్య ఒక…

రేపు పది ఫలితాలు…

ఫెయిల్‌ ఐనా కూడా అవకాశాలు ఎన్నో… స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కోర్సులలో చేరొచ్చు… జీవితంలో తిరిగి పొందలేనివి రెండే రెండు అవే ఒకటి కాలం, రెండోది ప్రాణం. క్షణికావేశంలో తీసుకొనే నిర్ణయాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. భారతదేశ విద్యావ్యవస్థలో పదవతరగతి ఒక మైలు రాయి. తన జీవన ప్రయాణంలో మొట్ట మొదటి మెట్టు పదవతరగతి ఫలితాలు.…

కాంగ్రెస్ పాలనలోనే పరిశ్రమలు..

అబద్ధపు హామీలిచ్చిన బిఆర్ఎస్ ను గద్దె దింపారు కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలి: డిప్యూటీ సీఎం  బట్టి విక్రమార్క  కొత్తగూడెం, ప్రజాతంత్ర : మన నిధులు, నీళ్లు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడితే రాష్ట్రం  ఏర్పడ్డాక గత ప్రభుత్వం రూ7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చిందని డిప్యూటీ…

కేసీఆర్ నోరు తెరిస్తే అబద్దాలే

రూ 2లక్షల రుణమాఫీ చేస్తాం ఆర్ ఆర్ ఆర్ ను లక్ష మెజారిటీతో గెలిపించాలి: మంత్రి పొంగులేటి  కొత్తగూడెం, ప్రజాతంత్ర : రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లులు, రేషన్ కార్డులో సమస్యలకు త్వరలోనే పరిష్కారం చూపుతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఆర్ఆర్ గెలుపు కోసం…

రసాయన ఆయుధాల నిషేధాన్ని గౌరవిస్తున్నామా..!

‘అంతర్జాతీయ రసాయన ఆయుధాల సమావేశం’లో తీసుకున్న నిర్ణయాలు 29 ఏప్రిల్‌ 1997 నుంచి అమలులోకి వచ్చాయి. 11 నవంబర్‌ 2005న ఐక్యరాజ్యసమితి నిర్వహించిన 10వ సర్వసభ్య సమావేశంలో నిర్ణయించిన ప్రకారం ప్రతి ఏటా 29 ఏప్రిల్‌ రోజున ‘రసాయన యుద్ధ క్షతగాత్రుల స్మారక దినం’ పాటించుట ఆనవాయితీగా మారింది. ఈ వేదికగా రసాయన యుద్ధ క్షతగాత్రులకు…

సాగునీటి వివక్షతపై ఎలుగెత్తి చాటిన విద్యాసాగర్‌ రావు

 నేడు  ఆర్‌.విద్యా సాగర్‌రావు  వర్థంతి వలస పాలకుల స్వార్థ పాలనలో, సాగు నీటి రంగంలో జరిగిన అన్యాయాలు, ప్రాజెక్టు ల్లో మోసంపై గణాంకాలతో తెలంగాణ జాతిని జాగృతం చేసిన గొప్ప వ్యక్తి విద్యాసాగర్‌ రావు. తెలంగాణకు నీటి విషయంలో జరిగిన మోసం, ప్రాజెక్టులపై జరిగిన అన్యాయం పై విద్యాసాగర్‌రావు చేసిన పోరాటం, అధ్యయనం అనన్య సామాన్యం.…

మా పథకాలు అమలు చేయకుండా చతికిల

ఉద్యమం చేసి సాధించిన తెలంగాణను కాపాడాం అభివృద్ధి పథకాలతో ముందుకు తీసుకుని వెళ్లాం నాగర్‌కర్నూలు ప్రచారంలో బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ నాగర్‌కర్నూల్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : ‌బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలను కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌నిలదీశారు. కొత్తగా గడ్డపార పట్టి తవ్వాల్సిన…

ఎన్నికల కోడ్‌ ‌తరవాత నిరుపేదలకు ఇళ్లు

మమ్మల్ని ప్రశ్నించేహక్కు బిఆర్‌ఎస్‌కు లేదు పెద్దపల్లి ప్రచారంలో మంత్రి శ్రీదర్‌ ‌బాబు పెద్దపల్లి, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : ఎన్నికల కోడ్‌ అయిపోగానే అర్హులైన ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి శ్రీధర్‌ ‌బాబు అన్నారు. శనివారం ముత్తారం మండలంలోని పలు గ్రామాల్లో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి మంత్రి…