NEWS

NEWS

కాళేశ్వరంపై విచారణకు కెసిఆర్‌ను పిలిస్తే తప్పేముంది…

వివరాలు తెలుసుకోవాలనుకోవడంలో తప్పు లేదు కొన్ని విషయాల్లో మోదీని నమ్మి మోసపోయాం అనవసరంగా నోట్ల రద్దుకు మద్దతు ఇచ్చాం బిఆర్‌ఎస్‌ 8 నుంచి 9 సీట్లు సాధిస్తుంది మీడియాతో చిట్‌చాట్‌లో కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : కాళేశ్వరంపై విచారణకు మాజీ సీఎం కేసీఆర్‌ ను పిలిస్తే తప్పులేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌…

రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత విద్యార్థులదే..

భారత్‌ జోడో అభియాన్‌ జాతీయ కన్వీనర్‌ ప్రొ.యోగేంద్ర యాదవ్‌ భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం : దిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సుకుమార్‌ నారాయణ విచ్ఛిన్నం చేసే శక్తులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపు హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27: భారత ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత విద్యార్థులదే అని భారత్‌ జూడో అభియాన్‌ జాతీయ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ యోగేంద్ర…

ప్రజల కోసం మాట్లాడుతుంటాం..కొట్లాడుతుంటాం

తెలంగాణకు ఒక గొంతుక అవసరం తొమ్మిదిన్నరేండ్లలో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపేందుకు అహర్నిశలు కృషి చేశాం తెలంగాణభవన్‌లో బిఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవంలో కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : విజయాలకు పొంగిపోము, అపజయాలకు కృంగిపోమనేలా తమ ప్రస్థానం సాగుతుం దని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌ అన్నారు. భవిష్యత్తులోనూ ప్రజల కోసం మాట్లాడుతూనే ఉంటాం.. కొట్లాడుతూనే…

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కీలక పరిణామం

కాంగ్రెస్‌కు సిపిఎం మద్దతు.. అభ్యర్థులు పోటీ నుంచి విరమణ బిజెపిని ఢీకొనేందుకు కలసి పోరాడాలని నిర్ణయం సిఎం రేవంత్‌తో భేటీలో తమ్మినేని చర్చలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీకి మద్దతివ్వాలని సీపీఎం నిర్ణయించు కుంది. శనివారం సీపీఎం ముఖ్యనేతలతో రేవంత్‌ రెడ్డి…

రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కంకణం

ఆరెస్సెస్‌ ప్రణాళికను అమలు కాంగ్రెస్‌పై మోదీ, అమిత్‌ షా విష ప్రచారం బిడ్డ బెయిల్‌ కోసం బీజేపీతో కేసీఆర్‌ ఒప్పందం రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్‌ గెలవాల్సిందే.. ప్రెస్‌మీట్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : దేశంలో రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీజేపీ కంకణం కట్టుకుందని, 2025లోగా రిజర్వేషన్లు రద్దు చేసేందుకు కుట్ర…

బ్యాలెట్‌ పేపర్‌ శకం ముగిసింది !

ఎలక్ట్రానిక్‌ వోటింగ్‌ మెషీన్‌ ఇవీఎంలపై పలు సందర్భాల్లో విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇవి ట్యాంపరింగ్‌ అవుతున్నాయని పదేపదే ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం కూడా పలు సందర్భాల్లో అనుమానాలు నివృత్తి చేసింది. టెక్నీషియన్ల సమక్షంలో వాటి పనితీరును ప్రదర్శించింది. 140కోట్ల జనాభా ఉన్న  భారత్‌లో ఎలక్ట్రానిక్‌ వోటింగ్‌ వల్ల ప్రజాస్వామ్యం బలపడిరదే…

పరిశ్రమలలో ఆరోగ్య భద్రతా సౌకర్యం తప్పనిసరి

2003 నుండి అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 28న ప్రపంచ సేఫ్టీ అండ్‌ హెల్త్‌ యట్‌ వర్క్‌ ( పని వద్ద భద్రత మరియు ఆరోగ్యం ) దినోత్స వాన్ని పాటిస్తుంది. ఈ రోజు వృత్తిపరమైన భద్రత మరియు ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరచాలో సూచిస్తుంది. వృత్తిపరమైన ప్రమాదాలు, వ్యాధులు కార్మికుల ఆరోగ్యంపై ప్రభావం…

మోదీ..నీకిది తగునా..?

ప్రధాని స్థాయికి తగని వ్యాఖ్య ప్రజాస్వామ్యం అపహాస్యమవుతుందంటున్న విపక్షాలు ఓటమి భయంతోనే ఏదేదో మాట్లాడుతున్నాడని రాహుల్‌ విమర్శ ఇటీవల మోదీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం లేపుతున్నాయి. ప్రధాని అంతటివాడు మాట్లాడాల్సిన మాటలేనానంటున్నాయి ప్రతిపక్షాలు. మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రధాన మంత్రి స్థాయిని దిగజార్చేవిగా ఉన్నాయని విపక్షాలు విరుచుపడుతున్నాయి. ఈ వేడి ఇప్పట్లో చల్లారేట్లు కనిపించడంలేదు.…

దమ్ముంటే రా…లేక పోతే తోక ముడిచినట్లే

హామీలు అమలు చేస్తే మళ్ళీ పోటీచేయ..అయితే రాజీనామా లేఖ జేబులో పెట్టుకో రైతు రుణమాఫీపై కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం    పార్లమెంటు ఎన్నికల వేళ రైతు రుణమాఫీ అన్నది పార్టీల మధ్య సవాల్‌గా మారింది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణకు దారితీసింది. ఈ విషయంలో రాజీనామాలు, పార్టీలను…

గుప్పెడు మంది చేతిలోబండెడు సంపద…

సంపద కేంద్రీకృతం కావడం దేశ భవిష్యత్తుకు మంచిదేనా.. సామ్‌ పిట్రోడా వ్యాఖ్యలెలా ఉన్నా వర్తమానంలో దేశంలో  ఈ అంశంపై చర్చ అత్యావశ్యకం గత కొద్ది కాలంగా భారత దేశంలో ఆర్థిక అంతరాలు మరింతగా పెరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విశ్లేషకులు కూడా దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పేత వాడు మరింత పేదరికంలోకి దిగజారుతుంటే, ధనవంతుడు…