కాంగ్రెస్ పార్టీ సేవలు ఎనలేనివి

ప్రధాని స్వర్గీయ ఇందిరా హయాంలోనేమెదక్ అభివృద్ధి, పేదలకు చేయూత నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి ప్రచార సభలో ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ సిద్దిపేట,/ పటాన్ చెరు,ప్రజాతంత్ర,ఏప్రిల్ 25:దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసిందని ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజానీకానికి ఓరగబెట్టింది ఏమీ…








