లోక్సభ ఎన్నికల బరిలో 525 మంది

సికింద్రాబాద్లో అత్యధికంగా 45 మంది ఆదిలాబాద్లో అత్యల్పంగా 12 మంది పోటీ కరాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ తెలిపారు. ఎన్నికల పక్రియ మొదలయ్యిందని, ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయని అన్నారు. హైదరాబాద్లో…






