NEWS

NEWS

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌

9 వరకు నామినేషన్ల స్వీకరణ…27న పోలింగ్‌…జూన్‌ 5న కౌంటింగ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 2 : గురువారం వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. దీంతో నామినేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. ఈ నెల 9 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మే 13 వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉన్నది. ఈ నెల…

తాయిలాల వీరులు!

బాపురే! ఇంకా ఎంతని ఇస్తారు? పొంగిపొర్లుతున్న మీ హామీల వరద ధాటి భరించడం మా వల్ల కావట్లేదు. ఉచితాలకు నడకలు నేర్పే నవరసనటనాసార్వభౌములైనజి మీ నటన చూడలేకున్నాము. కూర్చొంటే తాయిలం, నుంచుంటే తాయిలమిచ్చి ప్రజల్ని సోమరిపోతులుగా మార్చేస్తోన్న ఓ నాయకుల్లారా! ఇలా చూడండి, నా మాట వినండి. మా పుట్టి ముంచబోయే మీ ఉచితాల హామీల…

హృదయాన్నిఆవహించే కవిత్వం…

నేను సైతం ప్రపంచాగ్నికి/  సమిధనొక్కటి ఆహుతిచ్చాను/  నేను సైతం విశ్వవృష్టికి/ అశ్రువొక్కటి ధారపోశాను/  నేను సైతం భువన ఘోషకు/  వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను అని మహాకవి శ్రీశ్రీ అన్నారు. సమాజాన్ని ప్రతిబింబించే సాహిత్యంలోకి కొత్త గొంతుకలు మొలకెత్తి మేము సైతం అంటూ అద్భుతాలను సునాయాసంగా అక్షరాల్లోకి ఒంపి ఎందరినో  ఆలోచింపజేస్తున్న తరుణమిది. పుట్టిన చోట…

బాల సాహిత్యంపై ‘‘ఆఫ్‌ లైన్‌’’ కథల ప్రభావం

బాల సాహిత్యంలో కథలు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.. పిల్లల మానసిక, నైతిక, సామాజిక అభివృద్ధికి ఇవి దోహదపడుతున్నాయి.ఊహాశక్తిని పెంపొందించడం, భాషా నైపుణ్యాలను మెరుగుపరచడం, విలువలను నేర్పించడం వంటి అనేక విధాలుగా కథలు పిల్లలను ప్రభావితం చేస్తున్నాయి. పిల్లలు కథలు వినడం లేదా చదవడం ద్వారా కొత్త ప్రపంచాలను ఊహించుకోవడం నేర్చుకుం టారు. పాత్రలతో సానుభూతి…

మావోయిస్టుల మృతదేహాలు లభ్యం

మృతుల్లో ముగ్గురు మహిళలు, ఏడుగురు పురుషులు కంప్యూటర్‌లు, ప్రింటర్‌, నిత్యవసర వస్తువులు స్వాధీనం భద్రాచలం, ప్రజాతంత్ర, మే 01 : సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్‌ జిల్లా అబుజ్‌మడ్‌ అడవుల్లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన మావోయిస్టులలో ముగ్గురు మహిళలు, ఏడుగురు…

కాంగ్రెస్‌లో చేరిన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల చేరికపై విచారణ జూన్‌ 5కు వాయిదా హైదరాబాద్‌, మే 1  : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులుగా గెలిచి.. అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనికి కౌంటర్‌ దాఖలు చేయాలని వారిని హైకోర్టు ఆదేశించింది.…

మోదీ చరిష్మా బిజెపి అభ్యర్థులను గట్టెక్కిస్తుందా..!

రాష్ట్రంలో టార్గెట్‌ 14 లక్ష్యం సాధ్యమేనా.. రిజర్వేషన్ల రద్దు అస్త్రంతో కాంగ్రెస్‌…వీడియో మార్ఫింగ్‌ అస్త్రంతో బీజేపీ వలసవాదులకే టికెట్ల  కేటాయింపుతో  పార్టీ నేతల్లో అసంతృప్తి సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా పది రోజుల వ్యవధి ఉండడంతో రాజకీయ పార్టీల ప్రచారం తారస్థాయికి చేరుకుంది. వోటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు అనేక ఎత్తుగడలు వేస్తున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఒట్లు, రాజీనామాస్త్రాలతో…

దేశాన్ని అమ్మేందుకు బిజెపి కుట్ర

బిజెపి వొస్తే…రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్లు రద్దు మోదీ అమిత్‌ షా నాపై పగబట్టారు 10 ఏళ్లలో తెలంగాణకు ఇచ్చింది ‘గాడిద గుడ్డు’ కేసులకు భయపడను.. నా వెంట 4 కోట్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ పౌరుషానికి..గుజరాత్‌ ఆధిపత్యానికి మధ్య పోటీ ప్రస్తుత ఎన్నికలు ప్రత్యేకమైనవి..ప్రజలు ఆలోచించాలి కేసీఆర్‌ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం కోరుట్ల జనజాతర…

అవకాశ వాదం విడిచి.. ఆశావాదం వైపు పయనించాలి!

ఎక్కడో,ఏదో ఒక చోట కొన ఊపిరితో కొనసాగుతున్న చైతన్యం కొడిగట్టి పోతున్నది. వెలిగే దీపాన్ని ఆర్పే వరకు నిద్దుర పట్టని క్రూర మనస్తత్వాల కుటిలత్వానికి  మనిషన్నవాడు ఈ మానవ సమాజంలో మిగిలే ప్రశ్నే ఉత్పన్నం కాదు .మానవ రూపం ధరించిన క్రూర మృగాలు జనారణ్యంలో సంచరిస్తున్నాయి. అభయారణ్యాలు అంతరించి, జీవించే నెలవు లేక జనారణ్యంలోకి అడుగుపెట్టే…

సంక్షేమ పథకాలపైనే బిఆర్‌ఎస్‌ ఆశలు !

లోక్‌సభ ఎన్నికల్లోనూ కెసిఆర్‌ పాపులర్‌ పథకాలు మరోమారు ప్రచారాంశం అవుతున్నాయి. రాజకీయ విమర్శలతో పాటు పథకాల పనితీరు ముందుకు వొస్తున్నాయి. ఇందులో నిరంతర విద్యుత్‌, రైతుబంధు, కాళేశ్వరం నీళ్ల్లు అంటూ కెసిఆర్‌ తన ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఇవే వోట్లు సాధిస్తాయని, కాంగ్రెస్‌, బిజెపిలను దెబ్బతీస్తాయన్న ధీమాలో కెసిఆర్‌ ఉన్నారు. అందుకే ప్రధానంగా 24 గంటలు…