పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్

9 వరకు నామినేషన్ల స్వీకరణ…27న పోలింగ్…జూన్ 5న కౌంటింగ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : గురువారం వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో నామినేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. ఈ నెల 9 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మే 13 వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉన్నది. ఈ నెల…








