NEWS

NEWS

ప్రేమ చలనం

మరణం లేని చలం మండుతున్న ఇనగోళం శశిరేఖ క్రాంతి రేఖలు దైవమిచ్చిన భాగస్వామి అనుబంధాలు అందమైన మైదానం వెన్నెల పరుచుకున్న మైదానం కోరికలు గుర్రాలై పరుగులు తీసే మైదానం అదొక స్వేచ్ఛ అదొక భావ స్వేచ్ఛ ఓ పువ్వు కొత్త లోకపు ఆత్మీయత లోకి… చూపు చూపు లో తన్మయత్వం వివిధ కోణాలు అవి కొందరికి…

మరో సత్యాగ్రహం

నేడు వరి ధాన్యపు  న్యాయం కోసం రైతు చైతన్యం కదిలొచ్చింది. నడిరోడ్డుపై ధ్యానం చేస్తున్న గాంధీజీ విగ్రహంలో చేతనత్వం జనించింది. కర్షకుని కన్నీటి వ్యథల అలజడి సంద్రం మహాత్ముడి గుండె తడిని పలకరించింది. ఆయన మౌనం రైతు బాగుకోసం రణం అయ్యింది. రుణమాఫీ చేయమంటూ బోనస్ త్వరగా ఇవ్వాలంటూ మరో సత్యాగ్రహం స్టార్టయ్యింది. వ్యవసాయం ఓ…

కుల, మత ప్రాతిపదికన ప్రచారం మానుకోండి

బీజేపీ సమాజాన్ని విభజించే ప్రసంగాలను ఆపాలి కాంగ్రెస్‌ ‌రక్షణ దళాలను రాజకీయం చేయవొద్దు బీజేపీ, కాంగ్రెస్‌లకు ఈసీ సూచన ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌మే 22 : కులం, సంఘం, భాష, మతం ప్రాతిపదికన ప్రచారం చేయడం మానుకోవాలని బుధవారం రెండు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లను ఎన్నికల సంఘం కోరింది. ఎన్నికల కొరకు భారతదేశ…

దశాబ్ది కాలంలో ఉన్నత విద్య అధోగతి

  దక్షిణాఫ్రికాలోని ఒక విశ్వవిద్యాలయ శిలాఫలకం పై  “ఏ దేశమైన నాశనమవ్వడానికి  అణుబాంబులు అక్కర్లేదు, అణ్వస్త్ర ఆయుధాలు అంతకంటే  అక్కర్లేదు, ఆ దేశం లో లోపభూయిష్టమైన  నిర్వీర్యమైన విద్యావ్యవస్థ అన్ని వ్యవస్థలను నీచ స్థితికి  దిగజార్చుతుంది “.  నేడు దేశవ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలలు విశ్వవిద్యాలయాలలో  విద్యా ప్రమాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. గణితం, సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌,…

ఫెడరల్‌ స్ఫూర్తితో ముందుకు సాగాలి!

కొత్తగా కొన్ని రాష్టాల్ల్రోనూ..కేంద్రంలోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పడబోతున్న తరుణంలో దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై దృష్టి సారించాలి. కొత్తగా ఏర్పడే కేంద్ర ప్రభుత్వం మూసపద్దతిలో కాకుండా దేశం పురోగమించే దిశగా ప్రణాళికలతో ముందుకు సాగాలి. నిరుద్యోగం, ధరల పెరుగుదల, అధికా జనాభా, జిఎస్టీ వంటి సమస్యలను ప్రధానంగా తలకెత్తుకోవాలి. ఇందుకు కార్యాచరణ సిద్ధం  చేయాలి. కొత్త…

బుద్ధం శరణం గచ్ఛామి

ప్రాచీన చారిత్రక సాక్ష్యాల ఆత్మఘోష  వైశాఖ పౌర్ణమి…బుద్ధ జయంతి సందర్భంగా అవి భక్త కరీంనగర్ జిల్లా గత కీర్తికి ప్రాచీన చరిత్రకు నిలువుటద్దంగా నిలిచి ఉంది. రాష్ట్ర పురావస్తు శాఖ విశ్రాంత డైరెక్టర్ డాక్టర్ వి. వి. కృష్ణ శాస్త్రి అపురూప పరిశోధనల ఫలితంగా, జిల్లా పాక్చరిత్ర 50వేల సంవత్సరాలకు పూర్వం ఉన్నదని రుజువైతే, అది…

విద్వేష పూరిత ప్రసంగాలు ..!

సార్వత్రిక ఎన్నికల ఐదవ  దశ పోలింగ్‌ ‌సోమవారం  ముగియడంతో దాదాపు 80 శాతం నియోజకవర్గాల ఫలితాలు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి.. ఆరవ దశ పోలింగ్‌ ‌మే 25..ఆఖరి దశ పోలింగ్‌ ‌జూన్‌ 1‌న జరగనుంది. మిగిలిన 20 శాతం సీట్లపై దృష్టి మళ్లడంతో తాజా వాదనలు మరియు వాగ్దానాలతో ప్రధాన రాజకీయ పార్టీల ఉపన్యాసాలు తారాస్థాయికి…

భారతదేశంలో ఆహార విధానాలు పోషకాహార విశ్లేషణ

న్యూట్రిషన్‌ సైన్స్‌ పరిశోధన  పురాతన  విమర్శనాత్మకంగా ముఖ్యమైన రంగాల్లో మొదటిది, మానవ ఆరోగ్యం  జీవన నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. వివిధ జనాభా విభాగాల పోషకాహార అవసరాలను అర్థం చేసుకోవడంలో అలాగే  ప్రతి ఉప సమూహానికి అనుగుణంగా ఆహార సిఫార్సులను రూపొందించడంలో ఇది సహాయపడుతుంది. ఈ సిఫార్సులు పోషకాహార సమృద్ధిని సాధించే స్థిరమైన పద్ధతులను మాత్రమే…

సెక్యులర్‌ వాదులను ఎన్నుకుందాం ..!

భారతదేశంలో ప్రజాస్వామ్య పండగ వేడుకలు ఏప్రిల్‌ 19వ తేదీన ఘనంగా ఆరంభమయ్యాయి. ఈ ప్రస్థానం జూన్‌ 1వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రజలు 18వ పార్లమెంటుకు తమకు ఇష్టమైన పార్టీకి వోట్లు వేసి గెలిపిస్తారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ తమ పార్టీ 400కు పైగా సీట్లు సాధించాలనే లక్ష్యంతో ప్రచారాన్ని ఉధృతం చేసింది. మరో…

ప్రతి గింజకు బోనస్‌..బోగస్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 21 : కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదు..రైతు వ్యతిరేక పాలన అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా విమర్శించారు. ప్రచారంలో ప్రతిగింజకు బోనస్‌ అని ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే అంటారా..అంటూ ప్రశ్నించారు. ఇది కపట కాంగ్రెస్‌ మార్కు మోసం, దగా, నయవంచన అని ఆయన దుయ్యబట్టారు. నీరివ్వరు..కరెంట్‌ ఇవ్వరు..పంట…