ముగిసిన ఐదవ దశ ఎన్నికలు

6 రాష్ట్రాలు, రెండు యూటీలలో 49 స్థానాల్లో పోలింగ్ పూర్తి వోటు వేసిన రాజ్నాథ్, పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ, రాహుల్ గాంధీ తదితరులు 56 శాతానికి పైగా పోలింగ్ నమోదు 25న 6వ దశ పోలింగ్ ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, మే 20 : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం దేశ వ్యాప్తంగా 6…







