రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరం

పరేడ్ గ్రౌండ్స్, ట్యాంక్బండ్ల వద్ద విస్తృత ఏర్పాట్లు ట్యాంక్ బండ్పై కనుల పండగగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు హాజరయ్యే ఈ ఆవిర్భావ వేడుకల నిర్వహణకు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో…









