NEWS

NEWS

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరం

పరేడ్‌ గ్రౌండ్స్‌, ట్యాంక్‌బండ్‌ల వద్ద విస్తృత ఏర్పాట్లు ట్యాంక్‌ బండ్‌పై కనుల పండగగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 29 : రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు హాజరయ్యే ఈ ఆవిర్భావ వేడుకల నిర్వహణకు సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో…

రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు శ్రీమతి సోనియా గాంధీ

న్యూదిల్లీ, మే 28:  ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి మంగళవారం కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీని కలిసి జూన్‌ 2న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది  వేడుకలకు ఆహ్వానిం చారు. దేశ రాజధాని దిల్లీలోని సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిసిన రేవంత్‌ రెడ్డి తెలంగాణ ప్రజల తరపున ఆహ్వానం పలికారు. ఆహ్వానంపై…

నిజామాబాద్‌ జిల్లా యువకుడి బరితెగింపు

స్కానింగ్‌కు వొచ్చే మహిళలపై వికృత చేష్టలు న్యూడ్‌ ఫోటోలతో ఆపరేటర్‌ బెదిరింపు మాట వినకుంటే సోషల్‌ మీడియాలోకి ఫోటోలు బాధిత మహిళ పోలీసుకు ఫిర్యాదు రంగంలోకి దిగిన పోలీసులు, కేసు నమోదు నిజామాబాద్‌, ప్రజాతంత్ర, మే 28 : నిజామాబాద్‌ జిల్లా అయ్యప్ప స్కానింగ్‌ సెంటర్‌ ఆపరేటర్‌ బరి తెగించారు. స్కానింగ్‌ సెంటర్‌కు వొచ్చే మహిళలపై…

తెలంగాణ అంటేనే త్యాగాలు, పోరాటాలు

ఇక్కడ రాచరిక వ్యవస్థకు తావు లేదు పోరాట స్ఫూర్తి ప్రతిబింబించేలా చిహ్నం రాష్ట్ర గీతం రూపకల్పన బాధ్యతలు అందెశ్రీకి..  మీడియాతో చిట్‌చాట్‌లో సిఎం రేవంత్‌ రెడ్డి న్యూదిల్లీ, మే 28 : తెలంగాణలో రాచరిక వ్యవస్థకు తావులేదని, తెలంగాణ అంటే త్యాగాలు, పోరాటాలని, పోరాటాలు, చిహ్నాలు, తెలంగాణ తల్లి, గీతం స్ఫురించేలా తెలంగాణ చిహ్నం ఉంటుందని…

ఆదిలాబాద్‌లో విత్తనాల కోసం రైతులు బారులు

దుకాణాల వద్ద స్వల్ప ఉద్రిక్తత…తోపులాట.. పోలీసులు లాఠీ చార్జ్‌ పలు జిల్లాల్లోనూ విత్తనాల కోసం రైతులకు కష్టాలు లాఠీచార్జ్‌పై మాజీ మంత్రి హరీష్‌ రావు ఆగ్రహం రైతులపై పోలీసులు లాఠీచార్జ్‌ జరపలేదన్న జిల్లా ఎస్పీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 28 : ఆదిలాబాద్‌లో పత్తి విత్తనాల కొనుగోలు కోసం విత్తన దుకాణాల వద్ద రైతులు బారులు…

పిచ్చోడి చేతిలో రాయిలా రేవంత్‌ పాలన

జయజయహే తెలంగాణ గీతం గురించి తెలుసా..   రాజముద్రలో మార్పులపై మండిపడ్డ కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 28 : తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరు పిచ్చోడి చేతిలో రాయిలా తయారయ్యిందని, రేవంత్‌  పాలనపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రాష్ట్ర గేయంలో మార్పులకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు…

చిన్నారులను విక్రయిస్తున్న అంతర్‌ రాష్ట్ర ముఠా

పక్కా సమాచారంతో 16 మంది చిన్నారులకు రక్షణ ఆర్‌ఎంపి డాక్టర్‌తో సహా మరో ఇద్దరి అరెస్ట్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 28 : చిన్నారులను విక్రయిస్తున్న అంతర్‌ రాష్ట్ర ముఠాను రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ముఠా నుంచి 16 మంది చిన్నారులను కాపాడారు. వీరిలో కొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన…

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగ్గిన పోలింగ్‌ శాతం

వోటు వేసేందుకు పట్టభద్రుల వెనుకడుగు.. అధికారుల్లో లోపించిన చిత్తశుద్ధి .. ప్రజాప్రతినిధులు, సీనియర్‌ నాయకుల్లో నిస్తేజం..   ఠారెత్తిన ఎండలు, దూరంగా పోలింగ్‌ కేంద్రాలు.. రిజిస్ట్రేషన్‌, రెన్యూవల్‌పై ప్రజల్లో అవగాహన లేమి.. పోలింగ్‌ శాతం తగ్గడానికి కారణాలు అనేకం.. వరంగల్‌, ప్రజాతంత్ర, మే 28 : తెలంగాణ గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి పోలింగ్‌ శాతం…

బిఆర్‌ఎస్‌ వ్యతిరేకుల ఫోన్ల ట్యాపింగ్‌

మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు సహకారంతో వ్యవహారం అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 28 : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుల్లో ఇంటెలిజెన్స్‌ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో మరిన్ని సంచలన విషయాలు బయటకు వొచ్చాయి. దర్యాప్తు బృందానికి భుజంగ రావు కీలక విషయాలు వెల్లడిరచారు. బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లు ట్యాప్‌…

నకిలీ విత్తనాల డీలర్లపై ఉక్కుపాదం..!

విత్తనాలు, ఎరువులను సమకూర్చుకునే పనుల్లో నిమగ్నమయ్యి, విత్తనాల కొనుగోలులో ప్రభుత్వాలు మారిన రైతులు మోసపోతున్నారు, రోహిణి కార్తె ప్రవేశించడంతో వాల కాలం పంటల సాగుకు రైతులు దుక్కులు సిద్ధం చేస్తున్నారు. దళారుల దిగబడుల ఆశచూపి నకిలీ సరుకు అంటగట్టేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలు రాష్ట్రంలోకి  ప్రవేశిస్తున్నాయి అంతర్రాష్ట్ర సరిహద్దు నుంచి…