అప్పుడేమో వరి ధాన్యానికి బోనస్ అన్నారు…

ఇప్పుడేమో సన్నవడ్లకే అంటున్నారు… మాట మార్చడం సరికాదని ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 21 : ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తానని ప్రకటించిందని, ఇప్పుడు మాట మార్చి సన్న వడ్లకు మాత్రమే ఇస్తాననడం సరికాదని బిఆర్ఎస్ ముఖ్య నేత, ఎంఎల్ఏ హరీష్…









