NEWS

NEWS

సైబర్‌ ‌నేరగాళ్ల కొత్త ఎత్తులు

న్యూ దిల్లీ, జూలై 5 : కాదేదీ మోసానికి అనర్హం అన్నట్టుగా ఉంది సైబర్‌ ‌నేరగాళ్ల పని. రోజుకో కొత్త పద్ధతిని ఎంచుకుంటూ మోసాల్లో ఆరితేరిపోతున్నారు. తాజాగా అమితాబచ్చన్‌ ‌హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్‌బనేగా కరోడ్‌పతి ప్రోగ్రామ్‌ ‌పేరుతో కూడా మోసానికి పాల్పడ్డారు. అది కూడా అలాంటి ఇలాంటి మోసం కాదు. ఏకంగా రూ.3 కోట్ల మోసం.…

సీనియర్‌ ‌జర్నలిస్ట్, ‌విశ్లేషకుడు గుడిపూడి శ్రీహరి కన్నుమూత

హైదరాబాద్‌, ‌జూలై 5 : దాదాపుగా అర్థ శతాబ్దం పాటు సినీ విశ్లేషకుడిగా, పాత్రికేయుడిగా సేవలందించిన సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌గుడిపూడి శ్రీహరి మృతి చెందారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. శ్రీహరి పలు ఈనాడు, హిందు, ఫిల్మ్ ‌ఫేర్‌ ‌వంటి…

భారీ వర్షంతో అమర్‌నాథ్‌ ‌యాత్ర నిలిపివేత

శ్రీనగర్‌, ‌జూలై 5 : రెండేళ్ల విరామం తర్వాత మొదలైన అమర్‌నాథ్‌ ‌యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. వాతావరణం అనుకూలించకపోవడంతో యాత్రను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం పహల్గామ్‌ ‌యాక్సిస్‌లోని నున్వాన్‌ ‌బేస్‌ ‌క్యాంపు వద్ద సుమారు 3,000 మంది యాత్రికులను దర్శనానికి అనుమతించలేదని అధికారులు వెల్లడించారు. కాశ్మీర్‌ ‌లోయలో అర్థరాత్రి నుంచి వర్షం కురుస్తోంది.…

అవినీతి నిరోధక శాఖపై వ్యాఖ్యలు

బెంగళూరు, జూలై 5 : అవినీతి నిరోధక శాఖపై వ్యాఖ్యలు చేసిన ఓ హైకోర్టు న్యాయమూర్తికి బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని  ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనని స్పష్టం చేశారు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఏసీబీ ’కలెక్షన్‌ ‌సెంటర్‌’‌గా మారిందని.. ఈ వ్యాఖ్యలు చేసినందుకు తనను బదిలీ…

రాజ్యసభ సభ్యుడిగా మిథున్‌ ‌చక్రవర్తి

కోల్‌కతా, జూలై 5 : ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ముందు ప్రముఖ సినీనటుడు మిథున్‌ ‌చక్రవర్తిని రాజ్యసభకు పంపించాలని బీజేపీ అధిష్ఠానవర్గం యోచిస్తున్నట్లు సమాచారం.పశ్చిమ బెంగాల్‌లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్టార్‌ ‌క్యాంపెయినర్‌గా పనిచేసిన మిథున్‌ను రూపా గంగూలీ స్థానంలో రాజ్యసభ సభ్యుడిగా పంపించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎంపీ పదవి వరిస్తుందని…

క్లస్టర్లుగా తెలంగాణ లోక్‌సభ స్థానాలు

ఒక్కో క్లస్టర్‌కు ఇన్‌ఛార్జులుగా కేంద్రమంత్రులు హైదరాబాద్‌ ‌క్లస్టర్‌ ఇం‌చార్జ్‌గా కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య ప్రజల్లోకి జాతీయకార్యవర్గ సమావేశాల నిర్ణయాలు హైదరాబాద్‌, ‌జూలై 5 : తెలంగాణలోని లోక్‌సభ స్థానాలను బీజేపీ  క్లస్టర్లుగా విభజించింది. 3, 4 లోక్‌సభ నియోజకవర్గాలు కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసింది. క్లస్టర్‌ ఇం‌చార్జ్‌లుగా కేంద్రమంత్రులకు బాధ్యతలు అప్పగించింంది. హైదరాబాద్‌ ‌క్లస్టర్‌ ఇం‌చార్జ్‌గా…

ముంబాయిలో దంచికొడుతున్న వానలు

ముంబై, జూలై 5 :  ముంబాయిలో వర్షాలు దంచికొడుతున్నాయి. సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షం నీరు వచ్చి చేరింది. అంధేరి సబ్‌ ‌వే వర్షపు నీటితో నిండిపోయింది. చాలా ప్రాంతాల్లో రోడ్లపై మోకాలు లోతు నీళ్లు నిలిచిపోయాయి. ఆఫీసులకు వెళ్లే వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ట్రాఫిక్‌…

మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణలో అగ్రగామిగా తెలంగాణ

అంగన్‌ ‌వాడి కేంద్రాల ద్వారా  4.72 లక్షల మంది గర్భిణీలు , బాలింతలకు 17. 63 లక్షల మంది పిల్లలకు కు పోషకాహారం .. మొత్తం 35,700 అంగన్‌ ‌వాడి కేంద్రాలలో 15,169 కేంద్రాలను ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలతో అనుసందానం.. అంగన్‌ ‌వాడి  టీచర్లు, సహాయకులకు అత్యధిక వేతనాలు .. కేంద్రాల పని తీరు పై…

విలువల సేద్యం

ఈ నాటకాల జగతిలో వీళ్లంతా మహానటులే… నటనకే నడకలు నేర్పగల నవీన నటపితామహులే జీవితమంతా నటిస్తూ నటనలోనే జీవించగల అపూర్వ సహజనటులే భువన వేదిక మీద చిత్ర విచిత్ర పాత్రలను అవలీలగా పోషించగల అద్భుత నటసంపన్నులే మదిలో విషం ఒంపి నవరసాలు పండించగల విఖ్యాత నటవిభూషణులే నటించడం వీరి నైజం నమ్మించడం వీరి ఇజం ఇంతటి…

టీకాల అవిష్కరణకు ఆద్యుడు పాశ్చర్‌

‘‘‌వ్యాధి వచ్చినప్పటి కంటే రాకుండా తీసుకోనే జాగ్రత్తలే మేలని ముందుగా ‘‘వ్యాక్సి నేషన్‌’’ ‌ద్వారా వ్యాధులను రాకుండా ముందుగానే కట్టడి చేయవచ్చని సూచించాడు. అంతేకాదు వ్యాధి సోకినా దానిని నియంత్రించి, రూపుమాపే మందులను కూడా కనుగొనేందుకు మార్గం చూపించాడు.’’ రోగకారక క్రిమి సిద్ధాంతకర్త పాశ్చర్‌ ‌నేడు ఆంటీ రేబీస్‌ ‌టీకా తొలి సారి వాడిన దినం…