NEWS

NEWS

విశ్వాసపరీక్షలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ ‌షిండే విజయం

164 మంది శాసనసభ్యుల మద్ధతు వోటింగ్‌ ‌నిర్వహించిన స్పీకర్‌ ‌నర్వేకర్‌ ‌వోటింగ్‌కు ఎస్పీ చెందిన ఎమ్మెల్యేలు దూరం ముంబయి, జూలై 4 : మహారాష్ట్ర రాష్ట్ర శాసనసభలో సోమవారం జరిగిన విశ్వాసపరీక్షలో కొత్త ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ ‌షిండే విజయం సాధించారు. సీఎం షిండేకు 164 మంది శాసనసభ్యుల మద్ధతుగా వోటు వేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో సోమవారం…

దేశం నాశనమవుతున్నా చలనం లేని మోడీ

కెసిఆర్‌ ‌మద్దతు మనో ధైర్యం ఇచ్చింది కెసిఆర్‌, ‌టిఆర్‌ఎస్‌లతో ప్రజాస్వామ్యం బలోపేతం గెలిస్తే రాష్ట్రపతిని అవుతా..ఓడితే ప్రజాస్వామ్యం కోసం పోరాడుతా దేశానికి కెసిఆర్‌ ‌లాంటి నాయకులు కావాలి విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ ‌సిన్హా వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 : దేశం నాశనమవుతుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కళ్లప్పగించి చూస్తున్నారని ప్రతిపక్షాల రాష్ట్రపతి…

నామాకు చెందిన మధుకాన్‌ ఆస్తులను ఈడి సీజ్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 : టీఆర్‌ఎస్‌ ఎం‌పీ నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్‌ ‌కంపెనీ ఆస్తులను ఈడీ అటాచ్‌ ‌చేసింది. రాంచీ ఎక్స్‌ప్రెస్‌ ‌వే కేసులో మొత్తం 96.21 కోట్లు విలువ చేసే ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఇక ఈ కేసుకు సంబంధించి గతేడాది జూన్‌ ‌లో నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ…

కార్పోరేట్ల కోసమే జాతీయ కార్యవర్గాలు పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌, ‌జూలై 2 : యప్రజాసమస్యలను గాలికి వదిలేసి సీఎం కేసీఆర్‌ ‌చిల్లర రాజకీయాలకు తెరలేపారని టీ పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఆరోపించారు. కల్లు కాంపౌండ్‌ ‌లో తాగి ఇష్టమొచ్చినట్టు మాట్లాడేవాళ్లలా టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కార్పొరేట్‌ ‌స్థాయిలో జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్‌ ‌నుండి జాతీయస్థాయి వరకు…

కెసిఆర్‌ ‌రాజీనామా చేసి దళితున్ని ముఖ్యమంత్రి చేయాలి

వైఎస్‌ఆర్‌ ‌తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ ‌షర్మిల గరిడేపల్లి (సూర్యపేట), జూన్‌ 2, (‌ప్రజాతంత్ర విలేకరి) : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రాజీనామా చేసి దళితున్ని ముఖ్యమంత్రి చేయాలని వైఎస్‌ఆర్‌ ‌తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ ‌షర్మిల అన్నారు. మండల కేంద్రమైన గరిడేపల్లిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆమె మాట్లాడారు. ప్రజల అభిమానంతోనే తోనే 1500…

మంచితనం, నిజాయితీ కలిగిన వ్యక్తి యశ్వంత్‌ ‌సిన్హా

సిన్హా లాంటి వ్యక్తి గెలిస్తే దేశ ప్రతిష్ఠ మరింత పెరుగుతుంది ఆత్మ బ్రోధానుసారం వోటేయాలి యశ్వంత్‌ ‌సిన్హాకు మద్ధతుగా టిఆర్‌ఎస్‌ ‌సభలో సిఎం కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 02 : మంచితనం, నిజాయితీతో కూడిన వ్యక్తి యశ్వంత్‌ ‌సిన్హా అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. యశ్వంత్‌ ‌సిన్హా గెలుస్తారన్న నమ్మకం తనకు ఉందని ధీమా…

ఎకో-టూరిజంను ప్రోత్సహించడానికి ప్రభుత్వ భారీ ప్రణాళికలు

కాళేశ్వరం టూరిజం సర్క్యూట్‌లో ఎకో-టూరిజాన్ని ప్రోత్సహించేందుకు బడ్జెట్‌లో రూ.750 కోట్లు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వానికి రూ.473 కోట్ల విలువైన ప్రతిపాదనలు. రాష్ట్రంలో నేచర్‌ ‌టూరిజం సర్క్యూట్‌ ‌ప్యాకేజీల అభివృద్ధి దిశగా తెలంగాణ. రాష్ట్రంలో ఎకో-టూరిజాన్ని భారీ ఎత్తున ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. టూరిజం శాఖకు నోడల్‌ ఏజెన్సీ అయిన తెలంగాణ స్టేట్‌ ‌టూరిజం డెవలప్‌మెంట్‌…

తెలంగాణను చూసి పాలనంటే నేర్చుకోండి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 : ప్రధాని మోడీపై  సినీ నటుడు ప్రకాశ్‌ ‌రాజ్‌ ‌తనదైన శైలిలో విమర్శలు చేశారు.తెలంగాణలో అద్భుత పాలన నడుస్తుందని చెబుతూ.. హైదరాబాద్‌ ‌కు వస్తున్న అత్యుత్తమ నాయకుడికి  స్వాగతం అన్నారు. ఈ క్రమంలోనే పాలన ఎలా ఉండాలో తెలంగాణను చూసి నేర్చు కోవాలని పరోక్షంగా చెప్పుకొచ్చారు. అంతేకాదు.. బీజేపీ పాలిత…

తెలుగు వారిని ఏకం చేసేది భాషే

ఎక్కడున్నా వారిమధ్య బంధం అదే నిస్వార్థ సేవ చేసే నాయకులు రావాల్సి ఉంది ఇండో అమెరికన్‌ అసోసియేషన్‌ ‌కార్యక్రమంలో జస్టిస్‌ ఎన్‌విరమణ కాలిఫోర్నియా, జూలై 2 : తెలుగువారు ఎక్కడ ఉన్నా… భాషే వారిని ఏకం చేస్తుందని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ ఉద్ఘాటించారు. విశ్వమానవ సౌభ్రాతృ త్వానికి తెలుగువారు ప్రతీకలు కావాలని ఆకాంక్షించారు. భారత్‌లో…

‌ప్రధాని రాకను వ్యతిరేకిస్తూ నిరసనలు

వర్గీకరణ కోరుతూ ఎమ్మార్పీఎస్‌ ఆం‌దోళన కరీంనగర్‌లో ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం పలుచోట్ల వినూత్నంగా మోదీ వ్యతిరేక ఫ్లెక్సీలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 : ప్రధాని మోదీ హైదరాబాద్‌ ‌వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని నిరసనలు మిన్నంటాయి. ప్రధాని రెండు రోజులపాటు నగరంలోనే ఉండనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని రాకను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు,…