NEWS

NEWS

తెలంగాణాపై రైల్వే శాఖ సవతి తల్లి ప్రేమ దురదృష్టకరం

తెలంగాణా రాష్ట్రానికి న్యాయంగా రావల్సిన రైల్వే పోజెక్టులను మంజూరు చేయడం లోను, ఇప్పటికే మంజూరైన పోజెక్టులకు పనులు వేగవంతం అయ్యేందుకు తగిన నిధులు ప్రణాళికా బద్ధంగా విడుదల చేయడం లోనూ కేంద్ర ప్రభుత్వం బహుశా రాజకీయ అవసరాల కారణం గా తీవ్ర అలక్ష్యం ప్రదర్సిస్తోంది. కాజీపేట్‌ ఇం‌టెగ్రల్‌ ‌రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ, బీ నగర్‌- ‌నడికుడు…

బయట జరుగుతున్న నేరాలు మీడియా కవర్‌ ‌చేయడం లేదు ..!

సామాజిక కార్యకర్తల సమావేశాలపై మీడియా చిన్న చూపు నిజమైన జర్నలిస్టులకు తావు లేకుండా పోయింది భూమిక ఉమెన్స్ ‌కలెక్టివ్‌ ‌సంస్థ మీడియా సమావేశంలో వక్తల ఆందోళన ఖైరతాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 05 : తమలాంటి సామాజిక కార్యకర్తలు మీడియా సమావేశాలు నిర్వహించినప్పుడు చాలామంది రిపోర్టర్లు వచ్చి విషయాలన్నీ రిపోర్టు చేస్తున్నప్పటికీ ఆ విషయాలు మీడియాలో సరిగ్గా…

మన ఊరు.. మన బడిపై నీలినీడలు

వెక్కిరిస్తున్న ఉపాధ్యాయుల, పర్యవేక్షణాధికారుల కొరత బదిలీలు, పదోన్నతులు లేక ఉపాధ్యాయుల గుస్సా రాష్ట్రంలో కేవలం 17 మండలాలకు మాత్రమే రెగ్యులర్‌ ఎంఈఓలు 20 వేలకు పైగా ఉపాధ్యాయుల కొరత ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రేపు ఉపాధ్యాయుల ఆందోళన బాట జగిత్యాల, ప్రజాతంత్ర, జులై 5 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన మన ఊరు-మన…

మరోమారు టీచర్ల ఆందోళన బాట

జివో 317తో తీవ్రంగా నష్టపోతున్నామంటూ నిరసన విద్యాశాఖ కమిషనరేట్‌ ‌ముట్టడికి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 5 : టీచర్ల సమస్యలపై ఉపాధ్యాయ సంఘాల నేతలు మరోసారి ఆందోళన బాట పట్టారు. హైదరాబాద్‌లోని విద్యాశాఖ కమిషనర్‌ ‌కార్యాలయం ముట్టడికి యత్నించారు. తక్షణమే బదిలీలు చేపట్టాలని డిమాండ్‌ ‌చేశారు. వారిని పోలీసులు అడ్డుకోగా..ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి..స్వల్ప ఉద్రిక్తత…

సిద్ధిపేట జిల్లాలో రోడ్లకు మహార్దశ

98 పనులకు రూ.8,175.92 కోట్లు వెల్లడించిన ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 5 : సిద్ధిపేట జిల్లాలో రోడ్లకు మహార్దశ పట్టనున్నది. జిల్లాలో రహదారుల పరిస్థితి, ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి…గతంలో జిల్లా పర్యటనలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‌రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు…

సర్కారు దవాఖానలో సకల సౌలత్‌లు ..

కాన్పులకి ప్రభుత్వ దవాఖానకే రావాలె నాకు జరిగిన మేలు అందరికీ జరగాలి.. మీరు చెప్పినట్టే సాధారణ కాన్పు చేయించిన, బిడ్డ మనవడు మంచిగుండ్రు… మంత్రి హరీష్‌రావుకు ఉత్తరం రాసిన సిరిసిల్ల వాసి శామంతుల వసంత నూరు వసంతాలు వసంత వర్ధిల్లాలి : సంతోషం వ్యక్తం చేసిన మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 5 :…

కాకతీయుల ప్రేరణతోనే చెరువుల పునరుద్ధరణ

రాష్ట్ర పునర్నిర్మాణంలో సాంస్కృతిక పునరుజ్జీవనం ప్రధానం కాకతీయ వైభవ సప్తాహం బ్రోచర్‌ ‌విడుదల కెసిఆర్‌పై మనోహర్‌ ‌చిమ్మని పుస్తకం : ప్రగతిభవన్‌లో ఆవిష్కరించిన కెటిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 5 : ఈ నెల 7 నుంచి 13వ తేదీ వరకు వరంగల్‌ ‌వేదికగా నిర్వహించే కాకతీయ వైభవ సప్తాహంను పండుగ వాతావరణంలో నిర్వహిస్తామని రాష్ట్ర…

సెప్టెంబర్‌లో రాష్ట్ర పర్యటనకు రాహుల్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 5 : సెప్టెంబర్‌లో మరోసారి రాష్ట్రానికి కాంగ్రెస్‌ ‌పార్టీ ముఖ్య నేత రాహుల్‌ ‌గాంధీ రానున్నారు. మంత్రి కేటీఆర్‌ ‌నియోజకర్గమైన సిరిసిల్లలో సెప్టెంబర్‌ 17‌న ఆయన పర్యటించనున్నారు. అక్కడి నుంచే విద్యార్థి యువజన డిక్లరేషన్‌ను విడుదల చేయనున్నారు. మరోవైపు టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌ ‌రెడ్డి పగ్గాలు చేపట్టాక ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌…

ఉప రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ షురూ

న్యూ దిల్లీ, జూలై 5 : ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ పక్రియ మంగళవారం నుంచి మొదలు అయ్యింది. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ‌జారీ చేసిన అనంతరం నామినేషన్ల పక్రియ ప్రారంభమయ్యింది.  ఈ నెల 19వ తేదీ వరకు నామినేషన్‌ ‌పత్రాలను స్వీకరించనున్నారు. 20న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు జులై 22…