NEWS

NEWS

వజ్రోత్సవ బంధి

క్రౌర్యానికి బలి అయిన అబలవు నీవు కాఠిన్యానికి కరిగిన సమిధవు నీవు మగవాడి బలవంతపు రతికి బందీవి నీవు విధివిధవను చేస్తే బజారున విసిరిన పిల్లల తల్లివి నీవు ఏది తల్లి నీ జెండా ఈ వజ్రోత్సవపు రహదారుల బారులలో ఈ ఉషోదయాన నిన్ను వెతుక్కుంటూ విషాద నయనాలు ఒత్తుకుంటూ ఏ చీకటి గదుల్లోనో నిన్ను…

విశ్వవిద్యాలయ పట్టాలకు ఉద్యోగాభిషేకాలు ఎన్నటికీ..?

అధికారిక గణాంకాల ప్రకారం 2018లో దేశవ్యాప్తంగా 64.7 లక్షల విద్యార్థినీవిద్యార్థులు డిగ్రీ పట్టాలు పొందగా, 20 లక్షల యువత పీజీ పట్టాలు పొందారు. డిగ్రీ పొందిన యువతలో సాంప్రదాయ బిఏ, బికాం, బియస్సీ, లా, ఇంజనీరింగ్‌, ‌మెడిసిన్‌, ‌మేనేజ్‌మెంట్‌ ‌లాంటి కోర్సులు పొందడం గమనించారు. డిగ్రీ, పీజీ పట్టాలు పొందిన యువ భారతీయులు ఉద్యోగ ఉపాధులు…

వొచ్చే రెండేళ్లకు మరో ‘జుమ్లా ..’

మరో ఇరవై ఐదేళ్లలో పూర్తిస్థాయిలో దేశాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా దిల్ల్లీలోని ఎర్రకోటపై నుంచి తన సంకల్పాన్ని ప్రకటించారు. ఏ దేశానికైనా లక్ష్యం ఉండాల్సిందే. లక్ష్యం మేరకు ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి. అయితే అందుకు తగ్గట్లుగా వ్యూహాలు ఉండాల్సిందే. ఆ లక్ష్యాలు…

కనీస హక్కులకు నోచుకోని పోలీసు వ్యవస్థ

నేడు బ్రిటీష్‌ ‌పాలనలో తొలి పోలీసు కమిషన్‌ ఏర్పాటు దినం బ్రిటిష్‌ ‌ప్రభుత్వం, 17 ఆగష్టు 1860 నాడు పోలీస్‌ ‌కమీషన్‌ ఏర్పాటు చేసింది. పోలీస్‌ ‌కమీషన్‌ ‌తన, నివేదికను 3 అక్టోబర్‌ 1860, ‌నాడు సమర్పించింది. భారతదేశం లోని పోలీసు సంస్థల గురించిన వివరాలను సేకరించడం, పోలీసు వ్యవస్థలో కొన్ని సంస్కరణలను చేయటం, ఉన్న…

బండి సంజయ్‌ ‌పాదయాత్రలో రాళ్లదాడి

బండి సంజయ్‌ ‌పాదయాత్రలో రాళ్లదాడి, పలువురికి గాయాలు, కార్దు ధ్వంసం దేవరుప్పుల మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌, ‌బిజెపి కార్యకర్తల మధ్య దాడులు, ప్రతిదాడులు నెలకొనడం జరిగింది.పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టేందుకు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది.బిజెపి రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్‌ ‌చేపట్టిన మహాసంగ్రామ యాత్రలో టీఆర్‌ఎస్‌, ‌బిజెపి నాయకులు ఒకరిపై ఒకరు దూషణలు,…

బీఆర్‌ ‌కేఆర్‌ ‌భవన్‌లో పతాకావిష్కరణ చేసిన సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 15 : భారత స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బీఆర్‌ ‌కేఆర్‌ ‌భవన్‌ ‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌ ‌నేడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్యదర్శులు, సీనియర్‌ అధికారులు, సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది హాజరయ్యారు.నేటి సామూహిక జాతీయ గీతాలాపన ఏర్పాట్లను పరిశిలించిన సిఎస్‌‌భారత స్వతంత్ర…

ఆరుగురు ఎపి పోలీసులకు మెడల్స్

‌న్యూ దిల్లీ, అగస్టు 15 : ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రానికి చెందిన ఆరుగురు పోలీసు అధికారులు కేంద్ర హోం శాఖ మెడల్స్ అం‌దుకున్నారు. వీరి జాబితాను కేంద్ర హోం శాఖ ఆదివారం సాయంత్రం ప్రకటించింది. ఏటా స్వాతంత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోం శాఖ ఈ పతకాలు ప్రకటిస్తుంది. పోలీస్‌ ‌ట్రైనింగ్‌ ‌విభాగం ఇన్‌స్పెక్టర్‌ ‌జనరల్‌ ‌పీ…

ఉచిత పథకాలు వద్దన్న బిజెపిని రద్దు చేయాలి

పేదరిక నిర్మూలనే టిఆర్‌ఎస్‌ ఎజెండా ఎనిమిదేండ్ల కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలి మంత్రి హరీష్‌రావు డిమాండ్‌ పేదలకు ఉచిత పథకాలు వద్దన్న కేంద్రంలోని బిజెపి పార్టీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ప్రజలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పిలుపునిచ్చారు. ఎనిమిదేండ్ల కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని మంత్రి…

సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్న బిజెపి ప్రభుత్వం

‌కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్‌ ‌మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుట్రలకు కేంద్రం తెరలేపిందని మండిపడ్డారు. సమాఖ్య స్ఫూర్తి అని పేర్కొన్న రాజ్యాంగం తొలి అధికరణాన్నే అపహాస్యం పాలుచేస్తున్నదని ధ్వజమెత్తారు. ఉమ్మడి జాబితాలోని అంశాల్లో రాష్ట్రాలను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాల నెత్తిన రుద్దుతున్నదని విమర్శించారు. గోల్కొండ…