NEWS

NEWS

సమాచార రక్షణ చట్టం

ప్రతి రోజు ఫోన్‌ ‌కి ఏదో ఒక ఇన్సూరెన్స్ ‌కంపెనీ నుంచి, మన అకౌంటు లేని బ్యాంకుల నుండి, ఏదో ఒక మెడికల్‌ ‌సంబంధించినటువంటి సంస్థనుండి లేక రియల్‌ ఎస్టేట్‌ ‌సంస్థ నుండి అది కొనండి ఇది కొనండి అని సతాయిస్తుంటారు వేళాపాళా లేకుండా. విద్యాసంస్థల నుండి వస్తుంది: మీ అబ్బాయి బీటెక్‌ ‌కు చదివాడు…

బీహార్‌లో నితీశ్‌ ‌కేబినేట్‌ ‌విస్తరణ

31 మంది మంత్రులతో ప్రమాణం చేయించిన గవర్నర్‌ ‌తేజస్వీ సోదరుడు తేజ్‌‌ప్రతాప్‌కు సైతం కేబినేట్‌లో చోటు పాట్నా, ఆగస్ట్ 16 : ఎన్డీఏ కూటమితో తెగదెంపులు చేసుకుని పాత మిత్రులతో కలిసి బిహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సిఎం నితీశ్‌ ‌కుమార్‌ ‌తన మంత్రివర్గాన్ని విస్తరించారు.ఇప్పటికే సీఎంగా నితీశ్‌, ఉప ముఖ్యమంత్రిగా ఆర్జేడీ నేత తేజస్వీ…

kcr speech

శ్రీనగర్‌, ఆగస్ట్ 16 : ‌జమ్ముకశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పహల్గామ్‌లోని ఫ్రిస్లాన్‌ ‌చందన్వారి రోడ్డు ప్రాంతంలో భద్రతా బలగాల వాహనం ప్రమాదానికి గురై నదిలో పడిపోయింది. బస్సు బ్రేకులు ఫెయిలవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఏడుగురు ఐటీబీపీ జవాన్లు చనిపోయారు. చాలా మంది సైనికులు తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని…

తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాన శత్రువు

బిజెపిని నమ్ముకుంటే కైలాసం ఆటలో పెద్ద పాము నోట్లే పడ్డట్టే 8 సంవత్సరాలయినా కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా తేల్చడం లేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఏర్పాటు చేసి సాగు, తాగునీరు అందిస్తా రాష్ట్రం సాధనతోనే వికారాబాద్‌ ‌జిల్లా ఏర్పాటు 58 సంవత్సరాల సమైక్య పాలనలో తెలంగాణ ఎంతో నష్టపోయింది కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె…

గడీల పాలనకు స్వస్తిపలకాలి…

కేంద్ర నిధులతోనే గ్రామాల అభివృద్ధి పాద యాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌జనగామ, ప్రజాతంత్ర, ఆగష్టు 16 : రాష్ట్రంలో గడీల పాలన బద్దలు కొట్టి పేదల రాజ్యం తీసుకురావడానికి బిజెపి మహా సంగ్రామ యాత్ర చేపట్టిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు. మంగళవారం మహా సంగ్రామ యాత్ర పాలకుర్తి…

ఆం‌ధ్రప్రదేశ్‌లో పారిశ్రాకరణకు వేగంగా అడుగులు

పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోంది ఈజ్‌ ఆఫ్‌ ‌డూయింగ్‌ ‌బిజినెస్‌లో వరుసగా మనమే టాప్‌ ‌స్థానికులకే ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ముందుకు ఆదానీ, ఆదిత్య బిర్లా లాంటి వారు పరిశ్రమలుపెడుతున్నారు ఆరు పోర్టులకు మరో నాలుగు పోర్టులు జతకానున్నాయి ఏటీసీ టైర్స్ ‌ఫస్ట్‌ఫేజ్‌ను ప్రారంభించి సిఎం జగన్‌ అనకాపల్లి, అగస్టు 16 : రాష్ట్రంలో వేగంగా…

స్కూల్లో డ్రగ్స్ ‌పంపిణీ కలకలం

జయపుర, అగస్టు 16 : స్వాతంత్య ్రదినోత్సవ వేడుకలు ముగిసిన అనంతరం రాజస్దాన్‌లోని బర్మార్‌ ‌జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో డ్రగ్స్ ‌పంపిణీ చేయడం కలకలం రేపింది. గుడమలని ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒపియం, పప్పీ హస్క్ ‌వంటి నిషేధిత డ్రగ్స్ ‌సేవించారని చీఫ్‌ ‌బ్లాక్‌ ఎడ్యుకేషన్‌ అధికారి ఓంప్రకాష్‌ ‌విష్ణోయ్‌ ‌వెల్లడించారు. ఈ ఘటనకు…

వాజ్‌పేయ్‌కు నేతల ఘన నివాళి

వర్ధంతి సందర్భంగా సదైవ అటల్‌ ‌వద్ద ప్రముఖుల శ్రద్దాంజలి రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ సహా పలువురి నివాళి న్యూ దిల్లీ, ఆగస్ట్ 16 : ‌దివంగత ప్రధాని అటల్‌ ‌బిహారీ వాజ్‌పేయీ నాలుగో వర్ధంతి సందర్భంగా ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ‌ధన్‌ఖడ్‌, ‌ప్రధాని నరేంద్ర మోదీ,…

రాష్ట్రంలో అద్భుత ఘట్టం ఆవిష్కరణ

సామూహిక జాతీయ గీతాలాపనతో పులకరించిన నేల జనగణమనతో ఊరూవాడా, పల్లె పట్టణం మమేకం ఆబిడ్స్‌లో జాతీయ గీతాలాపన చేసిన సిఎం కెసిఆర్‌ ఎక్కడిక్కడే నిలిచి చెయ్యెత్తి జైకొట్టిన జనం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 16 : ‌రాష్ట్రంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. స్వాతంత్య వజ్రోత్సవాల్లో భాగంగా సామూహిక జాతీయ గీతాలాపన ఉద్వేగభరితంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా సామూహిక…

2047 ‌సరే..2022 వాగ్దానలా సంగతేంటి !

ట్విట్టర్‌ ‌వేదికగా ప్రధాని మోడీకి కెటిఆర్‌ ‌ప్రశ్నలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 16: ‌గతంలో ప్రధాని మోదీ చేసిన వాగ్దానాలను గుర్తు చేస్తూ మంత్రి కేటీఆర్‌ ‌నిలదీశారు. 2022 ఆగస్టు 15 నాటికి భారత్‌ ఎన్నో ఘనతలు సాధిస్తుందని గతంలో చేసిన ప్రసంగాలను మంత్రి కేటీఆర్‌ ‌తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. సోమవారం ఎర్రకోట వేదికగా…