రేపటి సీఎం పర్యటనకు భారీ బందోబస్తు
1600 మంది పోలీస్ సిబ్బందితో ఏర్పాటు విలేఖరుల సమావేశంలో వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వికారాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 14 : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు 16వ తేదీన వికారాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటిస్తున్న నేపథ్యంలో జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో…
