NEWS

NEWS

నా ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా విమర్శలా

రైతుల ఆత్మహత్యలపైనా జవాబు చెప్పండి నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా దాటవేస్తే ఎలా మూడోరోజు పర్యటనలో రాష్ట్ర సర్కార్‌పై మరోమారు కేంద్ర మంత్రి నిర్మల ధ్వజం వ్యాక్సినేషన్‌ ‌సెంటర్‌ ‌వద్ద మోడీ ఫోటో ఏదీ : పాలమూరు పర్యటనలో కేంద్ర మంత్రి మహేందర్‌ ‌నాథ్‌ ‌పాండే కామారెడ్డి/మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3 : ‌శుక్రవారం జిల్లాలో తన…

స్వాతంత్య్ర వజ్రోత్సవాల తరహాలో… మూడు రోజుల పాటు తెలంగాణ వజ్రోత్సవాలు

తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా సెప్టెంబర్‌ 17 ‌కెసిఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర  కేబినేట్‌ ‌కీలక నిర్ణయం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3 : ‌రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించనుంది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల తరహాలోనే దేశంలో హైదరాబాద్‌ ‌రాష్ట్రం అంతర్భాగమైన సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ వజ్రోత్సవ వేడుకలను…

ఆపరేషన్లు వికటించి నలుగురు చనిపోయినా చలనం రాదా

పాలన చేతకాకపోతే పదవి నుంచి తప్పుకోవాలి సిఎం కెసిఆర్‌ ‌తీరుపై కోదండరామ్‌ ‌ఫైర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3 : ‌పరిపాలన చేతగాకపోతే పదవి నుంచి దిగిపోవాలని సీఎం కేసీఆర్‌ను టీజేఎస్‌ ‌ప్రెసిడెంట్‌ ‌ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. కు.ని ఆపరేషన్‌ ‌వికటించి మృతి చెందిన కుటుంబాలను శనివారం కోదండరామ్‌ ‌పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన…

మతం పేరు మీద.. ప్రాంతం పేరు మీద వివాదాలు

హైదరాబాద్‌ను కాంగ్రెస్‌ అభవృద్ధి చేస్తే..రాష్ట్రాన్ని కెసిఆర్‌ అప్పుల పాలు చేశారు ప్రజల సమస్యలు తీర్చకుండా బిజెపి, టిఆర్‌ఎస్‌ల మోసం మునుగోడు ఎప్పటికీ కాంగ్రెస్‌ ‌కంచుకోట ఓడించే శక్తి మోడీకి..కేడీకి లేదు కాంగ్రెస్‌ ‌నేతలు రేవంత్‌, ఉత్తమ్‌, ‌జానా తదితరుల రెండు ప్రభుత్వాల వైఫల్యాలపై కాంగ్రెస్‌ ‌చార్జ్‌షీట్‌ ‌గడపగడపకూ తీసుకుని వెళ్లాలని పార్టీ కార్యకర్తలకు నేతల విజ్ఞప్తి…

‌శ్రమైక జీవన గీతం

నమ్మి పీఠం కట్టబెడితే నరకం జూపుతున్నరు గద్దెనెక్కింది మొదలు గద్దల్లెక్క పొడుస్తున్నరు దేశాన్ని కాసాయికరించ కసాయిలా ప్రవర్తిస్తున్నరు కులమత విద్వేషం చిమ్మి నెత్తుటేరులు పారిస్తున్నరు సకల సంపదల కొల్లగొట్టి సంపన్నుల పాల్జేస్తున్నరు బతుకులను కుప్పకూల్చి మందిరాల్ని నిర్మిస్తున్నరు గొంతెత్తే గళాల తెగ్గోస్తున్నరు పిడికిలెత్తే శక్తుల నిషేధిస్తున్నరు రణమెత్తే వీరుల నిర్బంధిస్తున్నరు ఏకంగా జన ప్రాణాల తోడేస్తున్నరు…

కేసీఆర్‌ ‌ముందస్తు వ్యూహంతో… రేవంత్‌ ‌పదవికి ముప్పులేదు..!  

‘‘‌మునుగోడు ఉప ఎన్నిక నిమిత్తం ఇప్పటికే బీజేపీ తనదైన వ్యూహాలు సిద్ధం చేసింది.అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఎలాగూ తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతుంది.రేవంత్‌ ‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడైన వెంటనే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ‌పార్టీ మూడో స్థానానికి పరిమితమైపోయిన సంగతి విధితమే..అప్పటికి రేవంత్‌ ‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా…

మళ్ళీ ‘విమోచన’ లొల్లి

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించుకునే విషయంలో గత ఎనిమిదేళ్ళుగా రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా ఈ విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస మధ్య విమర్శలు ప్రతి విమర్శలు నిత్యం చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తెరాస అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల…

దేశమంతా తిరుగుతూ అబద్ధాలు ప్రచారం

తెలంగాణ అభివృద్ధి చెందిందంటూ డబ్బా సిఎం కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ ‌నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2 : ‌ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌దేశమంతా తిరుగుతూ..సమస్తం తామే బాగున్నట్టు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ ‌విమర్శించారు. తెలంగాణ అంతా పచ్చబడ్డదని, బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందని అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు.…

వైఎస్‌ఆర్‌కు ఇడుపులపాయలో ఎపి సిఎం జగన్‌ ‌నివాళి

కుటుంబ సభ్యలతో కలసి తండ్రికి శ్రద్ధాంజలి కడప, సెప్టెంబర్‌ 2 : ‌దివంగత మహానేత వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ‌ఘాట్‌ ‌వద్ద ఆయన నివాళులర్పించారు. సీఎంతో పాటు ఆయన కుటుంబసభ్యులు వైఎస్‌ ‌విజయమ్మ, వైఎస్‌ ‌భారతి, వైఎస్‌ ‌షర్మిల వైఎస్సార్‌కు నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి వైఎస్‌ ‌జగన్‌ ‌ప్రత్యేక ప్రార్థనల్లో…

బల్క్ ‌డ్రగ్‌ ‌పార్క్ ‌కేటాయింపులో వివక్ష

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2 : ‌బల్క్ ‌డ్రగ్‌ ‌పార్క్ ‌కేటాయింపులో తెలంగాణకు కేంద్రం మొండిచెయ్యి చూపిందని మంత్రి కేటీఆర్‌ ‌మండిపడ్డారు. రాష్ట్రంపై వివక్షతో మోదీ సర్కారు దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బల్క్ ‌డ్రగ్‌ ‌పార్క్ ఏర్పాటుకు అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పుతున్న హైదరాబాద్‌ ‌ఫార్మాసిటీ అత్యంత అనుకూలమని పేర్కొన్నారు. భూసేకరణ, పర్యావరణ…