NEWS

NEWS

అక్షరం

జ్ఞానదీపిక అక్షరం, మార్గదర్శి అక్షరం. అదొక జీవన వేదం, తరతరాల ఆస్తి. మంచిచెడులు బోధించే విద్యాబుద్ధులు, నడక,నడత,నాగరికత నేర్పే అక్షరమే… విజ్ఞానం,విశ్వపరిజ్ఞానం. అదొక అనుబంధం, అనుసంధానం, ప్రగతికి సోపానం. అజ్ఞాన తిమిరనాశినియై వెలుగునిచ్చే అక్షరం ఆయుధాల కన్నా, అణుబాంబుల కన్నా శక్తివంతం. అక్షర సేద్యం అభివృద్ధి ఫలం, అజారామరం, వలచిన వారికి వరం. అదొక అక్షయ…

అక్షరాస్యతతోనే అభివృద్ధి సాధ్యం

‘‘‌వ్యక్తి వికాసానికి, విజ్ఞానాన్ని అందించడానికి, అంతరాలను అధిగమించడానికి, ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుంది. కేవలం సంతకం పెట్టడమే కాకుండా చదవడం, రాయడంతో పాటుగా చదివిన విషయాన్ని ఆకలింపు చేసుకుని నిత్యజీవితంలో ఉపయోగించుకుంటేనే అక్షరాస్యులుగా పరిగణించబడతారు. ప్రపంచంలో అనేక దేశాలు వెనుకబడడానికి ప్రధాన కారణం నిరక్షరాస్యతే అని చెప్పవచ్చు. మహాత్మా గాంధీ చెప్పినట్టు నిరక్షరాస్యత దేశానికి తీరని కళంకం.’’…

పీఎం కిసాన్ కు ఈ కేవైసీ తప్పనిసరి

పీఎంకిసాన్ పథకానికి సంబదించి ఈకేవైసి తప్పనిసరి అని మదనపల్లి వ్యవసాయ అధికారి నాగప్రసాద్ తెలిపారు. ఈ మేరకు వివరాలను మంగళవారం తెలియజేశారు.ఈ గడువు తేదీ మొదట ఏప్రిల్ 31 గా తెలిపినప్పటికి సెప్టెంబర్ 7వ తేదీ వరకు పొడిగించారు. ఇప్పటికే మదనపల్లి మండలం లో 70 % రైతులు ఈకైవైసి చేసుకొన్నారు.రేపే ఆఖరు గడువు కాబట్టి…

వర్దన్నపేట బాలికల వసతి గృహంలో దారుణం

బల్లిపడ్డ ఆహారం తిని బాలికలకు అస్వస్థత హుటాహుటిన వరంగల్‌ ఎం‌జిఎంకు తరలింపు కొందరి పరిస్థితి విషమం…ఎంఎల్‌ఏ, ‌కలెక్టర్‌ ‌పరామర్శ హాస్టల్‌ ‌వార్డెన్‌, ‌కుక్‌ ‌సస్పెన్షన్‌ ‌హాస్పిటల్‌ ‌ముందు తల్లిదండ్రుల ఆందోళన హాస్టల్‌ను సందర్శించిన ఐటిడిఎ పివో అంకిత్‌ వరంగల్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌బల్లి పడిన ఆహారం తిని విద్యార్థినులు తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు.…

లిక్కర్‌ ‌కుంభకోణంపై ఇడి దూకుడు

దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు తెలంగాణలోనూ సోదాలు చేపట్టినట్లు సమాచారం న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 6 : ‌దిల్లీ ప్రభుత్వ లిక్కర్‌ ‌విధానంలో అవకతకవకల కేసులో ఈడీ దూకుడు పెంచింది. తాజగా దేశవ్యాప్తంగా 30 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో సైతం దాడులు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ…

ప్రత్యేక దర్శనాలు రద్దు చేసిన టిటిడి

తిరుమల, సెప్టెంబర్‌ 6 : ‌తిరుమలలో రెండేళ్ల తర్వాత శ్రీవారి బ్రహ్మోత్సవ వాహనసేవలను మాడ వీధుల్లో నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 26 నుంచి అక్టోబర్‌ 5‌వ తేదీ వరకు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. కరోనా కారణంగా గతంలో రెండు బ్రహ్మోత్సవాలు శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి…

హైదరాబాద్‌ ‌సిగలో మరో మణిహారం

మొట్టమొదటి సోలార్‌ ‌రూఫ్‌ ‌సైకిలింగ్‌ ‌ట్రాక్‌ ఐటి ఆఫీసులకు వెళ్లే వారికోసం ప్రత్యేకంగా ఏర్పాటు మొదటి దశలో మొత్తం 23 కిలోవి•టర్ల  మేర నిర్మాణం సోలార్‌ ‌రూఫ్‌ ‌సైకిల్‌ ‌ట్రాక్‌కు మంత్రి కెటిఆర్‌ ‌శంకుస్థాపన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌హైదరాబాద్‌కు సోలార్‌ ‌రూఫ్‌ ‌సైకిల్‌ ‌ట్రాక్‌ ‌మరో మణిహారం అని మంత్రి కేటీఆర్‌…

మొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలు

కేవలం మూడే రోజలు నిర్వహణలో ఆంతర్యం సమస్యలపై చర్చకు అవకాశం లేకుండా నిర్ణయాలు కెసిఆర్‌ అహంకారానికి పరాకాష్ట మండిపడ్డ బిజెపి ఎంఎల్‌ఏలు ఈటల రాజేందర్‌, ‌రఘునందర్‌ ‌రావు బిఎసి సమావేశానికి ఎందుకు పిలవరని స్పీకర్‌ ‌తీరుపై ఆగ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : అసెంబ్లీ సమావేశాలను మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని బిజెపి ఈటల రాజేందర్‌ అన్నారు.…

నేటి నుంచి రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర

కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ ‌వరకు పర్యటన తెలంగాణ సహా 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలను కవర్‌ ‌చేసేలా రూట్‌మ్యాప్‌ ‌ధరల పెరుగుదల, నిరుద్యోగం, ప్రైవేటీకరణ సహా పలు అంశాలపై గళం కాంగ్రెస్‌కు జవసత్వాలు కల్పించే లక్ష్యంతో కార్యాచరణ న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 6 : ‌కాంగ్రెస్‌కు తిరిగి నూతన జవసత్వాలు అందించేందుకు పార్టీ నేత…

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

దివంగత నేతలకు సంతాపం అనంతరం 12కు వాయిదా 12,13 రెండ్రోజలు మాత్రమే సమావేశాలు బిఎసి సమావేశంలో అధికార పక్షం నిర్ణయం సమావేశాల తేదీలను పెంచాలని కాంగ్రెస్‌, ‌మజ్లిస్‌ల విజ్ఞప్తి బిఎసి సమావేశానికి బిజెపికి అందని ఆహ్వానం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌శాసనసభ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ముందుగా ఇటీవల మరణించిన అసెంబ్లీ…