NEWS

NEWS

17‌న హైదరాబాద్‌లో విమోచన ఉత్సవాలు

  *గత పాలకులు విస్మరించారన్న కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి *షోయబుల్లా ఖాన్‌, ‌వందేమాతరం కుటుంబ సభ్యులతో భేటీ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌   ‌గత పాలకులు విమోచన దినోత్సవాన్ని మరుగున పడేశారని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. మేడ్చల్‌ ‌జిల్లా పోచారం మున్సిపాలిటీలో స్వాతంత్య సమరయోధులు షోయబుల్లాఖాన్‌ ‌కుటుంబ సభ్యులను ఆయన కలిశారు. నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన…

రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

వాతావరణ శాఖ హెచ్చరిక ఇప్పటికే వర్షాలతో పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు ‌రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో పాటు ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్‌ ‌వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న తెలిపారు.…

అన్ని రంగాల్లో అభివృద్ధి

దేశంల ఎదగుదలను చూసి గర్వపడుతున్నా క్షేత్రస్థాయికి శాస్త్ర, సాంకేతిక పరిశోధనలు అహ్మదాబాద్‌ ‌సైన్స్ ‌కాన్‌క్లేవ్‌ ‌ప్రారంభించిన ప్రధాని మోడీ ‌ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించేందుకు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలను క్షేత్ర స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. దేశం ఎదుగుదలను చూసి గర్వపడుతున్నానని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.…

దేశం కాదు..ముందు తెలంగాణ గురించి ఆలోచించు

రైతు ఆత్మహత్యలపై స్పందించి ఆదుకో రాష్ట్ర రైతులను ఆదుకోవడంలో కెసిఆర్‌ ‌నిర్లక్ష్యం సకాలంలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడం లేదు కెసిఆర్‌ ‌జాతీయ రాజకీయాలపై పొన్నం మండిపాటు ‌సీఎం కేసీఆర్‌ ‌తొలుత ఇంట గెలిచి…ఆ తర్వాత రచ్చ గెలిచే ప్రయత్నం చేయాలని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ‌సూచించారు. తెలంగాణలో ఎంతోమంది…

కూట్లో రాయితీయలేని వాడు..ఏట్లో రాయి తీస్తడా

తెలంగాణను పాలించలేని కెసిఆర్‌ ‌దేశాన్ని ఏలుతడా జీతాలు కూడా ఇవ్వలేక రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించాడు మునుగోడులో ఎగిరేది కమలం జెండానే బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌కేసీఆర్‌కు దేశ రాజకీయాలు నడిపించే చేసే సత్తా లేదని హుజూరా బాద్‌ ‌బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. తెలంగాణలోనే పాలన అస్తవ్యస్తంగా ఉందని, రాష్ట్రాన్ని ఆర్థికంగా…

పటాన్‌చెరు మార్కెట్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

త్వరలో హాస్పిటల్‌ ‌నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్‌ ‌శ్రీకారం పలు అభివృద్ధి పనులకు మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు శంఖుస్థాపన వ్యవసాయ మార్కెట్‌ ‌కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ‌పటాన్‌చెరులో నిర్మించనున్న సూపర్‌ ‌స్పెషాలిటీ హాస్పిటల్‌ ‌నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రానున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి…

నాలుగో రోజు కొనసాగిన రాహుల్‌ ‌యాత్ర

తిరువనంతపురంలో స్వాగతిస్తూ భారీ ఏర్పాట్లు ‌రాహుల్‌గాంధీ పాదయాత్ర 4వ రోజు ఉత్సాహంగా కొనసాగింది. శనివారం మాలగం నుంచి మొదలైన భారత్‌ ‌జోడో యాత్ర..సాయంత్రానికి కేరళలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా త్రివేండ్రం దగ్గర్లోని చేరువరకోణం వద్ద ఆయనకు స్వాగతం పలికేందుకు కాంగ్రెస్‌ ‌శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. కేరళ పిసిసి ప్రెసిడెంట్‌ ‌సుధాకరన్‌ ‌సహా ముఖ్యనేతలంతా రాహుల్‌తో…

రేపటి నుంచి 4వ విడత బిజేపీ ప్రజా సంగ్రామ యాత్ర

 *మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిపై గురి *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి మొదలు కానున్న పాదయాత్ర  *ప్రారంభ సభకు ముఖ్య అతిథిగా  పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ *22న పెద్ద అంబర్ పేట ఔటర్ రింగు రోడ్డు సమీపంలో పాదయాత్ర ముగింపు *ప్రజా సంగ్రామ యాత్ర రూట్ మ్యాప్ ను విడుదల చేసిన బీజేపీ…

డబ్ల్యూటిఓ జంట టవర్ల కూల్చివేతకు 21 ఏండ్లు

తేదీ సెప్టెంబర్‌ 11, 2001 మంగళవారం రోజు. సమయం ఉదయం 8:46 గంటలు. స్థలం అమెరికాలోని న్యూయార్క్‌ మహానగరం. జనజీవనం ప్రారంభమవుతున్న ఉషోదయ వేళ. హఠాత్తుగా అమెరికన్‌ ఏయిర్‌లైన్స్‌ బోయింగ్ 767 విమానం 20,000 గ్యాలన్ల జెట్‌ ఇంధనంతో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌, డబ్ల్యూటిఓ 110- అంతస్తుల నార్త్ టవర్‌ 80వ అంతస్తులోకి దూసుకెళ్లింది. ఎవరూ ఊహించని ఈ…

తెలంగాణ ఆశ _శ్వాస  కాళోజీ నారాయణరావు

   అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ, ఉద్యమాలలో ధైర్యంగా పాల్గొంటూ, అన్యాయాక్రమాలను ధిక్కరించడానికి గేయమో, పాటనో,కవితనో వ్రాసి    అక్రమాలనెదిరించిన   మూడక్షరాల  శరము “కాళోజీ”     1914  బీజాపూర్ జిల్లా రట్టహళ్ళి గ్రామంలో సెప్టెంబర్  9 న జన్మించిన కాళోజీ ఇంటిపేరు  కాలే-జీ  వాడుకలో  కాళోజీగా మారింది. పసిప్రాయంలో”సాయారం” గ్రామంలో  నివసించి మరల  తెలంగాణా “కారేపల్లి…