NEWS

NEWS

 పోలీసు అధికారులే నక్సలైటు ఉద్యమానికి అధికారిక చరిత్ర కారులు

  నక్సలైటు ఉద్యమాన్ని అణచడానికి ప్రభుత్వం పన్నిన ఒక నిరంతర వ్యూహంలో ఈ కుట్రకేసులు ఒక ము­ఖ్యమైన భాగం. నిజంగా ప్రభుత్వం రూల్‌ ఆఫ్‌ లాను సక్రమంగా అమలు చేసి ఉంటే, తు.చ. తప్పకుండా కట్టుబడి ఉంటే అసలు నక్సలైటు ఉద్యమం పెరిగి ఉండేది కాదని నాకనిపిస్తుంది.   ఈ రెండు తీర్పులను ఉటంకిస్తూనే, ఇవి…

మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి

ఖరారు చేసిన కాంగ్రెస్‌ అధిష్టానం మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థినిగా పాల్వాయి శ్రవంతి పేరును కాంగ్రెస్‌ అధిష్టానం ఖరారు చేసింది. పాల్వాయి శ్రవంతి మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు. ఈ మేరకు సీఈసీ జనరల్‌ ‌సెక్రటరీ ఇన్‌ఛార్జ్ ‌ముకుల్‌ ‌వాస్నిక్‌ ‌పేరిట ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ..మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పాల్వాయి…

కాళోజీ తెలంగాణ ఆణిముత్యం

ప్రభుత్వ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జయంతి వేడుకలు కవి, చరిత్ర పరిశోధకుడు శ్రీరామోజు హరగోపాల్‌కు కాళోజీ పురస్కారం ‌కాళోజీ విప్లవ కవి..ప్రజా కవి అని మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ అన్నారు. సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా ఆయన కవితలు ఉంటాయన్నారు. కాలోజీ తెలంగాణ ఆణిముత్యమని హోమ్‌ ‌మంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. రవీంద్ర భారతిలో భాషా…

అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ‌కృషి

తాండూర్‌కు 30 కోట్లతో నర్సింగ్‌ ‌కళాశాల ఏర్పాటు ప్రజా ఆరోగ్య పరిరక్షకులుగా, వారధులుగా ఏఎన్‌ఎం‌లు, ఆశాలు ముందుండి పని చేయాలి రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అమ్మ పాత్రలో ఆశా వర్కర్లు..వారి సేవలు మరువలేనివి : మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మంత్రి సబితా ఇంద్రా రెడ్డితో కలిసి…

నిమజ్జనాలను సిసి టివిల ద్వారా పర్యవేక్షించిన డిజిపి

శుక్రవారం నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఎక్కడా ఆగకుండా వర్షంలోనే శోభాయాత్రలు కొనసాగాయి. గోల్కొండ, మల్లేపల్లి, రాజేంద్రనగర్‌, ‌శంషాబాద్‌, ‌గండిపేట్‌, ‌మెహిదీపట్నం, కార్వాన్‌, ‌లంగర్‌హౌస్‌, ‌చార్మినార్‌, అత్తాపూర్‌, ‌బండ్లగూడలో మోస్తరు వర్షం పడింది. హుస్సేన్‌సాగర్‌ ‌పరిసరాల్లోనూ వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లపై నీళ్లు నిలువడంతో వాహనాలు స్తంభించాయి. వర్షాల కారణంగా పలుప్రాంతాల్లో…

ఉత్సాహంగా ఖైరతాబాద్‌ ‌మహాగణపతి శోభాయాత్ర…

  వేలాదిగా తరలి వొచ్చిన ప్రజలు..గంగ ఒడికి చేరిన మహాలక్ష్మీ గణపతి ప్రఖ్యాత ఖైరతాబాద్‌ ‌మహాగణపతి శోభాయాత్ర ఉత్సాహంగా సాగింది. తొమ్మిది రోజులు ఘనంగా పూజలు అందుకున్న పంచముఖ మహాలక్ష్మి గణపతి గంగమ్మ ఒడికి చేరడానికి తరలివెళ్లాడు. దీనికి ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శోభాయాత్ర ఏర్పాట్లను మంత్రులు, ఉత్సవసమితి నేతలు పర్యవేక్షించారు. మంత్రులు సబితా…

గంగమ్మ ఒడికి గణపయ్య

శోభాయమానంగా సాగిన వినాయక నిమజ్జన యాత్ర అన్ని దారులూ ట్యాంక్‌ ‌బండ్‌ ‌వైపుకే భక్తుల కోలాహలంతో వసంతోత్సవ శోభ వర్షంలోనే కొనసాగిన శోభాయాత్ర…నిమజ్జనాలను సిసి టివిల ద్వారా పర్యవేక్షించిన డిజిపి ‌హైదరాబాద్‌ ‌నగరంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర శుక్రవారం వేకవజాము నుంచే వేడుకగా మొదలయ్యింది. ఎక్కడ చూసినా కాషాయ జెండాలు..వినాయక ప్రతిమలతో కదలి వొస్తున్న వాహనాలు..వసంతోత్సావాన్ని…

బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లతో ముప్పు

విద్వేష రాజకీయాల నుంచి దేశాన్ని రక్షించాలి ఈ మూడు నెలల్లో మరింత పరిజ్ఞానం పొందుతా పార్టీ ఎన్నికల్లో అధ్యక్షుడెవరో తెలుస్తుంది భారత్‌ ‌జోడో యాత్రలో మీడియాతో రాహుల్‌ ‌మూడో రోజు నాగర్‌ ‌కోయిల్‌ ‌నుంచి సాగిన యాత్ర ‌కేంద్రంలోని భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌..‌విద్వేషాలను వ్యాప్తి చేస్తున్నాయని కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ విమర్శించారు. అవి దేశానికి చేసే…

తెలంగాణా మాండలికానికి ప్రాణం పోసిన కాళోజి

తెలంగాణ వైతాళికులు నిరంతర చైతన్య శీలి, బహు భాషా కోవిదుడు.కలాన్ని ఆయుధంగా చేసుకొని తల్లి భాషలోనే కవిత్వం రాసి ప్రజల పక్షం వహించి తన కవిత్వంతో సమాజానికి చైతన్యం కలిగించిన నిత్య చైతన్య శీలి ప్రజా కవి కాళోజీ. తెలంగాణ మాండలిక భాషకు ఊపిరి పోసిన బహు భాషావేత్త. ఉద్యమకారుడు రచయిత అన్యాయాలపై ఉక్కిపిడికిలెత్తిన కాళోజి…

బాలల భారతం

  వ్యాస మహర్షి సంస్కృత భాషలో మహాభారతాన్ని రచించాడు. వ్యాసుడు సత్యవతికి పరశరమహర్షి ద్వారా జన్మించాడు. ఒకే రాసిగా ఉన్న వేదాలనునాలుగు భాగాలుగా విభజించి రూపొందించినవాడుగాన వేదవ్యాసుడైనాడాయన. వేదవ్యాసుడు చెబుతూఉంటే వినాయకుడు భారతం వ్రాశాడు. పద్దెనిమిది పర్వాలుగా మహాభారతాన్ని వ్యాసుడు లక్ష పాతికవేల శ్లోకాలుగా మనకు అందించాడు. నన్నయ సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడు. ఆది…