NEWS

NEWS

తెలంగాణలో రైతులు అప్పులపాలై రోడ్డున పడ్డారు

-బ్యాంకులు, షావుకారుల ముందు రైతును దొంగను చేశారు -రైతు బంధు ఇచ్చి ఇన్‌ ‌పుట్‌ ‌సబ్సీడీ పూర్తిగా ఎత్తేశారు -భూసార పరీక్షలు కేంద్రం ఇచ్చిన నిధులు రాష్ట్రం పక్కదారి -రైతు సంఘాల ఐక్య వేదిక రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో పలువురు వక్తలు ఫోటో రైటప్‌ : ‌రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌.‌జైపాల్‌ ‌రెడ్డి  …

రాజ్‌భవన్‌ను ప్రజా భవన్‌గా మార్చా..

ప్రజలకు చేరువై వారి సమస్యలపై దృష్టి పెట్టా మంచిచేసే క్రమంలో అవమానాలు ఎదుర్కొన్నా మూడేళ్ల పదవీకాలంపై వి•డియాతో తమిళసై ‌మహిళా గవర్నర్‌ ‌ను అయినందుకు తనపై వివక్ష చూపించారని గవర్నర్‌ ‌తమిళి సై అన్నారు. రాష్ట్ర గవర్నర్‌ ‌గా తమిళిసై మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముందుకెళ్తానన్నారు. రాష్ట్ర ప్రజల కోసం…

సెలవు

రంగారెడ్డి, మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి జిల్లాలతో పాటు హైదరాబాద్‌ ‌జంటనగరాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. వినాయక నిమజ్జనం సందర్భంగా మూడు జిల్లాలకు ప్రభుత్వం సెలవు ఇచ్చింది. శుక్రవారానికి బదులుగా ఈ నెల 12న రెండో శనివారాన్ని పనిదినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన…

నేడు వినాయక నిమజ్జనం

భారీగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో నిమజ్జనాలు ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన గణేష్‌ ఉత్సవ సమితి హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌8: ‌హైదరాబాద్‌ ‌నగరంతో పాటు తెలంగానలోని పలు జిల్లాల్లో గణేష్‌ ‌నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎక్కడికక్కడ పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌ ‌నగరంలో శోభాయాత్రగా తరలివచ్చే వినాయక విగ్రహాలను…

కాంగ్రెస్‌ ‌పార్టీ కొత్త అవతారం

భారత్‌ ‌జోడో యాత్ర సంజీవిని ప్రత్యర్థుల్ల కు గుబులు..:జైరామ్‌ ‌రమేష్‌ ‌యాత్ర రెండవ రోజు రాహుల్‌ ‌గాంధీ కి విశేష ఆదరణ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్ ,‌సెప్టెంబర్‌ 8: ‌కాంగ్రెస్‌ ‌నాయకుడు జైరాం రమేష్‌ ‌భారత్‌ ‌జోడో యాత్రను పార్టీకి ‘‘సంజీవిని’’గా అభివర్ణించారు, ర్యాలీతో మరింత దూకుడుగా కొత్త అవతారంలో ఇది ఉద్భవించనుందని అన్నారు. న్యూస్‌…

దండకారణ్య కథలు-3

దండకారణ్య కథలు  45సంవత్సరాలుగా దోపిడి వ్యవస్థలో జరుగుతున్న విప్లవోద్యమ పోరాటాలను సృజనాత్మకంగా ఆవిష్కరించిన కథలు.. ఇలాంటి కథలు చదవడం ఒక గొప్ప అనుభవం.. నేను ఈ మధ్య అల్లం రాజయ్య  సంపాదకత్వం వహించిన దండకారణ్యం కథలు చదివాను. ఈ పుస్తకాన్ని విరసం వాళ్ళు ప్రచురించారు. ఇందులో మూడు భాగాలుగా కథలు రావడం జరిగింది. ఈ కథలన్నీ అరుణ…

తెలంగాణ విప్లవ తేజం

   సెప్టెంబర్ 9… తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకునే కాళోజీ జయంతి      “ఏ భాష నీది ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషమెవరి కోసమురా, ఆంగ్లమందున మాటలనగానే ఇంత కుల్కెదవెందుకు రా, తెలుగు వాడివై తెలుగు రాదనుచు, సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు, సకిలించు ఆంధ్రుడా…

డెంగీ, సీజనల్‌ ‌జ్వరాలపై ప్రభుత్వం అప్రమత్తం

క్షేత్రస్థాయిలో డాక్టర్లు, సిబ్బందికి తగు సూచనలు వ్యాధులు ప్రబలకుండా తక్షణ చర్యలకు ఆదేశం రాష్ట్రంలో విస్తరిస్తున్న డెంగీ, సీజనల్‌ ‌జ్వరాలను నియంత్రించేం దుకు ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయిలో డాక్టర్లు, సిబ్బందిని అప్రమత్తం చేసింది. జీహెచ్‌ఎం‌సీతో పాటు ఇతర మున్సిపాలిటీలు, గ్రామాల్లో రోజురోజుకు విస్తరిస్తున్న సీజనల్‌ ‌జ్వరాలు, డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ ‌జ్వరాలను నియంత్రించడానికి…

రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు

అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణశాఖ హెచ్చరిక హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 7: ‌తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో, ఆరెంజ్‌ అలెర్ట్ ‌జారీచేసింది. ఇవాళ మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ ‌భూపాలపల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, ‌మేడ్చల్‌…

మోసేటోళ్లకు బరువు… పని చేసేటోళ్లకు విలువ తెలుస్తది

దిల్లీలో, గాంధీ భవన్‌లో కూసుండి మాట్లాడే వారికి ఏం తెలుస్తది ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌ ‌నాయకుల తీరుపై రాష్ట్ర మంత్రి హరీష్‌ ‌రావు మండిపాటు తిన్నరేవు తలవాలని.. సీఎం కేసీఆర్‌కు చల్లని దీవెనలు ఇవ్వాలని ప్రజలను కోరిన మంత్రి సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 7 : ‌కాళేశ్వరం నీళ్లు వొచ్చాయో..లేదో..తెలియాలంటే బీజేపీ, కాంగ్రెస్‌ ‌నాయకులను రాజగోపాల్‌…