NEWS

NEWS

వారణాసి జిల్లా కోర్టు కీలక నిర్ణయం

హిందువుల పిటిషన్‌పై విచారణకు అంగీకారం తదుపరి విచారణ 22కు వాయిదా వేసిన కోర్టు తీర్పు సందర్భంగా 144 సెక్షన్‌ అమలు వారణాసి,సెప్టెంబర్‌12(ఆర్‌ఎన్‌ఎ): ‌జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి జిల్లా కోర్టు సోమవారం కీలక ఆదేశాలను వెలువరించింది. మసీదులోని దేవతా విగ్రహాలకు పూజలు నిర్వహించేలా ఆదేశిం చాలన్న హిందూ పక్షం పిటిషన్‌ ‌ను సమర్ధించింది. దీంతో సెప్టెంబరు…

సెప్టెంబరు 17 పై రాజకీయ పార్టీల పెత్తనమేంటి..?

‘‘‌తెలంగాణ సాయుధ పోరాటం రైతాంగ ప్రజలు చేసిన పోరు ముస్లింలకు వ్యతిరేకంగా కాదు. భూమి కోసం భుక్తి కోసం మాతృభూమి విముక్తి కోసం సాగిన పోరాటం.. మట్టి మనుషులు ఏకమై వెట్టి చాకిరీకి,కౌలు వ్యవస్థకు,బానిసత్వానికి,వ్యతిరేకంగా బరిసెలు, బండి గుంజలు ఎత్తి సామాన్య ప్రజానీకమంత కదిలొచ్చి చేసిన యుద్దం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఉద్యమం.’’ మట్టి మనుషులు…

సృష్టికారుని చిత్రం

పచ్చని నీటి రంగులతో భూకాన్వాస్‌ ‌పై తన నాగలి కుంచెతో అద్భుత ఊపిరి కళాఖండాల్ని సృష్టిస్తాడు ఈ కర్షక కళాకారుడు మొదట గీస్తాడు తలంపై పొలాన్ని చక్కగా చారలు చేసి చల్లుతాడు మొలకెత్తే రంగులను.. ఆపై ఒక తడి అలను అలా జిలకరిస్తాడు అంతే! ఒక నిఖార్సైన కళాజీవి మస్తిష్కంలోకి ఈ ప్రపంచం తీసుకోబడి చిలికి…

విపక్షాలు ఏకతాటిపైకి వచ్చేనా !

దేశ వ్యాప్తంగా విపక్షాల ఐక్య వేదికకు రంగం సిద్ధం అవుతోంది. ఓవైపు తెలంగాణ సిఎం కెసిఆర్‌ ఈ ‌విషయంలో గట్టిగానే పోరాడుతున్నారు. మరోవైపు హర్యాణాలో చౌతాలా కూడా బీహార్‌ ‌సిఎం నితీశ్‌తో కలసి ముందుకు సాగాలని నిర్ణయించారు. మరోవైపు ఈ నెల 25న ఇండియన్‌ ‌నేషనల్‌ ‌లోక్‌దళ్‌ ‌పార్టీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్‌ ‌చౌతాలా నిర్వహించతలపెట్టిన…

నేటి నుంచి బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 4 విడత ప్రజాసంగ్రామ పాద యాత్ర

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రజాసంగ్రామ పాద యాత్ర నాల్గవ విడుత నేటి నుంచి ప్రారంభంకానుంది. గాజులరామం చిత్తారమ్మ ఆలయంలో  ఉదయం 10.00 గం. పూజ,ఆశీర్వాదం తరువాత  ఉదయం 11.00 గంటలకు బహిరంగ సభ మరియు పాదయాత్ర రాంలీలా మైదాన్, కుత్బుల్లాపూర్ నుండి   ప్రారంభం కానుంది. బండి సంజయ్ కుమార్…

రెబెల్ స్టార్ కృష్ణం రాజు కన్ను మూత

Name(required) Email(required) Website Message Submit ప్రముఖ సినీ నటుడు,  బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి యూవీ కృష్ణం రాజు ఆదివారం తెల్లవారు జామున హైదరబాద్ లో కన్ను మూసారు. సినీ నటుడిగా కృష్ణంరాజు సినిమా రంగంలో ఐదు ఫిలింఫేర్, మూడు నంది అవార్డులు పొందారు. నర్సాపురం లోక్ సభ్యునిగా బిజేపీ నుంచి…

17‌న హైదరాబాద్‌లో విమోచన ఉత్సవాలు

  *గత పాలకులు విస్మరించారన్న కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి *షోయబుల్లా ఖాన్‌, ‌వందేమాతరం కుటుంబ సభ్యులతో భేటీ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌   ‌గత పాలకులు విమోచన దినోత్సవాన్ని మరుగున పడేశారని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. మేడ్చల్‌ ‌జిల్లా పోచారం మున్సిపాలిటీలో స్వాతంత్య సమరయోధులు షోయబుల్లాఖాన్‌ ‌కుటుంబ సభ్యులను ఆయన కలిశారు. నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన…

రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

వాతావరణ శాఖ హెచ్చరిక ఇప్పటికే వర్షాలతో పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు ‌రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో పాటు ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్‌ ‌వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న తెలిపారు.…

అన్ని రంగాల్లో అభివృద్ధి

దేశంల ఎదగుదలను చూసి గర్వపడుతున్నా క్షేత్రస్థాయికి శాస్త్ర, సాంకేతిక పరిశోధనలు అహ్మదాబాద్‌ ‌సైన్స్ ‌కాన్‌క్లేవ్‌ ‌ప్రారంభించిన ప్రధాని మోడీ ‌ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించేందుకు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలను క్షేత్ర స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. దేశం ఎదుగుదలను చూసి గర్వపడుతున్నానని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.…

దేశం కాదు..ముందు తెలంగాణ గురించి ఆలోచించు

రైతు ఆత్మహత్యలపై స్పందించి ఆదుకో రాష్ట్ర రైతులను ఆదుకోవడంలో కెసిఆర్‌ ‌నిర్లక్ష్యం సకాలంలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడం లేదు కెసిఆర్‌ ‌జాతీయ రాజకీయాలపై పొన్నం మండిపాటు ‌సీఎం కేసీఆర్‌ ‌తొలుత ఇంట గెలిచి…ఆ తర్వాత రచ్చ గెలిచే ప్రయత్నం చేయాలని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ‌సూచించారు. తెలంగాణలో ఎంతోమంది…