NEWS

NEWS

కూట్లో రాయితీయలేని వాడు..ఏట్లో రాయి తీస్తడా

తెలంగాణను పాలించలేని కెసిఆర్‌ ‌దేశాన్ని ఏలుతడా జీతాలు కూడా ఇవ్వలేక రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించాడు మునుగోడులో ఎగిరేది కమలం జెండానే బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌కేసీఆర్‌కు దేశ రాజకీయాలు నడిపించే చేసే సత్తా లేదని హుజూరా బాద్‌ ‌బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. తెలంగాణలోనే పాలన అస్తవ్యస్తంగా ఉందని, రాష్ట్రాన్ని ఆర్థికంగా…

పటాన్‌చెరు మార్కెట్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

త్వరలో హాస్పిటల్‌ ‌నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్‌ ‌శ్రీకారం పలు అభివృద్ధి పనులకు మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు శంఖుస్థాపన వ్యవసాయ మార్కెట్‌ ‌కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ‌పటాన్‌చెరులో నిర్మించనున్న సూపర్‌ ‌స్పెషాలిటీ హాస్పిటల్‌ ‌నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రానున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి…

నాలుగో రోజు కొనసాగిన రాహుల్‌ ‌యాత్ర

తిరువనంతపురంలో స్వాగతిస్తూ భారీ ఏర్పాట్లు ‌రాహుల్‌గాంధీ పాదయాత్ర 4వ రోజు ఉత్సాహంగా కొనసాగింది. శనివారం మాలగం నుంచి మొదలైన భారత్‌ ‌జోడో యాత్ర..సాయంత్రానికి కేరళలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా త్రివేండ్రం దగ్గర్లోని చేరువరకోణం వద్ద ఆయనకు స్వాగతం పలికేందుకు కాంగ్రెస్‌ ‌శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. కేరళ పిసిసి ప్రెసిడెంట్‌ ‌సుధాకరన్‌ ‌సహా ముఖ్యనేతలంతా రాహుల్‌తో…

రేపటి నుంచి 4వ విడత బిజేపీ ప్రజా సంగ్రామ యాత్ర

 *మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిపై గురి *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి మొదలు కానున్న పాదయాత్ర  *ప్రారంభ సభకు ముఖ్య అతిథిగా  పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ *22న పెద్ద అంబర్ పేట ఔటర్ రింగు రోడ్డు సమీపంలో పాదయాత్ర ముగింపు *ప్రజా సంగ్రామ యాత్ర రూట్ మ్యాప్ ను విడుదల చేసిన బీజేపీ…

డబ్ల్యూటిఓ జంట టవర్ల కూల్చివేతకు 21 ఏండ్లు

తేదీ సెప్టెంబర్‌ 11, 2001 మంగళవారం రోజు. సమయం ఉదయం 8:46 గంటలు. స్థలం అమెరికాలోని న్యూయార్క్‌ మహానగరం. జనజీవనం ప్రారంభమవుతున్న ఉషోదయ వేళ. హఠాత్తుగా అమెరికన్‌ ఏయిర్‌లైన్స్‌ బోయింగ్ 767 విమానం 20,000 గ్యాలన్ల జెట్‌ ఇంధనంతో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌, డబ్ల్యూటిఓ 110- అంతస్తుల నార్త్ టవర్‌ 80వ అంతస్తులోకి దూసుకెళ్లింది. ఎవరూ ఊహించని ఈ…

తెలంగాణ ఆశ _శ్వాస  కాళోజీ నారాయణరావు

   అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ, ఉద్యమాలలో ధైర్యంగా పాల్గొంటూ, అన్యాయాక్రమాలను ధిక్కరించడానికి గేయమో, పాటనో,కవితనో వ్రాసి    అక్రమాలనెదిరించిన   మూడక్షరాల  శరము “కాళోజీ”     1914  బీజాపూర్ జిల్లా రట్టహళ్ళి గ్రామంలో సెప్టెంబర్  9 న జన్మించిన కాళోజీ ఇంటిపేరు  కాలే-జీ  వాడుకలో  కాళోజీగా మారింది. పసిప్రాయంలో”సాయారం” గ్రామంలో  నివసించి మరల  తెలంగాణా “కారేపల్లి…

 పోలీసు అధికారులే నక్సలైటు ఉద్యమానికి అధికారిక చరిత్ర కారులు

  నక్సలైటు ఉద్యమాన్ని అణచడానికి ప్రభుత్వం పన్నిన ఒక నిరంతర వ్యూహంలో ఈ కుట్రకేసులు ఒక ము­ఖ్యమైన భాగం. నిజంగా ప్రభుత్వం రూల్‌ ఆఫ్‌ లాను సక్రమంగా అమలు చేసి ఉంటే, తు.చ. తప్పకుండా కట్టుబడి ఉంటే అసలు నక్సలైటు ఉద్యమం పెరిగి ఉండేది కాదని నాకనిపిస్తుంది.   ఈ రెండు తీర్పులను ఉటంకిస్తూనే, ఇవి…

మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి

ఖరారు చేసిన కాంగ్రెస్‌ అధిష్టానం మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థినిగా పాల్వాయి శ్రవంతి పేరును కాంగ్రెస్‌ అధిష్టానం ఖరారు చేసింది. పాల్వాయి శ్రవంతి మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు. ఈ మేరకు సీఈసీ జనరల్‌ ‌సెక్రటరీ ఇన్‌ఛార్జ్ ‌ముకుల్‌ ‌వాస్నిక్‌ ‌పేరిట ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ..మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పాల్వాయి…

కాళోజీ తెలంగాణ ఆణిముత్యం

ప్రభుత్వ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జయంతి వేడుకలు కవి, చరిత్ర పరిశోధకుడు శ్రీరామోజు హరగోపాల్‌కు కాళోజీ పురస్కారం ‌కాళోజీ విప్లవ కవి..ప్రజా కవి అని మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ అన్నారు. సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా ఆయన కవితలు ఉంటాయన్నారు. కాలోజీ తెలంగాణ ఆణిముత్యమని హోమ్‌ ‌మంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. రవీంద్ర భారతిలో భాషా…

అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ‌కృషి

తాండూర్‌కు 30 కోట్లతో నర్సింగ్‌ ‌కళాశాల ఏర్పాటు ప్రజా ఆరోగ్య పరిరక్షకులుగా, వారధులుగా ఏఎన్‌ఎం‌లు, ఆశాలు ముందుండి పని చేయాలి రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అమ్మ పాత్రలో ఆశా వర్కర్లు..వారి సేవలు మరువలేనివి : మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మంత్రి సబితా ఇంద్రా రెడ్డితో కలిసి…