NEWS

NEWS

‌ట్రాఫిక్‌లో చిక్కుకుని పరుగులు తీసిన డాక్టర్‌

ఆపరేషన్‌ ‌టైమ్‌ ‌కావడంతో కారు వదిలి పరుగు డాక్టర్‌ ‌స్ఫూర్తికి నెటిజన్ల ప్రశంసలు బెంగళూరు, సెప్టెంబర్‌ 12 : ‌బెంగళూరు నగరం ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఓ డాక్టర్‌ ఆస్తత్రికి పరుగులు తీసారు. తన రోగి ప్రాణాలను కాపాడేందుకు ఓ డాక్టర్‌ ‌తీసుకున్న ఓ నిర్ణయం అందరికీ ఓ స్ఫూర్తిదాయకమైన కథగా నిలుస్తోంది. మణిపాల్‌ ‌హాస్పిటల్స్‌లో గ్యాస్టోఎంటరాలజీ…

రజత్‌కుమార్‌ అవినీతిపై ఢిల్లీ హైకోర్టులో విచారణ

కూతురు పెళ్లి బిల్లులను ప్రైవేట్‌ ‌సంస్థ చెల్లింపులపై ఫిర్యాదు న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 12 : ‌తెలంగాణ ఐఏఎస్‌ అధికారి రజత్‌ ‌కుమార్‌ అవినీతి ఆరోపణలపై డివోపీటీ వైఖరిపై ఢిల్లీ హైకోర్టుఆగ్రహం వ్యక్తం చేసింది. రజత్‌ ‌కుమార్‌ ‌కుమార్తె వివాహానికి సంబంధించిన బిల్లులను ప్రైవేటు కాంట్రాక్టర్లు చెల్లించారంటూ ఆరోపణలు వచ్చాయి. రజత్‌ ‌కుమార్‌పై వచ్చిన ఆరోపణలపై…

అసెంబ్లీ వేదికగా కెసిఆర్‌ అబద్ధాలు

విద్యత్‌ ‌బిల్లుఐ చర్చ కాదు..పెంచిన ఛార్జీలపై చర్చించాలి మునుగోడులోనూ కెసిఆర్‌కు షాక్‌ ‌తప్పదు బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌హైదరబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : కేంద్ర విద్యుత్‌ ‌సవరణ బిల్లుపై సీఎం కేసీఆర్‌ ‌పచ్చి అబద్ధాలు చెప్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. బాయిలకాడ మోటార్లకు వి•టర్లు పెడ్తదని..కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు.…

అధికారిక గీతంగా జయజయహే !

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే… మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపునకు కృషి చేయాలి క్షేత్రస్తాయిలో నేతలుత కలసికట్టుగా పనిచేయాలి రాహుల్‌ ‌యాత్ర, మునుగోడు ఉప ఎన్నిక, విమోచనలపై చర్చలు గాంధీభవన్‌లో కీలక నేతల బేటీలో రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌12: ‌తెలంగాణ వచ్చాక ’జయజయహే తెలంగాణ పాటను కాలగర్భంలో కలిపారని.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆ పాటను రాష్ట్ర…

వారణాసి జిల్లా కోర్టు కీలక నిర్ణయం

హిందువుల పిటిషన్‌పై విచారణకు అంగీకారం తదుపరి విచారణ 22కు వాయిదా వేసిన కోర్టు తీర్పు సందర్భంగా 144 సెక్షన్‌ అమలు వారణాసి,సెప్టెంబర్‌12(ఆర్‌ఎన్‌ఎ): ‌జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి జిల్లా కోర్టు సోమవారం కీలక ఆదేశాలను వెలువరించింది. మసీదులోని దేవతా విగ్రహాలకు పూజలు నిర్వహించేలా ఆదేశిం చాలన్న హిందూ పక్షం పిటిషన్‌ ‌ను సమర్ధించింది. దీంతో సెప్టెంబరు…

సెప్టెంబరు 17 పై రాజకీయ పార్టీల పెత్తనమేంటి..?

‘‘‌తెలంగాణ సాయుధ పోరాటం రైతాంగ ప్రజలు చేసిన పోరు ముస్లింలకు వ్యతిరేకంగా కాదు. భూమి కోసం భుక్తి కోసం మాతృభూమి విముక్తి కోసం సాగిన పోరాటం.. మట్టి మనుషులు ఏకమై వెట్టి చాకిరీకి,కౌలు వ్యవస్థకు,బానిసత్వానికి,వ్యతిరేకంగా బరిసెలు, బండి గుంజలు ఎత్తి సామాన్య ప్రజానీకమంత కదిలొచ్చి చేసిన యుద్దం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఉద్యమం.’’ మట్టి మనుషులు…

సృష్టికారుని చిత్రం

పచ్చని నీటి రంగులతో భూకాన్వాస్‌ ‌పై తన నాగలి కుంచెతో అద్భుత ఊపిరి కళాఖండాల్ని సృష్టిస్తాడు ఈ కర్షక కళాకారుడు మొదట గీస్తాడు తలంపై పొలాన్ని చక్కగా చారలు చేసి చల్లుతాడు మొలకెత్తే రంగులను.. ఆపై ఒక తడి అలను అలా జిలకరిస్తాడు అంతే! ఒక నిఖార్సైన కళాజీవి మస్తిష్కంలోకి ఈ ప్రపంచం తీసుకోబడి చిలికి…

విపక్షాలు ఏకతాటిపైకి వచ్చేనా !

దేశ వ్యాప్తంగా విపక్షాల ఐక్య వేదికకు రంగం సిద్ధం అవుతోంది. ఓవైపు తెలంగాణ సిఎం కెసిఆర్‌ ఈ ‌విషయంలో గట్టిగానే పోరాడుతున్నారు. మరోవైపు హర్యాణాలో చౌతాలా కూడా బీహార్‌ ‌సిఎం నితీశ్‌తో కలసి ముందుకు సాగాలని నిర్ణయించారు. మరోవైపు ఈ నెల 25న ఇండియన్‌ ‌నేషనల్‌ ‌లోక్‌దళ్‌ ‌పార్టీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్‌ ‌చౌతాలా నిర్వహించతలపెట్టిన…

నేటి నుంచి బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 4 విడత ప్రజాసంగ్రామ పాద యాత్ర

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రజాసంగ్రామ పాద యాత్ర నాల్గవ విడుత నేటి నుంచి ప్రారంభంకానుంది. గాజులరామం చిత్తారమ్మ ఆలయంలో  ఉదయం 10.00 గం. పూజ,ఆశీర్వాదం తరువాత  ఉదయం 11.00 గంటలకు బహిరంగ సభ మరియు పాదయాత్ర రాంలీలా మైదాన్, కుత్బుల్లాపూర్ నుండి   ప్రారంభం కానుంది. బండి సంజయ్ కుమార్…

రెబెల్ స్టార్ కృష్ణం రాజు కన్ను మూత

Name(required) Email(required) Website Message Submit ప్రముఖ సినీ నటుడు,  బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి యూవీ కృష్ణం రాజు ఆదివారం తెల్లవారు జామున హైదరబాద్ లో కన్ను మూసారు. సినీ నటుడిగా కృష్ణంరాజు సినిమా రంగంలో ఐదు ఫిలింఫేర్, మూడు నంది అవార్డులు పొందారు. నర్సాపురం లోక్ సభ్యునిగా బిజేపీ నుంచి…