NEWS

NEWS

కేసీఆర్‌…..‌ కుత్భుల్లాపూర్‌ ‌సమస్యలు కన్పిస్తలేవా ?

గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన 100 పడకల హాస్పిటల్‌ ఏమైంది? డిగ్రీ, పీజీ, ఐటీఐ కాలేజీల ఏర్పాటేది? డ్రైనేజీ, కాలుష్య దుర్గంధంతో జనం అల్లాడుతున్నా పట్టించుకోవా? ఏ గల్లీకి వెళ్లినా రోడ్లన్నీ గుంతలమయమే జగద్గురుగుట్టకు ఆర్టీసీ డిపో ఏర్పాటు హామీ ఏమైంది? వేలాది మందికి ఇండ్ల పట్టాలు, డబుల్‌ ‌బెడ్రూమ్‌ ఇం‌డ్ల సంగతేంది? పాద యాత్ర…

ఆనవాళ్లు పోతాయి

బతుకు ఆటలో మెతుకు వేటలో అనుక్షణమూ ఆరాటంతో బ్రతుకంతా పోరాటంతో భారమైన బానిస బతుకులు కొందరివైతే, మమతలన్నీ మాసిపోయి నీతిపూలన్నీ వాడిపోయి మానవతలన్నీ మండిపోయి పైకి మనిషితత్వం లోలోన రాక్షసత్వంతో రంగస్థలాన్ని మరపించే నటనతో కూడిన జీవనం సాంగిచే బతుకులు ఇంకొందరివి. అవసరంకోసం మనుషులను అవకాశాలకోసం సందర్భాలను అడుగడుగునా సృష్టించుకొనే ఈ సృష్టిలో, నాటికి నేటికి…

స్థూలకాయం పలు రోగాలకు మూలం

భారత్‌లో కొరోనా మహమ్మారి లాక్‌డౌన్‌ ‌క్రమశిక్షణల నియమనిబంధనలతో దేశవాసులు ఇండ్లలోనే స్వీయ నిర్బంధాలు కావలసి వచ్చింది. ఊహించని మహమ్మారి విపత్తుతో మానవాళి మానసిక, శారీరక ఆరోగ్యాలను కోల్పోవలసిన అనివార్యత వెన్నాడింది. శారీరక కదలికలకు సంకెళ్ళు పడడం, అసాధారణ అనారోగ్య ఆహార పదార్థాలను హద్దులు మీరి తీసుకోవడంతో పిల్లలు, పెద్దల్లో స్థూలకాయ సమస్యలు ఎదురై జీవనశైలి రుగ్మతల…

‘‌ప్రజాతంత్ర’ అభినందనలు..!

అంగన్వాడీ వ్యవస్థపై మీరు ప్రజాతంత్ర పత్రికలో సోదాహణంగా వ్రాసిన సుదీర్ఘ వ్యాసం చదివాను. భవిష్యత్తు భారతాన్ని రూపొందించే ప్రాముఖ్యతను సంతరించుకున్న పథకం ఏ విధంగా లక్ష్యానికి దూరం చేయబడుతున్నదో, ఈ పథకంలో సేవలందిస్తున్న వారి శ్రమశక్తి ఏ విధంగా దోపిడీకి గురవుతున్నదో మానవీయ కోణంలో నిర్దిష్టంగా వివరించిన తీరు ప్రశంసనీయం. దేశంలోని బాధ్యతగల ప్రతి పౌరుడు,…

రాజకీయ సాహిత్య సవ్యసాచి బూర్గుల

నేడు బూర్గుల రామకృష్ణారావు వర్ధంతి అపర చాణక్యునిగా పేరెన్నిక గన్న దివంగత ప్రధాని పివి నరసింహారావుకు ఆయన గురువు. ఆయన న్యాయవాది, బహుభాషా వేత్త, స్వాతంత్య్ర సమర యోధుడు, రాజనీతిజ్ఞుడు. హైదరాబాద్‌ ‌రాష్ట్ర కాంగ్రెస్‌ ‌వ్యవస్థాపకుల్లో ఒకరు. సాహితీ వేత్త. బహు భాషా కోవిదులు. రెండు రాష్ట్రాలకు గవర్నరుగా పని చేసిన తొలితరం కాంగ్రెస్‌ ‌నాయకులు.…

ఆర్టీసిని కూడా అమ్మేయాలని బెదిరింపులు

మేం అమ్ముతున్నాం..వి•రూ అమ్మండనే విధానం కేంద్రం విధానాలపై సిఎం కెసిఆర్‌ ‌ఫైర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ఆర్టీసీని అమ్మేయని కేంద్రం లేఖలు రాస్తుందని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో అన్నారు. సంస్కరణల పేరుతో అన్ని ఆస్తులను తెగనమ్ముతునన మోడీ రాష్ట్రాలపైనా పెత్తనం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్‌ ‌సంస్కరణలపై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా…

‌ట్రాఫిక్‌లో చిక్కుకుని పరుగులు తీసిన డాక్టర్‌

ఆపరేషన్‌ ‌టైమ్‌ ‌కావడంతో కారు వదిలి పరుగు డాక్టర్‌ ‌స్ఫూర్తికి నెటిజన్ల ప్రశంసలు బెంగళూరు, సెప్టెంబర్‌ 12 : ‌బెంగళూరు నగరం ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఓ డాక్టర్‌ ఆస్తత్రికి పరుగులు తీసారు. తన రోగి ప్రాణాలను కాపాడేందుకు ఓ డాక్టర్‌ ‌తీసుకున్న ఓ నిర్ణయం అందరికీ ఓ స్ఫూర్తిదాయకమైన కథగా నిలుస్తోంది. మణిపాల్‌ ‌హాస్పిటల్స్‌లో గ్యాస్టోఎంటరాలజీ…

రజత్‌కుమార్‌ అవినీతిపై ఢిల్లీ హైకోర్టులో విచారణ

కూతురు పెళ్లి బిల్లులను ప్రైవేట్‌ ‌సంస్థ చెల్లింపులపై ఫిర్యాదు న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 12 : ‌తెలంగాణ ఐఏఎస్‌ అధికారి రజత్‌ ‌కుమార్‌ అవినీతి ఆరోపణలపై డివోపీటీ వైఖరిపై ఢిల్లీ హైకోర్టుఆగ్రహం వ్యక్తం చేసింది. రజత్‌ ‌కుమార్‌ ‌కుమార్తె వివాహానికి సంబంధించిన బిల్లులను ప్రైవేటు కాంట్రాక్టర్లు చెల్లించారంటూ ఆరోపణలు వచ్చాయి. రజత్‌ ‌కుమార్‌పై వచ్చిన ఆరోపణలపై…

అసెంబ్లీ వేదికగా కెసిఆర్‌ అబద్ధాలు

విద్యత్‌ ‌బిల్లుఐ చర్చ కాదు..పెంచిన ఛార్జీలపై చర్చించాలి మునుగోడులోనూ కెసిఆర్‌కు షాక్‌ ‌తప్పదు బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌హైదరబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : కేంద్ర విద్యుత్‌ ‌సవరణ బిల్లుపై సీఎం కేసీఆర్‌ ‌పచ్చి అబద్ధాలు చెప్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. బాయిలకాడ మోటార్లకు వి•టర్లు పెడ్తదని..కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు.…

అధికారిక గీతంగా జయజయహే !

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే… మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపునకు కృషి చేయాలి క్షేత్రస్తాయిలో నేతలుత కలసికట్టుగా పనిచేయాలి రాహుల్‌ ‌యాత్ర, మునుగోడు ఉప ఎన్నిక, విమోచనలపై చర్చలు గాంధీభవన్‌లో కీలక నేతల బేటీలో రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌12: ‌తెలంగాణ వచ్చాక ’జయజయహే తెలంగాణ పాటను కాలగర్భంలో కలిపారని.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆ పాటను రాష్ట్ర…