నితీష్ ఫెవికాల్లా అతుక్కు పోగలరు
తాజాగా సిఎంతో ప్రశాంత్ కిశోర్ చర్చలు పాట్నా, సెప్టెంబర్ 14 : బీజేపీని వీడి రాష్ట్రీయ జనతాదళ్ తో కలిసి మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇప్పుడు మరింత దూకుడు పెంచారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతున్నారు. మిషన్ 2024 కోసం తీవ్రంగా ప్రయత్ని స్తున్నారు. ఇందులో భాగంగా…

