NEWS

NEWS

మానవాభివృద్ధ్దిలో ముందడుగు పడేనా?

అభివృద్ధి, శ్రేయస్సుకు కొలమానం జీడీపీ మాత్రమే కాదని, అంతకుమించిన ప్రమాణాలు ఉండాలనే ఉద్దేశంతో 1990లో మానవ అభివృద్ధి సూచికను  ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) ప్రారంభించారు.వివిధ రంగాల్లో ఒక దేశం సాధిస్తున్న అభివృద్ధినిపరిశీలించడమే దీని  ముఖ్యఉద్దేశ్యం. అభివృద్ధి చెందిన, చెందుతున్న, చెందని దేశాల నడుమ వ్యత్యాసాలను పరిశీలించి ప్రతీ సంవత్సరం…

విజ్ఞాన గని ‘‘మోక్షగుండం’’

నేడు జాతీయ ఇంజనీర్ల దినోత్సవం ఎన్నో దేశాలు ప్రపంచంలో అభివృ ద్దిలో ముందుకు దూసుకు పోతున్నాయి.అక్కడ ప్రజల జీవన ప్రమా ణాలు కూడా అత్యున్నత స్థా యిలో ఉంటు న్నా యి. ప్రతిభను ప్రోత్స హించడం వలన  ఫలితాలు కూడా ఆశాజనకంగా ఉంటాయి. ప్రతిభను గుర్తించి గౌరవించడం  భారతీయ సంస్కృతి లోనే ఇమిడి ఉంది. నాటి…

17‌న విమోచనోత్సవ వేడుకలకు అమిత్‌ ‌షా

16న హైదరాబాద్‌కు కేంద్ర హోమ్‌ ‌మంత్రి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14 : ‌సెప్టెంబర్‌ 17 ‌తెలంగాణ విమోచన వజ్రోత్సవ వేడుకలకు కేంద్రహోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షా హాజరుకానున్నారు. ఈనెల 16, 17 తేదీల్లో అమిత్‌ ‌షా హైదరాబాద్‌ ‌పర్యటించనున్నారు. 16న అమిత్‌ ‌షా హైదరాబాద్‌కు చేరుకుంటారు. 17న ఉదయం 8 గంటలకు పరేడ్‌ ‌గ్రౌండ్స్‌లో…

బిజెపి ఎమ్మెల్యే ఈటల సస్సెన్షన్‌

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలుచేశారన్న ఆరోపణ క్షమాపణ చెప్పడానికి నిరాకరించడంతో సస్పెన్సన్‌ ‌తీర్మానాన్ని అమలు చేసి బయటకు పంపిన స్పీకర్‌ అకారణంగా సస్పెండ్‌ ‌చేశారని ఈటల మండిపాటు… అసెంబ్లీ వద్ద స్వల్ప ఉద్రిక్తత…పోలీస్‌ ‌వాహనంలో ఎక్కించి శామిర్‌పేటకు తరలింపు ఈటల సస్పెన్షన్‌ ‌దారుణం…న్యాయపోరాటం చేస్తాం : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌…

తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు

ఈటలను మాట్లాడకుండా..అసెంబ్లీకి రాకుండా కుట్రలు కెసిఆర్‌ను మించిన ఫాసిస్ట్ ‌మరొకరు లేరు ప్రధాని మోడీపై కెసిఆర్‌ ‌దుష్ప్రచారం వి•డియా సమావేశంలో మండిపడ్డ కిషన్‌ ‌రెడ్డి నారాయణరావు పవార్‌ ‌కుటుంబానికి పరామర్శ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13 : ‌సెప్టెంబర్‌ 17‌న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సికింద్రాబాద్‌ ‌పరేడ్‌ ‌గ్రౌండ్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయని కేంద్ర…

వైఎస్సార్‌ ‌విలేజ్‌ ‌క్లినిక్స్‌లో 12రకాల రాపిడ్‌ ‌డయాగ్నోస్టిక్స్ ‌కిట్లు

హాస్పిటల్‌ల్లో 4 లైనాక్‌ ‌మెషీన్ల ఏర్పాటుకు నిర్ణయం వైఎస్సార్‌ ‌విలేజ్‌ ‌క్లినిక్స్‌లో 12రకాల రాపిడ్‌ ‌డయాగ్నోస్టిక్స్ ‌కిట్లు ఉన్నతస్థాయి సక్షలో అధికారులను ఆదేశించిన సిఎం జగన్‌ అమరావతి,సెప్టెంబర్‌13 : ‌క్యాన్సర్‌ ‌నివారణ, నియంత్రణ, చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉన్నతాధికారులకు సిఎం జగన్‌ ‌సూచించారు. రాష్ట్రంలో ఉన్న మెడికల్‌ ‌కాలేజీలు సహా  కొత్తగా నిర్మించే వైద్య…

సికింద్రాబాద్‌ అగ్ని ప్రమాద ఘటనపై మోడీ దిగ్బ్రాంతి

ఘటనా స్థలిని పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అగ్ని ప్రమాద బాదిత కుటుంబాలకు 2 లక్షల ఎక్స్‌గ్రేషియా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13 : ‌సికింద్రాబాద్‌లో సోమవారం రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదం ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు రెండు…

క్యాన్సర్‌ ‌నివారణ, నియంత్రణ, చికిత్సలపై ప్రత్యేక దృష్టి

హాస్పిటల్‌ల్లో 4 లైనాక్‌ ‌మెషీన్ల ఏర్పాటుకు నిర్ణయం వైఎస్సార్‌ ‌విలేజ్‌ ‌క్లినిక్స్‌లో 12రకాల రాపిడ్‌ ‌డయాగ్నోస్టిక్స్ ‌కిట్లు ఉన్నతస్థాయి సక్షలో అధికారులను ఆదేశించిన సిఎం జగన్‌ అమరావతి,సెప్టెంబర్‌13 : ‌క్యాన్సర్‌ ‌నివారణ, నియంత్రణ, చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉన్నతాధికారులకు సిఎం జగన్‌ ‌సూచించారు. రాష్ట్రంలో ఉన్న మెడికల్‌ ‌కాలేజీలు సహా కొత్తగా నిర్మించే వైద్య…

బిజెపి చలో సెక్రటేరియట్‌ ఉ‌ద్రిక్తం

ముట్టడిని అడ్డుకున్న పోలీసులు కోల్‌కతా, సెప్టెంబర్‌ 13 : ‌పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ చేపట్టిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాబన్న చలో.. సచివాలయ ముట్టడి పేరుతో ఆందోళనలకు బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో పెద్దఎత్తున బీజేపీ కార్యకర్తలు కోల్‌కతా, హౌరా రైల్వే స్టేషన్లకు వెళ్లారు. అక్కడ వారిని పోలీసులు…

లోన్‌యాప్‌ ‌వేధింపులకు దంపతుల ఆత్మహత్య

వేగంగా దర్యాప్తు చేపట్టి ఏడుగురి అరెస్ట్ కాకినాడ, సెప్టెంబర్‌ 13 : ‌తూర్పుగోదావరి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న దంపతుల కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. లోన్‌ ‌యాప్‌ ఆగడాల కారణంగానే దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్పీ సుధీర్‌ ‌కుమార్‌ ‌రెడ్డి వెల్లడించారు.ఈ నెల ఏడో తేదీన రాజమహేంద్రవరానికి చెందిన కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి ఆత్మహత్యపై…