నిర్భయంగా సాగుతున్న దందా… నిర్లజ్జగా నిఘా?

తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పసిబిడ్డల అమ్మకాల ముఠాల ఉదంతంపై తెలంగాణ హైకోర్టు వ్యక్తం చేసిన ఆందోళన అత్యంత తీవ్రమైనది, ఆలోచింపజేసేది. సూర్యాపేట జిల్లాలో వెలుగుచూసిన 3 నుండి 9 ఏళ్ల పసిపిల్లల అమ్మకాల ఉదంతాన్ని విచారించిన ధర్మాసనం, ఇది కేవలం ఒక ప్రాంతానికో, జిల్లాకో పరిమితమైన సమస్య కాదని, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన ఒక…








