Day August 5, 2026

విద్యార్థులకు వీసాలు పెంచాలి

– అమెరికా రాయబారి సెర్జియో గోర్‌ను కోరిన సీఎం రేవంత్ దిల్లీ, ప్రజాతంత్ర, ఆగస్టు 5 : ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లే తెలంగాణ విద్యార్థులకు వీసాలను పెంచాలని, వీసా అపాయింట్‌మెంట్లు సకాలంలో లభించేలా సహకరించాలని భారత్‌లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్‌ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కోరారు. ఆయనతో దిల్లీలో బుధవారం మర్యాదపూర్వకంగా…

గంజాయి చాక్లెట్ల కలకలం

–  బీహార్ వ్యక్తి అరెస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 5 : గంజాయి చాక్లెట్లు విక్రయిస్తుండగా నింది తుడిని దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేశా రు. పోలీసుల ప్రకారం బీహార్ కు చెందిన రంజిత్ కుమార్ దుండిగల్ తాండా-2లో నివాసం ఉంటూ కాజీ పల్లి పారిశ్రామిక వాడలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. బీహార్ నుంచి గంజాయి…

15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు

– నిరసనకారుల ఇళ్లపైకి గూండాలను పంపారు – మీడియా సమావేశంలో రాహుల్‌ ఆరోపణలు న్యూదిల్లీ, ఆగస్ట్ 5 :‌ నీట్‌ ‌పేపర్‌ ‌లీక్‌ ‌వివాదంపై దిల్లీలోని జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద యువత నిరసనలు తెలిపారు. అయితే, విద్యార్థుల్ని బలప్రయోగం, బెదిరింపులతో కేంద్రం అణచివేసిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ ఎం‌పీ రాహుల్‌ ‌గాంధీ ఆరోపించారు. నిరసనల్లో…

ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ శుభారంభం

– మొదటి త్రైమాసికంలో 20% ఆదాయ వృద్ధి – ఆపరేటింగ్ ఈబిట్డా 30% పెరుగుదల హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 5: దేశంలోని ప్రముఖ సమగ్ర ఆరోగ్య సేవల సంస్థ ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ లిమిటెడ్ 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) బలమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. కంపెనీ సంయుక్త ప్రోఫార్మా…

22ఏ భూముల పేరిట అన్యాయం జరగదు

– కొత్తగా ఒక్క సెంటు భూమిని కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదు – ప్రభుత్వ ఆలోచనను అర్థం చేసుకొని పనిచేయాలి – అర్హుల హక్కులను కాపాడుతూనే ప్రభుత్వ భూములను పరిరక్షించాలి – 22ఏ దరఖాస్తులు, ఫిర్యాదులను నిర్ణీత గడువులోనే పరిష్కరించాలి – కలెక్టర్లకు మంత్రి పొంగులేటి ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 5: రాష్ట్రంలో 22ఏ…

వరదల నుంచి రక్షణకు కరకట్ట నిర్మాణం

– బూర్గంపహాడ్ ప్రజలకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక నిర్ణయం భద్రాద్రి కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 5: ప్రతి ఏడాది గోదావరి వరదలతో తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటున్న భద్రాద్రి కొత్త గూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల ప్రజలకు శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోదావరి వరదల నుంచి మండలంలోని…

సీఎం రేవంత్ విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 5: ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 10 వరకు యూకే, అమెరికా, జర్మనీ, చైనా దేశాల్లో పర్యటించేందుకు వోటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్…

హైదరాబాద్ సహా 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్

 – క్యుములో నింబస్ ప్రభావంతో భారీ వర్గాలు  – వాతావరణ శాఖ వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 5 : క్యుములోనింబస్ మేఘాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే మూడు రోజులపాటు వర్గాలు కురిసే అవ కాశమున్నదని వెల్లడించింది. హైదరాబాద్ సహ 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ…

మినీ సంగ్రామానికి సిద్దమవుతున్న రాజకీయ పక్షాలు

– మార్చిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు – త్వరలో గ్రేటర్‌ హైద‌రాబాద్‌ ఎన్నికలు కూడా – త్రిముఖ పోరు.. ప్రధాన పార్టీల కసరత్తు – అసెంబ్లీకి సెమీఫైనల్ గా భావిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ                              …