Day August 4, 2026

సమగ్ర అభివృద్ధికి విద్యే కీలకం

– వీసీల సమావేశంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: సమగ్ర అభివృద్ధికి విద్యనే కీలకమని గవర్నర్, యూనివర్సిటీల చాన్సలర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వీసీలతో గవర్నర్’ అకాడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సమావేశం, నషా ముక్తే యువ వికసిత్ భారత్, మై భారత్ పోర్టల్, రెడ్ క్రాస్…

ప్రతి గింజా ప్రజల ఆస్తే

– డిఫాల్ట్ మిల్లర్ల నుంచి ప్రతి పైసా, ప్రతి గింజా వసూలు  – నిజాయతీ మిల్లర్లకు పూర్తి రక్షణ – దశాబ్ద కాలపు సీఎంఆర్‌పై ఆడిట్‌కు మంత్రి ఉత్తమ్ ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4 : ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తరువాత తొలిసారిగా కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) వ్యవస్థపై గత పది నుంచి 12…

15లోగా 13,046 పంట కుంటలు పూర్తి చేయాలి

– గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4: రాష్ట్రవ్యాప్తంగా 13,046 వ్యవసాయ కుంటల నిర్మాణాన్ని ఈనెల 15లోగా పూర్తి చేయాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దానకిషోర్ అధికారులను ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా గ్రామీణాభివృద్ధి…

అభివృద్ధికి అవినీతే ప్రధాన అడ్డంకి

– ‘బ్రిక్స్‌’ దేశాల మధ్య సహకారం బలోపేతం కావాలి – భారత ప్రభుత్వ సిబ్బంది, శిక్షణ విభాగం కార్యదర్శి రచనా షా – ప్రారంభమైన ఏసీడబ్ల్యూజీ సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4 : సుస్థిరమైన, సమ్మిళితమైన అభివృద్ధికి అవినీతి ప్రధాన ఆటంకంగా ఉందని ‘బ్రిక్స’ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్(ఏసీడబ్ల్యూజీ) సమావేశం అభిప్రాయపడింది. పరారీలో…

కాళేశ్వరం విలువ తెలిసి వస్తోంది

– బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 4:ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా గోదావరి జలాలు ఎదురెక్కడంపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ‌దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు తన ప్రాముఖ్యతను మరోసారి నిరూపిస్తోందని అన్నారు. రివర్స్ ‌పంపింగ్‌ ‌ద్వారా శ్రీరాంసాగర్‌ ‌వరద కాలువను పునరుజ్జీవింపజేస్తూ…

అగమ్యగోచరంగా ప్రభుత్వ హాస్పిటల్స్‌

-‌ ప్రత్యేక వైద్యసేవలు అందక ప్రజల ఇక్కట్లు – కమిషనర్‌ ‌లేక గాలిలో దీపంలా వైద్యవిధాన పరిషత్‌ ‌- సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: ‌రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పాలనలో ప్రభుత్వ హాస్పిటల్స్‌ ‌పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌ ‌రావు విమర్శించారు. గ్రామీణ,…

ఫుడ్ పాయిజన్‌పై టీజీహెచ్‌ఆర్‌సీ సుమోటోగా కేసు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4 : ఎస్టీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్(టీజీహెచ్‌ఆర్‌సీ) సుమోటోగా కేసు నమోదు చేసింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ఎస్టీ బాలికల వసతి గృహంలో కలుషిత ఆహారం వల్ల 27మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు ఓ పత్రికలో మంగళవారం వార్త ప్రచురితం కావడంపై…

ఉచిత చేప పిల్లల పంపిణీ కొనసాగిస్తాం

– పెండింగ్ బకాయిల చెల్లింపునకు కృషి – విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చేపలుపై ఆలోచన – ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌తో ఆన్‌లైన్ ద్వారా చేపల పంపిణీ – రూ.కోటి 34 లక్షల బీమా క్లియర్ చేశాం – పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి వాకిటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4: రాష్ట్రంలోని 26 వేల చెరువులు,…

ఇక సర్కారు కార్యాలయాలకు టీ-ఫైబర్ నెట్ సేవలు

– మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4 : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కేవలం టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశించారు. టీ-ఫైబర్ సేవలపై తన కార్యాలయంలో మంగళవారం ఆయన  సమీక్షించారు. గడువులోగా అన్ని ప్రభుత్వ…