Day August 4, 2026

అమెరికా వేదికగా తెలంగాణపై బీజేపీ గురి

– ప్రవాస భారతీయ సభలో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు – వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వమే లక్ష్యంగా ప్రసంగాలు డల్లాస్, ప్రజాతంత్ర, ఆగస్టు 4 : తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. అమెరికాలోని న్యూజెర్సీ రాయల్ అల్బర్ట్ హాల్‌లో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్…

క్రిటికల్ మినరల్స్‌పై కీలక సమావేశాలు

– డల్లాస్‌లో డిప్యూటీ సీఎం భట్టికి ఘన స్వాగతం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4 : అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కు డల్లాస్ నగరంలో మంగళవారం ఘన స్వాగతం లభించింది. బాల్టిమోర్ నగరంలో మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగిన ‘ఆటా’ మహాసభల వేడుకల్లో పాల్గొన్న ఆయన…

అం‌బులెన్స్ ‌సిబ్బంది దాష్టీకం

– మృతదేహాన్ని మార్గంమధ్యలో అడ్డుకున్న వైనం – కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వెలుగులోకి ఘటన మంచిర్యాల, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: ‌కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న వేళ మృతదేహం తరలింపులో అంబులెన్స్ ‌సిబ్బంది వ్యవహరించిన తీరు తీవ్ర వివాదానికి దారితీసింది. ఇంటికి తీసుకెళ్తున్న మృతదేహాన్ని మార్గమధ్యలో అడ్డగించి, తిరిగి హాస్పిటల్‌కి తీసుకువచ్చి, తమ అంబులెన్స్‌లోనే వెళ్లాలని…

విద్యారంగ సమస్యలపై దశలవారీ పోరాటం

– 7న నల్ల బ్యాడ్జీలతో భోజన విరామ సమయంలో నిరసనలు – 12, 13 తేదీల్లో మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు – ఉపాధ్యాయ సంఘాల జేఏసీ వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 4 : ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యల పరిష్కారానికి దశలవారీ పోరాటం నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నిర్ణయించింది. టీఎస్‌…

నిమ్స్‌లో యువతి పట్ల అసభ్య ప్రవర్తన

– అటెండెంట్‌ ‌తీరుపై పోలీసులకు ఫిర్యాదు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: ‌నగరంలోని పంజాగుట్ట నిమ్స్ ‌హాస్పిటల్‌లో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స కోసం వచ్చిన యువతిపై ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడం కలకలం రేపుతోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదంలో యువతికి రెండు కాళ్లు విరగడంతో ఆమెను కుటుంబ…

నగరంలో పెద్ద ఎత్తున కల్తీ మసాలాల తయారీ

– 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు స్వాధీనం – 13 మసాలా వ్యాపార సంస్థల్లో సోదాలు – కల్తీ మసాలాలతో క్యాన్సర్‌ ‌వంటి ప్రమాదాలు – ఇప్పటికే ముగ్గురు నిందితుల అరెస్ట్‌ – నగర పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సజ్జన్నార్‌ ‌వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: ఆహార కల్తీకి పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్న…

వర్షాలు పడకుండా హరీష్‌ ‌రావు క్షుద్ర పూజలు

– హరీష్‌ ‌రావుపై పీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌ఆరోపణలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: ‌బీఆర్‌ఎస్‌ ‌సిద్దిపేట ఎమ్మెల్యే,మాజీ మంత్రి హరీష్‌ ‌రావుపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌సంచలన ఆరోపణలు చేశారు. హరీష్‌ ‌రావు క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వర్షాలు పడకూడదని, కరువు రావాలని కోరుకుంటూ ఆయన…

శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద

– ఎగువన వర్షాలతో కొనసాగుతున్న ప్రవాహం శ్రీశైలం, ఆగస్ట్ 4: శ్రీ‌శైలం జలాశయంలో నీటినిల్వలు వేగంగా పెరుగుతున్నాయి. ఐదు రోజుల కిందట ప్రవాహం మొదలై 820 అడుగుల నుంచి పెరుగుతూ వస్తున్న కృష్ణమ్మ.. సోమవారం సాయంత్రానికి 855.10 అడుగులకు చేరింది. ప్రస్తుతం 92.048 టీఎంసీల నీరుంది. మంగళవారం సాయంత్రానికి వంద టీఎంసీలకు చేరుతుందని అధికారులు అంచనా…

పార్లమెంటుకు ముఖం చాటేస్తున్న మోదీ

– అయోధ్య‌ ‌విరాళాలపై ప్రకటన చేయాల్సిందే – కాంగ్రెస్‌ ఎం‌పీ మల్లు రవి తీవ్ర విమర్శలు న్యూదిల్లీ, ఆగస్ట్ 4: అయోధ్య రామమందిరం విరాళాల చోరీపై సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటన చేయాలని కాంగ్రెస్‌ ఎం‌పీ మల్లు రవి డిమాండ్‌ ‌చేశారు. అయోధ్య రామ మందిరానికి భక్తులు ఇచ్చిన విరాళాలు దుర్వినియోగమయ్యాయని ఆరోపించారు. వీటిపై సభ్యులు…