Day May 15, 2026

మెట్రోలో బీజేపీ చీఫ్ రామచందర్‌రావు ప్రయాణం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ఆర్థిక స్వావలంబన, బాధ్యతాయుత వనరుల వినియోగ పిలుపునకు అనుగుణంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు జూబ్లీహిల్స్‌లోని కార్యక్రమానికి హాజరయ్యేందుకు మెట్రోలో ప్రయాణించారు. తార్నాక మెట్రో స్టేషన్ నుంచి మెట్రో ఎక్కారు. ప్రజా బాధ్యత, క్రమశిక్షణతో కూడిన నాయకత్వానికి ఆయన ఆదర్శంగా నిలిచారు.…

కుల కార్పొరేషన్లకు నిధులు, విధులు

– పెరిక సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15 : కుల కార్పొరేషన్లకు త్వరలోనే నిధులు కేటాయిస్తామని, వారి విధుల విషయంలో కూడా స్పష్టత ఇస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం…

ధరల పెంపుపై భగ్గుమన్న కాంగ్రెస్

– ఇక సైకిలే దిక్కన్న అఖిలేశ్ యాదవ్ న్యూదిల్లీ, మే 15: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్ప్పున పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకోవడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా తప్ప్పుబట్టాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఘాటు విమర్శలు చేసింది. ’ద్రవ్యోల్బణ వ్యక్తి మోదీ. ఈరోజు మరోసారి ప్రజలపై కొరడా ఝుళిపించారు’…

తమిళనాడులో విదేశీయుల ఓటు

– ఇమ్మిగ్రేషన్ అధికారుల దర్యాప్తుతో వెలుగులోకి – పదిమందిని అరెస్టు చేసిన పోలీసులు చెన్నై, మే 15: తమిళనాడు ఎన్నికల్లో విదేశీయులు ఓటేసిన వైనం బయటపడింది. ఎన్నికల అధికారుల కళ్లు గప్పి ఓట్లేయడం సంచలనంగా మారింది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత విదేశీయులు ఓటింగ్‌లో పాల్గొన్నట్లు వచ్చిన సమచారంతో దర్యాప్తు జరిపిన ఇమ్మిగ్రేషన్ అధికారులు పదిమందిని…

‘నీట్’ కొత్త షెడ్యూల్ విడుదల

– జూన్ 21న పరీక్ష నిర్వహణ – వివరాలు వెల్లడించిన ఎన్‌టీఏ న్యూదిల్లీ, మే 15: రద్దయిన ‘నీట్’ యూజీ 2026ను మళ్లీ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. జూన్ 21న ఆదివారం ఈ పరీక్ష జరగనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) శుక్రవారం వెల్లడించింది. ఈ మేరకు తమ ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్ చేసింది. రీఎగ్జామ్‌కు సంబంధించి…

బండి భగీరథ్ ను వెంటనే అరెస్టు చేయాలి

– రాజకీయ పలుకుబడితో కేసును నీరుగార్చవద్దు – జాప్యం పోలీసు శాఖకే అవమానం – బాధితురాలి చిత్రాలను లీక్ చేసిన వారిపై కఠిన చర్యలకు డిమాండ్ – డీజీపీకి రాష్ట్ర మహిళా, ట్రాన్స్ జెండర్ సంఘాల జేఏసీ వినతి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15 : కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన…

ఆత్మహత్యలు కావు.. వ్యవస్థలు చేసిన హత్యలు

– ‘నీట్’ విద్యార్థుల ఆత్మహత్యపై రాహుల్ ఆందోళన – ప్రభుత్వం ఎప్ప్పుడు కళ్లు తెరుస్తుందో ? న్యూదిల్లీ, మే 15: ‘నీట్’ రద్దుతో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులవి వ్యవస్థలు చేసిన హత్యలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. పరీక్షల కుంభకోణాలు, అవినీతి కారణంగా విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతోందని ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా రాహుల్…

ఇక్కడ బతుకుకు వేలంపాట.. అక్కడ పూల బాట!

– ‘నీట్’ రద్దు.. ఛిద్రమైన లక్షలాది విద్యార్థుల కలలు – వ్యవస్థాగత లోపాలు, విద్యా మాఫియా ఉచ్చులో వైద్య విద్య ప్ర‌జాతంత్ర‌, ప్ర‌త్యేక ప్ర‌తినిధి, హైద‌రాబాద్ : దేశంలో వైద్య విద్యార్ధి కావాలనే కల లక్షలాది మంది యువతీ యువకులకు ఒక జీవన్మరణ సమస్యగా మారింది. ఈ కల సాకారం కావడానికి మార్గం ‘నేషనల్ ఎలిజిబిలిటీ…

ఊహించినదే నిజమైంది

– పెట్రోల్, డీజిల్‌లపై రూ.3 పెంపు  – ఆయిల్ కంపెనీల నిర్ణయం న్యూదిల్లీ, మే 15: ఊహించినట్లుగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్‌పై సగటున రూ.3, డీజిల్‌పై రూ.3 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో…