Day May 14, 2026

కుటుంబమే మన బలం.. బలగం

– ప్రథమ పాఠశాల కుటుంబమే – సమస్యలకు పరిష్కారం కుటుంబంలోనే సాధ్యం – వేడుక కాదు.. బాధ్యతలను గుర్తు చేసే రోజు – రేపు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సమాజ నిర్మాణానికి కుటుంబమే మూలస్తంభం. కుటుంబ వ్యవస్థకు పునాది వివాహం. కుటుంబం అంటే ఒక గృహంలో నివసించే వ్యక్తుల సమూహం. వారి మధ్య వైవాహిక, రక్త…

హయత్‌నగర్‌లో భారీ అగ్నిప్రమాదం

– ఎలక్ట్రిక్ షాఫులో షాట్ సర్క్యూట్‌తో.. హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14 :హయత్ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ హార్డ్‌వేర్, ఎలక్ట్రికల్ షాపులో మొదలైన మంటలు క్షణాల్లోనే పక్కనే ఉన్న పరుపుల దుకాణానికి విస్తరించాయి. ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ముందుగా జయశ్రీ ఎలక్ట్రానిక్…

భద్రగిరి రామయ్యను దర్శించుకున్న తుమ్మల

– ఆలయ అభివృద్దికి ప్రత్యేక చొరవ భద్రాద్రి కొత్తగూడెం, ప్రజాతంత్ర, మే 14 : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దర్శించుకున్నారు. గురువారం ఉదయం ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ప్రత్యేక స్వాగతం పలికారు. శ్రీ సీతారామచంద్ర స్వామికి మంత్రి ప్రత్యేక పూజలు…

కేటీఆర్‌తో ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ భేటీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14 : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో దేశంలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఆస్ట్రేలియా కాన్సల్ జనరల్ హిల్లరీ మెక్‌గీచీ గురువారం సమావేశమయ్యారు. నందినగర్‌లో జరిగిన ఈ భేటీలో పరస్పర ప్రయోజనాలు, వ్యూహాత్మక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో…

16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ‘సర్’ ప్రక్రియ

– జాబితాలో ఉభయ తెలుగు రాష్ట్రాలు న్యూదిల్లీ, మే 14: దేశంలోని 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (సర్) మూడో దశను ప్రారంభించనున్నట్లు భారత ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. హిమాచల్‌ప్రదేశ్, జమ్ముకశ్మీర్, లడఖ్ మినహా దేశం మొత్తం ’సర్’ పరిధిలోకి వస్తుందని ఈసీ వెల్లడించింది.…

ఏసీబీకి చిక్కిన మరో లంచావతారం

– రూ.10వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత వరంగల్, ప్రజాతంత్ర, మే 14: పూర్వీకుల ఆస్తిని తన పేరుపై మ్యుటేషన్ కోసం సంప్రదించిన బాధితుడి నుంచి లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఏసీబీ వలలో చిక్కారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తహసీల్దారు కార్యాలయంలో ఆర్ఐగా పనిచేస్తున్న జి.రాంబాబు బాధితుడి నుంచి రూ.10 వేలు తీసుకుంటుండగా…

కేరళం సీఎంగా సతీషన్

– ఉత్కంఠకు తెరదించిన కాంగ్రెస్ – పది రోజుల కసరత్తు అనంతరం ప్రకటన తిరువనంతపురం, మే 14: కేరళం సీఎం పోస్టుపై ఉత్కంఠ వీడింది. ఆ రాష్ట్రానికి తదుపరి సీఎంగా వీడీ సతీషన్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ పదవి కోసం కె.సి.వేణుగోపాల్, రమేశ్ చెన్నితాల నుంచి గట్టి పోటీ ఎదురైంది. చివరకు సతీషన్‌నే…

ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష షెడ్యూల్

– రేప‌టినుంచి దరఖాస్తుల స్వీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14: ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (సీపీ గెట్)కు ఈ నెల 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని ఏడు విశ్వవిద్యాలయాలతోపాటు జేఎన్‌టీయూహెచ్, కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ వర్సిటీల్లో పీజీ సైన్స్ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించనున్న సీపీ గెట్ షెడ్యూల్‌ను రాష్ట్ర…

మరోమారు తెరపైకి ఫార్మూలా ఈ-రేస్ కేసు

– కేటీఆర్ తదితరులకు ఏసీబీ ప్రత్యేక కోర్టు సమన్లు – జూలై 31న విచారణకు రావాలని ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14 : రాష్ట్రంలో సంచలనం రేపిన ఫార్ములా`ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు పలువురు కీలక అధికారులకు ఏసీబీ ప్రత్యేక కోర్టు సమన్లు…