Day May 6, 2026

టీవీకేకు తమిళ కాంగ్రెస్ మద్దతు

– ఏఐసీసీ తమిళనాడు ఇన్‌చార్జి గిరీశ్ చోడంకర్ ప్రకటన – తిరుచ్చి సీటును వదులుకోబోతున్న విజయ్ చెన్నై, మే 6: తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు టీవీకే పార్టీకి కాంగ్రెస్ అధికారిక మద్దతు ప్రకటించింది. విజయ్ కోరకముందే కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడ అన్నాడీఎంకేను కలుపుకుంటారోనన్న భయం కాంగ్రెస్‌లో ఉంది. అందుకే టీవీకేకు మద్దతు…

యూపీలో బాలుడిపై అత్యాచారం, హత్య

– దుండగుడిని కాల్చి చంపిన పోలీసులు లక్నో, మే 6: ఓ కామాంధుడిని ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు కాల్చి చంపేశారు. ఏడేళ్ల బాలుడిపై హత్యాచారం కేసులో ఎన్‌కౌంటర్ చేశారు. పక్కా సమాచారంతో నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లగా పోలీసులపై దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరపగా కామాంధుడు హతమయ్యాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం…

మక్కల కొనుగోళ్లు చేపట్టండి

– నిర్మల్ జాతీయ రహదారిపై రైతుల ఆందోళన నిర్మల్, ప్రజాతంత్ర, మే 6: మొక్కజొన్న, జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రైతుల ఆందోళన చేపట్టారు. నిర్మల్ జిల్లాలోని దిలావర్‌పూర్ మండలం గుండంపెల్లి గ్రామ రైతులు నిర్మల్- భైంసా జాతీయ రహదారిపై బైఠాయించారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే కొనుగోలు కేంద్రాలు లేక…

రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరుస్తారా?

– మమత, రాహుల్‌పై బీజేపీ చీఫ్ రామచందర్ ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6 : వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ అఖండ విజయం, అస్సాం, పుదుచ్చేరిలలో గెలుపు దేశ ప్రజల మనోగతానికి అద్దం పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. దక్షిణాదిని, ఉత్తరాదిని వేరు చేస్తూ విచ్ఛిన్నకర రాజకీయాలు చేసిన పార్టీలకు తమిళనాడు ప్రజలు…

విద్య, వైద్యం, మహిళా సాధికారతకు ప్రాధాన్యం

– వైద్య, ఆరోగ్య శాఖలో 18 వేల ఉద్యోగాల భర్తీ – త్వరలో మల్టీపర్పస్ ఏఎన్‌ఎంలు, నర్సింగ్ ఆఫీసర్ల ఫలితాలు – ప్రభుత్వ, సీఎస్ఆర్ నిధులతో బాలసదనాల అభివృద్ధి – అంగన్వాడీలకు పక్కా భవనాలు, ఖాళీల భర్తీకి కృషి – మంత్రి దామోదర్ వెల్లడి నారాయణఖేడ్, ప్రజాతంత్ర, మే 6 : ప్రజా ప్రభుత్వం ఏర్పడిన…

నా పర్యటనల్లో ప్రజలకు ఇబ్బందులు కలగొద్దు

DGP CV Anand

– డీజీపీ ఆనంద్‌తో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6: తన పర్యటనల సమయంలో సామాన్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని, ప్రజలను గంటలతరబడి రోడ్లపై నిలపవద్దని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి డీజీపీ సీవీ ఆనంద్‌కు సూచించారు. ముఖ్యమంత్రి బుధవారం దిల్లీ వెళ్తున్న క్రమంలో విమానాశ్రయం సమీపంలో భారీగా వాహనాలు…

రైతుల కన్నీళ్లలో రేవంత్ కొట్టుకుపోతాడు

– వరంగల్ రైతు సంగ్రామ సదస్సులో సత్యవతి రాథోడ్ వరంగల్, ప్రజాతంత్ర, మే 6: కేసీఆర్ పాలన రైతాంగానికి స్వర్ణయుగమని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. వ్యవసాయాన్ని పండుగ చేసే విధంగా కేసీఆర్ పాలన కొనసాగిందన్నారు. రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదు.. రాబందు పాలన అని విమర్శించారు. రైతు కన్నీళ్లలో రేవంత్ ప్రభుత్వం కొట్టుకుపోవడం…

రైతు డిక్లరేషన్.. ఓ బోగస్ పత్రం

– రైతులను వంచించిన రేవంత్, రాహుల్ – రైతు భరోసా రూ.15 వేలు ఎందుకు ఇవ్వడం లేదు? – రైతు కూలీలకు రూ.12వేలు ఇస్తామన్న హామీ ఏమైంది? – కరోనా కన్నా డేంజర్ కాంగ్రెస్ పార్టీ – కాంగ్రెస్‌కు పిండం పెడితేనే రైతులకు న్యాయం – రైతు సంగ్రామ సదస్సులో కేటీఆర్ ధ్వజం వరంగల్, ప్రజాతంత్ర,…