Day April 29, 2026

జోరుగా ధాన్యం కొనుగోళ్లు

– 90 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యం – 8,525 ప్రతిపాదిత కొనుగోలు కేంద్రాలకు 6,500 ప్రారంభం – నిన్నటి వరకు 8.50 లక్షల టన్నుల కొనుగోళ్లు – కొనసాగుతున్న ఇతర పంటల కొనుగోళ్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : రాష్ట్రంలో ధాన్యం(వరి) కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఈ యాసంగి సీజన్‌లో మొత్తం…

సమస్యల పరిష్కారమే లక్ష్యం

– 3 నెలల్లో దరఖాస్తుల కొలిక్కి కార్యాచరణ – పాలేరు ప్రజాదర్బార్‌లో మంత్రి పొంగులేటి కూసుమంచి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : ప్రజల సమస్యలను వారి గడప వద్దే పరిష్కరించడమే ప్రభుత్వ ధ్యేయమని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయ ప్రాంగణంలో బుధవారం…

కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్

– అన్ని పంటలనూ మద్దతు ధరకు కొనుగోలు చేయాలి – సీఎం రేవంత్‌కు హరీశ్ రావు బహిరంగ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : ఎన్నికల వేళ చెప్పిందొకటి.. అధికారంలోకి వచ్చాక చేసేదొకటి.. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్ అని అసెంబ్లీలో బీఆరఎస్ ప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీష్‌రావు విమర్శించారు. తాలు పేరిట…

టెన్త్ ఫలితాల్లో ములుగు అగ్రస్థానం

– మంత్రి సీతక్క హర్షం – జిల్లా యంత్రాంగానికి, టీచర్లకు, విద్యార్థులకు అభినందనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ములుగు జిల్లా రాష్ట్రవ్యాప్తంగా ప్రథమ స్థానంలో నిలవడం పట్ల పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క హర్షం వ్యక్తం చేశారు.…

శోభా ఫౌండేషన్ జాబ్ మేళా అభినందనీయం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : నిరుద్యోగ యువతకు భరోసా కల్పిస్తూ డాక్టర్ శోభా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వందలాదిమంది యువతకు ఉపాధి మార్గాలు దొరకడం సంతోషకరమన్నారు. బుధవారం జరిగిన జాబ్…

ఉద్యోగులకు రూ.వెయ్యి కోట్ల బకాయిల విడుదల

– రూ.700 కోట్ల నుండి రూ.1000 కోట్లకు పెరిగిన చెల్లింపులు – అక్టోబర్ 2025 వరకు రిటైర్డు ఉద్యోగుల జీపీఎఫ్ క్లియర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి…

‘హైనెకెన్’ జీసీసీ ప్రారంభం

–  గ్లోబల్ సర్వీసులు అందించే స్ట్రాటజిక్ సెంటర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులో హైనెకెన్ బిజినెస్ సర్వీసెస్ ఇండియా పేరిట 76 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు టూరిజం, ఎక్సైజ్ శాఖ‌ల మంత్రి జూప‌ల్లి కృష్ణారావుతో…

గణిత మంజరిలో అసత్యాలు

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్  రూపొందించిన కొత్త 9వ తరగతి గణిత పాఠ్యపుస్తకం, సింధు-సరస్వతి నాగరికతను గ్రిడ్-ఆధారిత ఆలోచనను ఉపయోగించిన మొదటి క్రమబద్ధమైన నాగరికతగా పేర్కొంది. ఉజ్జయినీ (మధ్యప్రదేశ్) ప్రాచీన ప్రపంచంలో కేంద్ర రేఖాంశంగా గుర్తించబడిందని  అలాగే  ఆధునిక సంఖ్యా వ్యవస్థకు పునాది వేయడంలో ఋగ్వేదం కీలక పాత్ర పోషించిందని ఈ…