Day April 24, 2026

ఎట్టకేలకు తొల‌గిన‌ ప్రతిష్టంభన

– కొలిక్కి వచ్చిన పోలీసుల మంతనాలు – శంకర్ గౌడ్ అంతిమ యాత్ర ప్రారంభం నర్సంపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించే విషయమపై ఉదయం నుంచి కొనసాగుతున్న ప్రతిష్టంభన ఎట్టకేలకు వీడింది. శంకర్‌గౌడ్, ఆర్టీసీ జేఏసీ నేతలతో పోలీసుల మంతనాలు ఒక కొలిక్కి వచ్చాయి. దీంతో…

ఆయనది కాంగ్రెస్ ప్రభుత్వ హత్యే

– బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్‌ది ఆత్మహత్య కాదు.. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ హత్య అని బీజేపీ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. నాడు కేసీఆర్ సర్కారు నిర్బంధం.. నేడు రేవంత్ అహంకారం.. కార్మికులారా అధైర్యపడకండి, మీకు తోడుగా బీజేపీ ఉంది అని…

శంకర్ భౌతిక కాయాన్ని నర్సంపేట తరలించాల్సిందే

– అందాకా కదిలేది లేదని భీష్మించిన కేంద్ర మంత్రి బండి – పోలీసులతో వాగ్వాదం – న‌ర్సంపేట‌కు త‌ర‌లివ‌స్తున్న ప్ర‌జ‌లు, కార్మికులు – న‌ర్సంపేట‌, ముత్తోజిపేట‌ల్లో ఉద్రిక్త‌త‌ – ప‌దేప‌దే మృత‌దేహం త‌ర‌లింపును అడ్డుకుంటున్న పోలీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : ఆత్మహత్యకు యత్నించి మృతిచెందిన నర్పంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ భౌతికకాయాన్ని నర్సంపేట…

ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతికి సీఎం సంతాపం

– ఆయన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ…

‘వ్యూహాత్మక గోప్యత’ ను వీడండి

*పారదర్శకతను పాటించండి *సంప్రదింపులకు ముందే ప్రాజెక్టు సంబంధిత పూర్తి సమాచారాన్ని బహిర్గతం చేయాలి *’నదీ పునరుజ్జీవనం’ ముసుగులో నదులను కాంక్రీటీకరించడాన్ని MJA వ్యతిరేకిస్తోంది *క్యాబినెట్ సబ్ కమిటీ కీ MJA లేఖ   “మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ “ కోసం ప్రభుత్వం చేపట్టే ఏవైనా సంప్రదింపులు అర్థవంతంగా ఉండాలంటే, ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ముందుగా…

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ (TGSRTC) కార్మికుల సమ్మెలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ కోల శంకర్ గౌడ్ (55)చికిత్స పొందుతూ మరణించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఇతర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్ 22 నుంచి కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం…