Day April 23, 2026

నాదెండ్ల మృతి ఉమ్మడి ఏపీ ప్రజలకు తీరని లోటు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి భాస్కరరావు భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుమారుడు, జనసేన…

ఘనంగా సగర భగీరథ మహర్షి జయంతి వేడుకలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల సంక్షేమం కోసం పాటుపడుతున్నామని యువజనులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. అలాగే సగరుల సమస్యల పరిష్కారం కోసం ముందుంటామన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సగర భగీరథ మహర్షి జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ…

‘కళావేదిక’ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు స్మారకార్థం కళావేదిక సాంస్కృతిక సంస్థ రూపొందించిన ప్రత్యేక సావనీర్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గురువారం సచివాలయంలో ఆవిష్కరించారు. శ్రీపాదరావు మిత్రుడైన ఆర్.వి.రమణమూర్తి 1960వ దశకంలో కళావేదికను స్థాపించారు. అప్పటి నుంచి నిరంతరాయంగా సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్న…

దశలవారీగా అంగన్‌వాడీల అప్‌గ్రేడ్

– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలతో దేశంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. బస్తీలు, గ్రామాల్లోని పేద, మధ్యతరగతి ప్రజల పిల్లలకు చిన్నతనం నుంచే సమాజం, ఆటపాటలు, విద్య,…

ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: భగీరథ మహర్షి జయంతి వేడుకలు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తదితర నాయకులు, సగర సామాజిక…

కేంద్ర ఉద్యోగులకు సరికొత్త జీవిత బీమా పథకం

– ప్రకటించిన కేంద్ర ఆర్థిక శాఖ – హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూదిల్లీ, ఏప్రిల్ 23 : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, వారి భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త జీవిత బీమా పథకాన్ని ప్రారంభించింది. కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అన్ని…

తునికి బొల్లారంలో ‘బేకర్ హ్యూస్’ ప్రారంభం

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : సిద్దిపేట జిల్లా తునికి బొల్లారం ఇండస్ట్రియల్ పార్కులోని ఆజాద్-సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ‘ది ఎక్స్‌క్లూజివ్ లీన్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ బేకర్ హ్యూస్’ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గురువారం లాంఛనంగా ప్రారంభించారు. అమెరికాకు చెందిన గ్లోబల్ ఎనర్జీ…

కమిషన్ లు కాలయాపనేన కోసమేనా  ..? 

కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలలో ఒకటి. తెలంగాణలో సాగునీటి విస్తరణ, రైతుల సంక్షేమం అనే లక్ష్యాలతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు, కాలక్రమేణా రాజకీయ ఆరోపణలు, ఆర్థిక అవకతవకల అనుమానాలు, సాంకేతిక లోపాల చర్చలతో వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తాజా…