Tag warangal

దేవాదుల ప్రాజెక్టుతో ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు

Devadula Project

నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దేవాదుల పంప్ హౌస్ ను ప్రారంభించిన మంత్రులు ఉత్తమ్, పొంగులేటి Devadula Project : హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27 : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సాగునీరు, తాగు నీటికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి…

గొర్రెల షెడ్డులో అగ్ని ప్రమాదం..300 గొర్రెలు సజీవ దహనం

ఖిలా వరంగల్ లో ఘటన   ఖిలా వరంగల్లో విషాద ఘటన జరిగింది. అర్ధ రాత్రి గొర్రెల షెడ్డు లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 300 గొర్రెలు సజీవ దహనమయ్యాయి.. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే గొర్రెలు చనిపోయాయి.   షార్ట్ సర్క్యూటా?, ఎవరైనా కావాలని తగలబెట్టారా? అనే కోణంలో…

కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీగా నందకుమార్ రెడ్డి

Kaloji Health University

వరంగల్ లోని కాలోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (Kaloji Health University ) ఉపకులపతిగా డాక్టర్ పివి నందకుమార్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్ లోని సరోజినీ దేవి కంటి దవాఖాన సూపరింటెండెట్  గా పనిచేసి పదవీ విరమణ పొందిన డాక్టర్ నందకుమార్ రెడ్డిని కాళోజి హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నియమిస్తూ…

వరంగల్ ను రెండో రాజధానిగా అభివృద్ధి చేసేందుకు వడివడిగా అడుగులు

konda surekha

రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ వరంగల్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 28 : రాష్ట్రంలో హైద‌రాబాద్ తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న వరంగల్ ను రెండో రాజధానిగా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోందని రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి…

ఉత్తమ ఎలక్టోరల్ అవార్డు అందుకున్న ఏసీపీ జితేందర్ రెడ్డి

Warangal police commissionerate

వరంగల్, ప్రజాతంత్ర, జనవరి 25 :   వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి (Warangal police commissionerate ) లో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించినందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్ రెడ్డిని జాతీయ ఎన్నికల సంఘం ఉత్తమ ఎలక్టరల్ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ అవార్డును జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని…

వ‌రంగ‌ల్ న‌గ‌ర అభివృద్దిపై ప్ర‌త్యేక దృష్టి

ప్రాధాన్య‌తా క్ర‌మంలో ప‌నులు చేప‌ట్టాలి రెవెన్యూ, శాఖ, వరంగల్ జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైద‌రాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11 : వరంగల్ నగర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ, వరంగల్ జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇటీవల…

నాణ్య‌మైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు పంపాలి

waragnal News

వ‌రంగ‌ల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద వరంగల్, ప్రజాతంత్ర : హార్వెస్టెర్ ద్వారానే రైతులు వరికోతలు చేస్తున్నందున హార్వెస్టర్ బ్లోయర్ స్పీడ్ 18-20 RPM ఉండే విధంగా వాటి యజమానులు చూసుకుంటే తాలు, చెత్త పోయి కొనుగోలు కేంద్రాల వద్దకు నాణ్యమైన వడ్లు వొస్తాయని ఫ‌లితంగా రైతులకు మంచి ధర (రూ.2830) వస్తుందని వ‌రంగ‌ల్ క‌లెక్ట‌ర్…

విజయోత్సవాలు కాదు, అపజయోత్సవాలు జరపండి…

Harish Rao

అద్భుతాలు చేశామనే భ్రమ నుంచి బయటపండి కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను సక్సెస్ ఫుల్ గా మోగించింది వరంగల్ వేదికగా ప్రజలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ, సిఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్‌.. హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 19 : ‘ఎవరనుకున్నరు ఇట్లవునని.. ఎవరునుకున్నరు ఇట్లవునని’ ప్రజాకవి…

వరంగల్ బిడ్డగా ఎంతో భావోద్వేగానికి గురవుతున్నా.. : మంత్రి కొండా సురేఖ‌

మామునూరు ఎయిర్‌పోర్ట్ కు రూ.205కోట్ల నిధుల విడుద‌ల చేయ‌డంపై హర్షం.. హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17 : మామునూరు ఎయిర్ పోర్టు ఏర్పాటుకు రూ. 205 కోట్లను విడుదల చేస్తూ జీవో విడుదల చేయ‌డంపై మంత్రి కొండా సురేఖ హర్షం వ్యక్తం చేశారు. తన రాజకీయ ప్రస్థానంలో మామునూరు ఎయిర్ పోర్ట్ ఏర్పాటు మైలురాయిగా నిలుస్తుందని…

You cannot copy content of this page