దేవాదుల ప్రాజెక్టుతో ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు

నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దేవాదుల పంప్ హౌస్ ను ప్రారంభించిన మంత్రులు ఉత్తమ్, పొంగులేటి Devadula Project : హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27 : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సాగునీరు, తాగు నీటికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి…