Tag Warangal updates

విమానయాన పటంలో మరోమారు ‘మామునూరు’

పునరుద్ధ్దరించే ఎయిర్‌పోర్టు క్రెడిట్‌ ‌కోసం రాజకీయ కుమ్ములాట విమానాల రాకతో వరంగల్‌ ‌దశాదిశ మారనుందా ? ( మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర,  ప్రత్యేక ప్రతినిధి ) వాయు యాన చిత్రపటంలో ‘మామునూరు’ ఎయిర్‌పోర్టుకు మరోసారి చోటు లభిం చింది. ఈ విమానాశ్రయ పునరుద్దరణను అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో దశాబ్దాలుగా విమానయాన…

దద్దరిల్లిన బీసీ రాజకీయ యుద్ధభేరి సభ

BC Rajakeeya Yuddabheri

వాటా కోసం హనుమకొండలో గర్జించిన బీసీలు పాల్గొన్న జాతీయ, రాష్ట్ర ఉద్యమ నాయకులు హనుమకొండ : హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానములో ఆదివారం జరిగిన బీసీ రాజకీయ యుద్దభేరి (BC Rajakeeya Yuddabheri) సభ దద్దరిల్లింది. వందకు పైగా గల బీసీ కులాలు తీన్మార్ మల్లన్న సారధ్యంలో ఏర్పాటు చేసిన ఈ సభకు…

అన్ని వర్గాల అభివృద్దే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

bhatti vikramarka

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వరంగల్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 5 : అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్దే ధ్యేయంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకెళుతున్నదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలోనే ఇచ్చిన మాట ప్రకారం…

వరంగల్‌ ‌జిల్లాలో జడ్పీల గందరగోళానికి తెర

అర్బన్‌, ‌రూరల్‌ ‌జిల్లా పరిషత్‌ల‌లో మార్పులు హనుమకొండ, వరంగల్‌ ‌జడ్పీల ఏర్పాటు స్పష్టతనిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన స‌ర్కారు.. రాష్ట్ర ప్రభుత్వం 2016లో జిల్లాల పునర్విభజన చేపట్టింది. ఇందులో ఉమ్మడి వరంగల్‌ ‌ను మొదట ఐదు జిల్లాలుగా విభజించింది. వరంగల్‌ అర్బన్‌, ‌వరంగల్‌ ‌రూరల్‌, ‌జనగామ, మహబూబాబాద్‌, ‌జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లాలను ఏర్పాటు చేయగా.. 2019లో…

నాణ్య‌మైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు పంపాలి

waragnal News

వ‌రంగ‌ల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద వరంగల్, ప్రజాతంత్ర : హార్వెస్టెర్ ద్వారానే రైతులు వరికోతలు చేస్తున్నందున హార్వెస్టర్ బ్లోయర్ స్పీడ్ 18-20 RPM ఉండే విధంగా వాటి యజమానులు చూసుకుంటే తాలు, చెత్త పోయి కొనుగోలు కేంద్రాల వద్దకు నాణ్యమైన వడ్లు వొస్తాయని ఫ‌లితంగా రైతులకు మంచి ధర (రూ.2830) వస్తుందని వ‌రంగ‌ల్ క‌లెక్ట‌ర్…

వరంగల్ లో పోలీసు నిర్భంధం ఎందుకు ?

Professer Saibaba

ప్రొఫెసర్ సాయిబాబా సభలో వేణుగోపాల్ కాళోజీ జంక్షన్/ హన్మకొండ ప్రజాతంత్ర, నవంబరు 24: తెలుగు రాష్ట్రాలలో ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా సంస్మరణ సభలు ప్రజలు స్వేచ్చాయుత వాతావరణంలో జరుపుకునే అనుమతిస్తుంటే కేవలం వరంగల్ లోనే పోలీసులు ఎందుకు నిర్బంధపు అవాంతరాలు సృష్టిస్తున్నారని వీక్షణం ఎడిటర్‌ ఎన్. వేణుగోపాల్ ప్రశ్నించారు. ఆదివారం హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్…

విజయోత్సవ సభ గ్రాండ్ స‌క్సెస్‌..

నాయకుల స‌మ‌ష్టి కృషితో విజ‌య‌వంతం నేత‌లు, కార్య‌క‌ర్త‌ల్లో జోష్ సీఎం రేవంత్ ప‌ర్య‌ట‌న‌ (మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర ప్ర‌త్యేక ప్ర‌తినిధి ) కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం మొదటిసారిగా వరంగల్‌లో ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన.. విజయోత్సవ సభ’  గ్రాండ్ స‌క్సెస్ అయింది.  ఈ విజయానికి నాయకులు, కార్యకర్తల సమష్టి కృషి కొట్టవచ్చినట్లు కనిపించింది. కాంగ్రెస్‌ అం‌టేనే భిన్నాభిప్రాయాలుంటాయన్న దానికి…

మామూనూర్ ఎయిర్‌పోర్ట్‌ భూసేక‌ర‌ణ‌కు రూ.205 కోట్లు విడుద‌ల‌

mamunoor airport

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చొరవ వ‌రంగ‌ల్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17 : వ‌రంగ‌ల్ జిల్లా మామునూర్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి తొలి అడుగు ప‌డింది. ఎయిర్ పోర్ట్ కు అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు రూ. 205 కోట్లను ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. ఈ మేర‌కు జీవోను జారీ చేసింది. ఈ క్ర‌మంలో ఎయిర్‌పోర్టుకు కావాల్సిన…

కుల గ‌ణ‌న‌పై దొంగల మాటలను నమ్మొద్దు..

Nayini Rajendar Reddy

బిఆర్ఎస్ చేప‌ట్టిన సమగ్ర సర్వే వివరాల‌ను ఎందుకు దాచారు? ఈనెల 19 తర్వాత కొత్త వరంగల్ చూడబోతున్నాం… వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, నవంబ‌ర్ 10 :  కుల‌గ‌ణ‌న‌పై ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేలా కొంద‌రు దొంగ‌లు చెబుతున్న మాట‌ల‌ను ఎవ‌రూ న‌మ్మొద్ద‌ని వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి…