Tag warangal

ఏయిర్‌పోర్టుల అనుమతికి నో చెప్పిన కేంద్రం

‘మామునూర్‌’‌లో భూసేకరణే ఆలస్యం మామునూరు మినహా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఇతర గ్రీన్‌ఫీల్డ్ ఏయిర్‌పోర్టులకు కేంద్రం అనుమతి నిరాకరించింది. దీంతో తమ ప్రాంతంలో విమానాలు ఎగిరేది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి తీరని నిరాశ ఎదురైంది. దాదాపు పది సంవత్సరాలుగా భూ అన్వేషణ, సర్వేలు, సాంకేతిక విషయాలపేర గడుపుతూ వొస్తున్న కేంద్రం, ప్రతిపాదనలో ఉన్న మూడు…

Retired Teachers | రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంద‌కముందే మ‌రో టీచ‌ర్ మృతి

Retired Teachers

క్యాన్స‌ర్ చికిత్స‌కు డ‌బ్బులేక మ‌ర‌ణించిన వైనం ఏడాదిన్న‌ర కాలంలో 28 మంది మృతి ఇప్ప‌టికీ చెల్లింపులు జ‌ర‌ప‌ని ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే చెల్లించాల‌ని రిటైర్డ్ టీచ‌ర్ల సంఘం డిమాండ్‌ వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 29:  రిటైర్‌మెంట్ ప్ర‌యోజ‌నాలు అంద‌క క్యాన్స‌ర్ వ్యాధితో బాధ‌ప‌డుతున్న మ‌రో రిటైర్డ్ ఉపాధ్యాయుడి ప్రాణాలు శ‌నివారం అనంత‌వాయువుల్లో క‌లిసిపోయాయి. ఆయ‌న పేరు కంక‌ల…

కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ కేసీఆర్ దూరదృష్టికి సజీవ సాక్ష్యం

30–40 వేల ఉద్యోగాల అవకాశాలు… పార్క్ పెండింగ్ పనులు పూర్తి చేయండి కేసీఆర్ చేసిన మహా రూపకల్పనను వృథా చేయొద్దు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్     నాటి సీఎం కేసీఆర్ దూరదృష్టికి కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌  సజీవ సాక్ష్యమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్…

ఏకశిలా పార్క్ లో అభివృద్ధి పనులు ప్రారంభం

Hanmakonda News

హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర : హన్మ‌కొండ (Hanmakonda)బాలసముద్రంలోని ఏకశిలా పార్కులో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్‌డీఎఫ్‌) రూ.5 లక్షల నిధులతో ప‌లు అభివృద్ధిప‌నులకు శంకుస్థాప‌న చేశారు. పార్క్ కు తూర్పు వైపున ఐరన్ గేట్, యోగా షెడ్, జిమ్‌లో కంకర, పిల్లల ఆట స్థలంలో ఇసుక, ఆర్చ్ వద్ద ఎర్రమట్టి పోసి మొక్కలు…

దేవాదుల ప్రాజెక్టుతో ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు

Devadula Project

నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దేవాదుల పంప్ హౌస్ ను ప్రారంభించిన మంత్రులు ఉత్తమ్, పొంగులేటి Devadula Project : హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27 : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సాగునీరు, తాగు నీటికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి…

గొర్రెల షెడ్డులో అగ్ని ప్రమాదం..300 గొర్రెలు సజీవ దహనం

ఖిలా వరంగల్ లో ఘటన   ఖిలా వరంగల్లో విషాద ఘటన జరిగింది. అర్ధ రాత్రి గొర్రెల షెడ్డు లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 300 గొర్రెలు సజీవ దహనమయ్యాయి.. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే గొర్రెలు చనిపోయాయి.   షార్ట్ సర్క్యూటా?, ఎవరైనా కావాలని తగలబెట్టారా? అనే కోణంలో…

కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీగా నందకుమార్ రెడ్డి

Kaloji Health University

వరంగల్ లోని కాలోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (Kaloji Health University ) ఉపకులపతిగా డాక్టర్ పివి నందకుమార్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్ లోని సరోజినీ దేవి కంటి దవాఖాన సూపరింటెండెట్  గా పనిచేసి పదవీ విరమణ పొందిన డాక్టర్ నందకుమార్ రెడ్డిని కాళోజి హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నియమిస్తూ…

వరంగల్ ను రెండో రాజధానిగా అభివృద్ధి చేసేందుకు వడివడిగా అడుగులు

konda surekha

రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ వరంగల్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 28 : రాష్ట్రంలో హైద‌రాబాద్ తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న వరంగల్ ను రెండో రాజధానిగా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోందని రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి…

ఉత్తమ ఎలక్టోరల్ అవార్డు అందుకున్న ఏసీపీ జితేందర్ రెడ్డి

Warangal police commissionerate

వరంగల్, ప్రజాతంత్ర, జనవరి 25 :   వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి (Warangal police commissionerate ) లో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించినందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్ రెడ్డిని జాతీయ ఎన్నికల సంఘం ఉత్తమ ఎలక్టరల్ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ అవార్డును జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని…