Tag #TelanganaNews

రంగారెడ్డి జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – బస్సును ఢీకొట్టిన టిప్పర్, పలువురికి తీవ్ర గాయాలు చేవెళ్ల (రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లాలో మరోసారి రోడ్డు ప్రమాదం సంభవించి ఆందోళనకు గురిచేసింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలోని హైదరాబాద్‌–బీజాపూర్‌ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. తాండూర్‌ డిపోకు చెందిన ఒక ఆర్టీసీ బస్సును టిప్పర్‌ లారీ ఢీకొట్టడంతో…

తెలంగాణా భవన్ కాంగ్రెస్ పార్టీ హస్తగతం

తెలంగాణ భవన్ ను హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మణుగూరులో హై టెన్షన్… తెలంగాణ భవన్ లో ఫర్నిచర్ ను దగ్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు మణుగూరు, ప్రజాతంత్ర, నవంబర్ 02: మణుగూరు మండలంలోని తెలంగాణ భవన్ వద్దా హై టెన్షన్ నెలకొంది. . గత ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది ఎమ్మెల్యే…

ఒకే కుటుంబం లోని ముగ్గురి హత్య

కుల్కచర్ల మండలకేంద్రంలో ఆదివారం తెల్లవారు జామున 3 గం ల సమయంలో దారుణం జరిగింది. ఒకే కుటుంబంలోని ముగ్గురిని హత్య చేసి ఆత్మహత్య కు పాల్పడిన ఘటన కుల్కచర్లలో చోటు చేసుకుంది. భార్య, కొడుకు, వదినను గొంతు కోసి చంపిన వేపూరి యాదయ్య అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూతురుపైన దాడి చేయగా ఆమె తప్పించుకున్నట్లు తెలుస్తోంది. విషయం…

మద్యం షాప్ లక్కీ విన్నర్ ప్రభుత్వ టీచర్ పై వేటు..!

మద్యం షాపు టీచర్ పై వేటు! ప్రజాతంత్ర కథనానికి స్పందనగా సస్పెండ్ చేసిన డీఈఓ ​ ‘సర్వీస్ రూల్స్’ ఉల్లంఘన: మద్యం లాటరీ వివాదంపై జిల్లా విద్యాశాఖ సంచలన నిర్ణయం. ​ మహబూబ్ నగర్ ,ప్రజాతంత్ర నవంబర్ 1. ​ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పుష్ప మద్యం షాపు లాటరీలో గెలుపొందడం..​…

రక్తదానం చేసిన డీజీపీ

  పోలీసు అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమాల సందర్భంగా డిజిపి కార్యాలయంలో తొలిసారి రక్తదాన శిబిరం నిర్వహణ. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమాల సందర్భంగా బుధవారం నాడు డీజీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. తొలిసారిగా డీజీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించిన కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్  బి.శివధర్ రెడ్డి రక్తదానం…

మాజీ మంత్రి హరీష్ రావు కు పితృ వియోగం…

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ గారు మంగళ వారం తెల్లవారు జామున 3 గం ల ప్రాంతంలో కన్ను మూసారు. వారి పార్థివ దేహం సందర్శనార్థం హైదరాబాద్ లోని హరీష్ రావు స్వగృహం క్రిన్స్ విల్లాస్ లో ఉంచబడుతుంది . వారి అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం ఫిల్మ్ నగర్…

శౌర్య సాహసాలు ప్రదర్శించిన పోలీసులు

  చికిత్స పొందుతున్న డిసిపి ,పిఎస్ఓ లను పరామర్శించిన డిజిపి, కమిషనర్ హైదరాబాద్: సోమాజిగూడ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సౌత్ ఈస్ట్ డిసిపి చైతన్య కుమార్, పిఎస్ఓ విఎస్ఎన్ మూర్తిలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి ఆదివారం నాడు పరామర్శించారు. వారి చికిత్స గురించి అడిగి…

మాజీ మంత్రి హరీశ్ రావు కృషి…

  “జోర్డాన్ లో అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొన్న తమను ఆదుకొని, స్వదేశానికి తిరిగి వచ్చేలా చేసిన  బీఆర్ఎస్ పార్టీకి, ఖర్చులు భరించిన  మాజీ మంత్రి హరీష్ అన్నకు  ధన్యవాదాలు..” సొంతుళ్లకు చేరుకున్న 12 మంది జోర్డాన్ వలస కార్మికులు ఉపాధి నిమిత్తం జోర్డాన్ వెళ్లి వివిధ కారణాలతో అక్కడే చిక్కుకున్న 12 మంది వలస…

జ‌ర్న‌లిస్టులకు కేటాయించిన‌ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

– పేట్‌బ‌షీరాబాద్‌లో 38 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ కంచె నిర్మాణం మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండ‌లం పేట్‌బ‌షీరాబాద్‌లో జ‌ర్న‌లిస్టుల‌కు కేటాయించిన ప్ర‌భుత్వ భూమిని హైడ్రా కాపాడింది. స‌ర్వే నంబ‌రు 25/2 లోని 38 ఎక‌రాల భూమి చుట్టూ బుధ‌వారం ఫెన్సింగ్ వేసింది. గ‌తంలో భూమిని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ జ‌ర్న‌లిస్ట్స్ మ్యూచ్యువ‌ల్లీ ఎయిడెడ్…