Tag telangana news

ప్రభుత్వ పథకాలు అందకనే  కౌలు రైతుల బలవన్మరణాలు

18 బాధిత కుటుంబాలకు రూరల్ డెవలప్మెంట్ సర్వీస్ సొసైటీ సహాయం ప్రతి కుటుంబానికి జీవనోపాధి ఏర్పాటుకు రూ.40 వేల డిపాజిట్ బాధితులు నిరాశకు లోను కావొద్దు రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు విస్సా కిరణ్, కొండల్ రెడ్డి తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు సహాయం అందించి వారి జీవనోపాధికి తోడ్పడే కార్యక్రమం రూరల్ డెవలప్మెంట్ సర్విస్ సొసైటీ(ఆర్.డి.ఎస్.ఎస్.)…

అవయవ అక్రమ రవాణాపై ఉక్కుపాదం..: మంత్రి దామోదర్ 

అవయవాల అక్రమ రవాణా, అక్రమ మార్పిడిలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షించేలా కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి అవయవ మార్పిడి చేస్తే గతంలో రూ.5 వేల జరిమానా, మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకే అవకాశం ఉండేది. కొత్త నిబంధనల ప్రకారం ఒక కోటి రూపాయల వరకూ జరిమానా…

రాష్ట్రంలోనే అత్యధికంగా అవయవ దానాలు

అవయవదానం బిల్లు అందరికీ ఉపయోగకరం దాత కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకోవాలి.. అసెంబ్లీలో మాజీ మంత్రి హరీశ్ రావు అవయవదానంపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పెట్టిన బిల్లు ఎంతో ఉపయోగకరంగా ఉందని,  ఈరోజు వరకు 3724 మంది అవయవదానం కోసం దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.  ఈరోజు పెట్టిన బిల్లు వీరందరికీ…

అవయవ దానం బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

బిల్లు ప్రవేశపెట్టిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి అవయవ దానంలో సమూల మార్పులు అవయవాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు ఆర్గాన్ డోనర్ల కుటుంబాలను ఆదుకునేందుకు పాలసీ మంత్రి  దామోదర రాజనర్సింహ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చివరి రోజు అవయవ దానం బిల్లును ప్రవేశపెట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతితో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర…

కాళేశ్వరం లోపాలు బహిర్గతం:మంత్రి  ఉత్తమ్

Minister Uttam Kumar Reddy

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ డిజైన్, నిర్మాణాల్లో ఉన్న కీలక లోపాలు ఉన్నట్టు విజిలెన్స్  అండ్  నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ  (ఎన్ డిఎస్ఏ  ) ప్రాథమిక నివేదికలు స్పష్టంగా తెలియజేశాయని మంత్రి ఉత్తమ్ తెలిపారు. దీనిపై న్యాయ విచారణ కొనసాగుతుండగా, ఎన్డీఎస్ఏ ఫైనల్ నివేదిక కూడా వారం నుంచి 10 రోజుల్లో అందుతుందని తెలిపారు. నివేదికల ప్రకారం మూడు బ్యారేజీలకు…

నన్ను కరుడుగట్టిన నేరస్తుడిలా బంధించారు

Chief Minister Revanth Reddy

బూతులు తిట్టించారు.. అవమానించారు.. నేను కక్ష సాధించాలనుకుంటే మీరు.. జైలులో ఉండేవారు..   అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి  భావోద్వేగం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. గతంలో తాను ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేస్తూ, తాను ఎవరిపై కక్షసాధింపు చర్యలు చేపట్టలేదని స్పష్టం చేశారు. తనపై జరిగిన అన్యాయాన్ని తానొకవేళ ప్రతీకారంగా తీసుకుని ఉండుంటే, పరిస్థితి పూర్తిగా…

అందరం ఒక్కటై కేంద్రంపై ఒత్తిడి తీసుకొద్దాం..

త్వరలో అఖిలపక్ష సమావేశం పునర్విభజనపై తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి  అన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం చెడిపోతుందని ఆనాడు ఇందిరా గాంధీ భావించారని గుర్తుచేశారు. అందుకే చట్టాన్ని సవరించి పునర్విభజన…

పదేళ్లలో బిఆర్ఎస్ చేసిన అప్పు రూ. 8,19,151 కోట్లు..

గత ప్రభుత్వం చేసిన రుణమాఫీ రూ.16,908 కోట్లే.. మా హయాంలో రూ. 20,616,89 కోట్లు మాఫీ  చేశాం.. ఉచిత కరెంట్ కాంగ్రెస్ పేటెంట్ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పిన కెసీఆర్.. నాలుగేళ్లల్లో చేసిన మాఫీ రూ.16,143 కోట్లు మాత్రమేనని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. వడ్డీ పోగా వీళ్లు మొదటి ఐదేళ్లల్లో చేసిన రుణమాఫీ 13,514 కోట్లు…

ప్ర‌క‌ట‌న‌ల పేరుతో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం దోపిడీ

సొంత మీడియాకు ప్ర‌జాధ‌నం ధారాద‌త్తం ఏప్రిల్ లో భూ భారతి చట్టం అమలు రెవెన్యూ, హౌసింగ్‌ శాఖ మంత్రి  పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26 : గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం కోట్లాది రూపాయల ప్ర‌జ‌ల సొమ్మును ప్ర‌క‌టన‌ల పేరిట కొల్ల‌గొట్టింద‌ని, సొంత ప‌త్రిక‌లు, మీడియాకు ధారాద‌త్తం చేసింద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార…