Tag telangana news

ఇంటిగ్రేటెడ్, ప్రభుత్వ దవాఖానలకు మాజీ ఎమ్మెల్యేల పేరు పెట్టాలి

Wanaparthy MLA Megha Reddy

వనపర్తి, ప్రజాతంత్ర, మార్చి 2: ప్రభుత్వం ఏర్పడ్డాక వనపర్తి జిల్లాలో ఇప్పటివరకు 375 కోట్ల అభివృద్ధి పనులు చేసుకున్నామని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి (Wanaparthy MLA Megha Reddy ) తెలిపారు. ఆదివారం మరో వెయ్యి కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపనలు చేశారు. 500 పడకల ప్రభుత్వ ఆసుపత్రి,…

Komuravelli Temple | కొమురవెల్లికి పోటెత్తిన జనం

Komuravelli Temple

కొమురవెల్లి, ప్రజాతంత్ర, మార్చి 2 : మహాశివరాత్రి తర్వాత వొచ్చిన మొదటి ఆదివారం కావడంతో కొమురవెల్లి మల్లన్న దేవాలయానికి (Komuravelli Temple) భక్తులు పోటెత్తారు. శివసత్తుల నృత్యాలతో, గంగరేణి చెట్టు కింద పలువురు భక్తులు పట్నం వేశారు. దైవ దర్శనం కోసం క్యూ లైన్ లో భక్తులు గంటల తరబడి నిల్చొని మల్లన్న దేవుడిని దర్శించుకున్నారు.…

wanaparthy | రాష్ట్ర ప్రజలపై దేవుడి ఆశీస్సులు ఉండాలి : సీఎం రేవంత్ రెడ్డి

wanaparthy

wanaparthy | వనపర్తి ప్రజాతంత్ర మార్చి 2 : రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని భగవంతుని ఆశీస్సులు ఉండాలని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం, లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రూ.1…

‌గ్యారెంటీలను అమలు చేయలేక అసత్య ఆరోపణలు

దేశం, రాష్ట్రం అభివృద్ధే మా నినాదం.. : బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 1 :  తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయలేక సీఎం రేవంత్‌ ‌రెడ్డి బీజేపీపై , వ్యక్తిగతంగా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల…

‌ప్రజా ఉద్యమాలతోనే ప్రజాస్వామ్యం మనుగడ

•ఎన్‌ఏపీఎం జాతీయ సదస్సులో పలువురు వక్తలు •ఘనంగా ఎన్‌ఏపీఎం 30వ వార్షికోత్సవ వేడుకలు •24 రాష్ట్రాల నుంచి పాల్గొన్న 800 మంది ప్రతినిధులు •ఎన్‌ఎపీఎం 30  ఏళ్ల  సావనీర్‌, ‘‌సఫర్నామా’ బుక్‌లెట్‌ ‌విడుదల •పాల్గొన్న మానవ హక్కుల కార్యకర్త ప్రొఫెసర్‌ ‌జి.హరగోపాల్‌ ‌హిమాయత్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 1 : ప్రజా ఉద్యమాల వల్లే ప్రజాస్వామ్యం మనుగడలో…

మహిళల కోసం మరిన్ని పథకాలు

మహిళా దినోత్సవం రోజున అమలుకు శ్రీకారం.. •పరేడ్‌ ‌గ్రౌండ్‌ ‌లో ఘనంగా ప్రారంభించేందుకు కసరత్తు •ఉన్నత స్ధాయి సమీక్షలో మంత్రి సీతక్క •అత్యుత్తమ మహిళా సాధికారత విధానాన్ని రూపొందించాలని ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 1 : మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్స వాన్ని ఘనంగా నిర్వహించాలని పంచా యతీ రాజ్‌, ‌గ్రామీణాభివృద్ధి, మహిళా…

త్వరలో ఉప ఎన్నికలు వొస్తాయ్‌..

రేవంత్‌ ‌గురించి మంచి చెప్పడానికి ఏముంది? •తెలంగాణ భవన్‌లో కెటిఆర్‌ ‌వ్యాఖ్యలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి1: త్వరలో ఉప ఎన్నికలు వొస్తాయని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌మరోమారు అన్నారు. కాంగ్రెస్‌ ‌మీటింగ్‌ ‌లో మూడు ఆణిముత్యాల మాటలు చెప్పారు.. మంచి మైక్‌లో చెప్పాలి.. చెడు చెవిలో చెప్పాలి అన్నారు.. మంచి చెప్పడానికి నువ్వు చేసిన ఒక్క మంచి…

మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శం

CM Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రంజాన్‌ ‌మాసం ప్రారంభం సందర్బంగా ముస్లింలకు శుభాకాంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 1 : లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. పవిత్ర రంజాన్‌ ‌మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు  సీఎం రేవంత్‌ ‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మానవ సేవ…

ఖనిజ అక్రమ తవ్వకాలపై ఉక్కు పాదం

ప్రభుత్వ పనులకు టీజీ ఎండీసీ నుంచే ఇసుక సరఫరా •మైనర్‌ ‌మినరల్స్ ‌బ్లాక్‌ల వేలానికి టెండర్లు పిలవండి… •గనుల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 1 : ఇసుకతో పాటు ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాలు, అక్రమ సరఫరాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కఠిన…