Tag revanth reddy

బనకచర్ల విషయంలో బీఆర్ఎస్ భ‌య‌మే నిజ‌మైంది

Harish rao

వ‌ర‌ద జ‌లాల‌పై ఏపీ ప్రాజ‌క్టు ఎట్లా క‌డుతుంది? బాబు ఒత్తిడికి కేంద్రం లొంగుతోంది క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర, ఏపీల మ‌ధ్య న‌లిగిపోతున్న తెలంగాణ‌ దిల్లీకి మూట‌లు మోయ‌డం త‌ప్ప సీఎంకు రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు ప‌ట్ట‌వు రేవంత్ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డ మాజీ మంత్రి హ‌రీష్‌రావు  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 11:  ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల (Banakacherla) ప్రాజెక్టు…

బ‌న‌క‌చ‌ర్ల‌ను అడ్డుకొని తీరుతాం

Banakacharla Project

కృష్ణా, గోదావ‌రి జ‌లాల వాటాల‌పై రాజీ ప్ర‌స‌క్తే లేదు క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మైనా మేం లెక్క‌చేయం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి హ‌నుమ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 11: బనకచర్ల ప్రాజెక్టు (Banakacharla Project) ను అడ్డుకుని తీరుతామ‌ని నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ స్ప‌ష్టం చేశారు. హ‌నుమ‌కొండ‌లో…

రాజకీయ రాసపట్టు లో తెలంగాణ..!

“ఇదిలా ఉండగా అధికారపక్షం కాంగ్రెస్ లో ఐక్యత కానరావడం లేదు.గత ముఖ్యమంత్రులులా క్యాబినెట్ మీద పూర్తి నియంత్రణను ఎందుకో రేవంత్ రెడ్డి సాధించలేకపోతున్నారు. పార్టీకి, ప్రభుత్వం కు మధ్య సమన్వయం పేరుతో అధిష్టానం రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గా మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత మరో అధికార కేంద్రంగా కనిపించి రెవంత్ రెడ్డి ని బలహీనపరుస్తున్న…

‘దివ్యదృష్టి’ బృందానికి ప్ర‌శంస‌ల వెల్లువ‌

Divya Drishti

విద్యార్థుల ప్రతిభకు సీఎం రేవంత్ రెడ్డి ఐదు లక్షల సంగీత వాయిద్యాల మంజూరు గ్రానైట్ అసోసియేషన్ విద్యార్థులకు నగదు, బహుమతులు అందజేత ఫిలిం సొసైటీ, సాహితి గౌతమి ఆధ్వర్యంలో ఘన సత్కారం కరీంనగర్, ప్ర‌జాతంత్ర : కరీంనగర్ ఫిలిం భవన్‌లో ‘దివ్యదృష్టి(Divya Drishti )’ బృందానికి ఘన సన్మానం జరిగింది. విద్యార్థుల ప్రతిభకు సీఎం రేవంత్…

విశ్వవిద్యాలయాలకు మహర్దశ..!

“పదేళ్ల విధ్వంసం తర్వాత విద్యారంగానికి ఈ వార్షిక బడ్జెట్ కేటాయింపుల్లో ‘ప్రోత్సాహకాలు’ ఆశాజనకంగా అందించి రేవంత్ ప్రభుత్వం తన మార్క్ ను చూపెట్టింది. యూనివర్సిటీల్లో 1,524 పోస్టులు ఉంటే కేవలం 463 మంది అధ్యాపకులు మాత్రమే పర్మినెంటుగా పనిచేస్తున్నారు.యూనివర్సిటీల్లో 1,064 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపింది.నియామక ప్రక్రియకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో 12…

TG News | ప్రాణ, ఆస్తి న‌ష్టం క‌ల‌గ‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌లు

మెదక్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలకు అదనంగా SDRF బలగాలు – మంత్రుల భరోసా  వర్షాల ప్రభావం, సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ హైదరాబాద్, ఆగస్టు 27 : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల (Heavy Rains) నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ముంద‌స్తుగా చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ రెడ్డి,…

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ చిల్లర అయ్యిందా?

Jagga reddy

కేటీఆర్​కు త్యాగాల విలువ తెలియదు.. యూరియా సరఫరా చేయాల్సింది కేంద్రమే  కాంగ్రెస్ కు విమర్శించడం అవగాహన రాహిత్యామే..  పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి  హైదరాబాద్, ఆగస్ట్ 22: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ చిల్లర అయ్యిందా.. అని బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వ కుం ట్ల తారక రామారావు పై…

యూరియా కొరత తీర్చండి లేకుంటే ఉద్యమిస్తాం..

Urea shortage

 బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హెచ్చరిక హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 20: ‌తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత (Urea shortage) తో రైతులు నానా అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు (Harish Rao)  అన్నారు. రైతులకు కంటి నిండా నిద్ర పట్టడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ‌ప్రభుత్వం రైతులకు అగ్ర తాంబూలం…

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ

Rajiv Gandhi

రాజీవ్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి నివాళి Hyderabad |హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 :  దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) అని, దేశ సమగ్రతను కాపాడేందుకు ఆయన ప్రాణాలర్పించారని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పారదర్శక పరిపాలన అందించడానికి సాంకేతికతను జోడించాలని ఆనాడు రాజీవ్ గాంధీ ఆలోచన చేశారని గుర్తుచేశారు.…