Tag revanth reddy

జిల్లాకో మెడికల్‌ ‌కాలేజీ….కెసిఆర్‌ ‌కల సాకారం

mla harish rao

వైద్య విద్య కోసం కెసిఆర్‌ ‌ప్రత్యేక కృషి మౌలిక వసతులు, బోధన సిబ్బంది కొరత లేకుండా చూదాలి మరో 4 మెడికల్‌ ‌కాలేజీలకు కేంద్రం అనుమతులపై మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హర్షం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11 : ‌రాష్ట్రంలో మరో 4 మెడికల్‌ ‌కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించడం సంతోషించదగ్గ…

కాస్మెటిక్‌ ‌కాదు.. కాంక్రీట్‌ ‌పోలీసింగ్‌ అవసరం

డ్రగ్స్‌పై ఉక్కు పాదం…నేరాలకు పాల్పడుతున్న బానిసలు పోలీసులను చూస్తే డ్రగ్స్ ‌రహిత తెలంగాణగా మారుతుందని నమ్మకం సైనిక్‌ ‌స్కూల్‌ ‌తరహాలో హైదరాబాద్‌, ‌వరంగల్‌లలో పోలీస్‌ ‌స్కూళ్లు రెండేళ్లలో హైదరాబాద్‌లో పోలీసుల పిల్లలకు అందుబాటులోకి హైడ్రాపై కొందరు ఇష్టారీతి వ్యాఖ్యలు వరదలతో పేదల జీవితాలు అతలాకుతలం చెరబట్టిన చెరువులను విడిపిస్తున్నాం పోలీసుల పాసింగ్‌ ఔట్‌ ‌పరేడ్‌లో సిఎం…

గాల్లో దీపంలా తెలంగాణ విద్యా వ్యవస్థ

విమర్శిస్తూ ఎక్స్‌లో పోస్ట్ ‌చేసిన మాజీ మంత్రి కెటిఆర్‌ ‌హిమాచల్‌లో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం గంజాయి సాగు నిర్ణయం సిగ్గుచేటని కెటిఆర్‌ ‌విమర్శ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11 :  ‌కాంగ్రెస్‌ ‌పాలనలో విద్యావ్యవస్థ గాల్లో దీపంలా మారిందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ అన్నారు. సార్లు లేని బడులు, లెక్చరర్లు లేని కాలేజీలు, చివరకు చాక్‌పీసులు-డస్టర్లులేని…

కెసిఆర్‌ అవినీతిపై కాంగ్రెస్‌ ‌మౌనం

బిజెపి అధికారంలో ఉంటే అంకుశం దింపేది కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌వ్యాఖ్య విదేశాల్లో మన ఈసీపై విమర్శలా..అంటూ రాహుల్‌ ‌గాంధీపై మండిపాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11 : ‌మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అవినీతి విషయంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటుందని సిఎం రేవంత్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌తీవ్ర…

మార్చికల్లా 4వేల మెగావాట్ల ఉత్పత్తి

భూ నిర్వాసితులకు తక్షణ పరిహారం ప్లాంట్‌ వరకు నాలుగులేన్ల రహదారి నిర్మాణం యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ పనులప మంత్రుల సవిూక్ష నల్లగొండ,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌11:  యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ ప్రాజెక్టు కోసం భూమి కోల్పోయిన వారిని మనం గౌరవించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.  మహోన్నత ఆశయం కోసం వారు భూమిని త్యాగం చేశారు. ప్రాజెక్టు ప్రారంభమయ్యేలా…

అత్యవసరం అయితే తప్ప రోడ్ల పైకి రావొద్దు..ప్రజలకు విజ్ఞప్తి

  మంత్రులు,అధికారులు అప్రమత్తం..! *అత్యవసరం అయితే తప్ప రోడ్ల పైకి రావొద్దు..ప్రజలకు విజ్ఞప్తి *వర్షాలపై సీఏం రేవంత్ రెడ్డి అలెర్ట్ *రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం అత్యవసర సమీక్ష* సీనియర్ మంత్రులు భట్టి, ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల, దామోదర రాజనర్సింహ, జూపల్లి తదితరులతో ఆదివారం ఫోన్లో రివ్యూ చేసి ముఖ్యమంత్రి రేవంత్…

హైద‌రాబాద్ ఇమేజ్‌ను పెంచేలా గ‌ణేష్ ఉత్స‌వాలు…

అనుమ‌తులు తీసుకున్న మండ‌పాల‌కు ఉచిత విద్యుత్ అధికారులు, మండ‌ప నిర్వాహ‌కులు స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగాలి గ‌ణేష్ ఉత్స‌వ స‌మితి స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు నిబంధ‌న‌లను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి…  హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర,ఆగస్ట్29: హైద‌రాబాద్ తొలి నుంచి మ‌త సామ‌ర‌స్యానికి, ప్ర‌శాంత‌త‌కు పేరు పొందింద‌ని, ఆ ఇమేజ్‌ను మ‌రింత పెంచేలా గ‌ణేష్ ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ ఉండాల‌ని, ఇందుకోసం…

రైతులను రెచ్చగొట్టి ధర్నాలు

కొత్త ప్రబుత్వానికి చిప్ప చేతికిచ్చిన బిఆర్‌ఎస్‌ అ‌క్రమ కట్టడాలకు గత ప్రభుత్వందే బాధ్యత ఎమ్మెల్సీ కోదండరామ్‌ ‌ఘాటు విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: ‌రైతులను కొందరు రెచ్చగొట్టి ధర్నాలు చేయిస్తున్నారని ఎమ్మెల్సీ, టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో కోదండరామ్‌ ‌వి•డియాతో మాట్లాడుతూ…బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం కొత్త ప్రభుత్వానికి చిప్ప చేతిలో పెట్టి…

బళ్ళలో హేతుబద్దీకరణ!

ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల ఏర్పాటు  ప్రభుత్వ పాఠశాలల ఉనికికి ప్రమాదం పాఠశాల విద్యాశాఖ నిర్వహణలో ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో వైరుధ్యాలు, బళ్ళలో హేతుబద్దీకరణ అమలు చర్యలు, అంగన్‌ వాడీల్లో మూడవ తరగతి వరకు చదువు, ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల ఏర్పాటు ప్రతిపాదనలతో ప్రభుత్వ పాఠశాల విద్య పలు మార్పులకు గురై తన ఉనికి ప్రమాదంలో పడే…

You cannot copy content of this page