Tag Public Policy

న్యాయ పరమైన చిక్కులు ఏలా అధిగమిస్తారు?

“తాజాగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేంద్ర జల సంఘం నుండి అనుమతి పొందాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం కేంద్ర జల సంఘం కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలియ జేస్తే ఆమోదించేందుకు సిద్ధంగా వుంది. కాని గతంలో ఒక మారు డిపిఆర్ కేంద్ర జల సంఘం తిప్పిపంపుతూ…

ఎవరి త్యాగం? ఎవరి భోగం?

  “ఆలూ లేదు చూలూ లేదు, కొడుకు పేరు సోమలింగం’ అన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యవహారానికి సంబంధించి భూసేకరణ ప్రారంభించింది. మొత్తం వరుసలో ఐదో పనో, ఆరో పనో అయిన భూసేకరణను తెలంగాణ ప్రభుత్వం ఇంత హడావిడిగా, ఇంకా మొదటి పని కూడా కాకుండానే మొదలుపెట్టిందంటే, అసలు ప్రాజెక్టు అటకెక్కినా, తన చేతుల్లో భూమి…

హ‌ఠాత్తుగా ర‌గులుతున్న రాష్ట్రంలో రాజ‌కీయ నెగ‌ళ్లు!!

రాష్ట్రంలో హఠాత్తుగా రాజకీయ వేడి పెరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలు ప్రధాన కారణమ‌ని వేరే చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ప్రభుత్వ టెండర్లపై అవినీతి ఆరోపణలు, రాష్ట్ర అప్పులపై సవాళ్లు, ప్ర‌తిస‌వాళ్ల‌తో రాష్ట్రం ‘రాజ‌కీయ ఎల్‌నినో హీట్‌వేవ్‌’ తో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయితే త‌క్ష‌ణ కార‌ణం మాత్రం గురుకులాల టెండ‌ర్లు,  సి-పాక్ స‌ర్వేలు, రాష్ట్ర…

రాష్ట్రాల అధికారాలను హరిస్తున్న గ్రామీణ ఉపాధి హామీ కొత్త పథకం

భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన ఉపాధి హామీ కార్యక్రమంలో జూలై 1 నుంచి కొత్త అధ్యాయం ప్రారంభమైంది. దాదాపు రెండు దశాబ్దాలుగా అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (మనరేగా) స్థానంలో వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ) లేదా వీబీ-జీ రామ్-జీ    అమల్లోకి వొచ్చింది. అయితే ఇదే సమయంలో  గ్రామీణ పేదల జీవనోపాధికి వెన్నెముకగా…

2026: ఈనాటి భారతదేశానికి పాఠాలు

M.S. Acharya's Editorial for Warangal Vani

“ఆచార్య గారి సంపాదకీయంలోని అంతర్లీన సందేశం ఎన్నికలకంటే పాలన ముఖ్యమన్నది. భారతదేశంలో ప్రస్తుతం ఎన్నికలు మరింత ఖరీదైనవి, మరింత ప్రచార ఆధారితమైనవి, మరింత వ్యక్తి కేంద్రీకృతమైనవి అయ్యాయి. ప్రజాస్వామ్యం అంటే కేవలం: ఎన్నికలు నిర్వహించడం, ఓట్లు లెక్కించడం, ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం కాదు..” యం.యస్. ఆచార్య గారి వరంగల్ వాణి సంపాదకీయం (10-4-1981) నేపథ్యంలో సమకాలీన…

వోటుబొండిగలో సర్కార్ చేప!

“హైదరాబాద్ చేప ప్రసాదం అనేది విశ్వాసం, విజ్ఞాన శాస్త్రం మధ్య ఉన్న గీతను చెరిపేసే ఒక ప్రయత్నం. 180 ఏండ్ల క్రితం ప్రారంభమైన ఒక చిన్న కుటుంబ సంప్రదాయం, నేడు ప్రభుత్వ అండదండలతో ఒక భారీ సామాజిక వేడుకగా మారింది. అయితే శాస్త్రీయ ఆధారాలు లేకపోవడం, ఆరోగ్య ముప్పులు పొంచి ఉండడం రాజ్యాంగబద్ధమైన శాస్త్రీయ దృక్పథానికి…

ఇంకా తొలగని సామాజిక అసమానతలు!

అభివృద్ధి వైఫల్యాన్ని చాటిన తెలంగాణ కులగణన నివేదిక  75 ఏండ్లుగా వెనుకబడే ఉన్న మాదిగ ఉపకులాలు పెరిగిపోతున్న వ్యవస్థాగతమైన వివక్ష సమానంగా పంపిణీ కాని సంక్షేమ ఫలాలు ఎస్సీ వర్గీకరణను శాస్త్రీయంగా అమలుచేస్తేనే న్యాయం మేకల ఎల్లయ్య – ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి తెలంగాణ రాష్ట్రం 2024 నవంబరులో చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి,…

సనాతన ధర్మబద్ధ రాజనీతి నేటి మేటి పాలనకూ మార్గదర్శకమే!

‘చెడు నడవడికల నీచులు చేతులు జోడిస్తారు. నమస్కారాలు చేస్తారు. ఇంపైన మాటలు మాట్లాడుతారు. కపటపు వినయాలు ప్రదర్శిస్తారు. దుర్మార్గుడు తనకు అనుకూలమయ్యేంతవరకు స్నేహితుడిలాగా నటించి, ఆ తరువాత, పాములాగా తన క్రూరకృత్యాలనే కోరలతో కరుస్తాడు. ఎక్కువ కోపం కానీ, స్నేహంకానీ, వాటిఅనుభవ కాలానికే ఇతరులకు తెలియచేయాలి. అవసరమైనప్పుడు శత్రువును భుజం మీద ఎక్కించుకుని, సమయం రాగానే…

బడ్జెట్ లో విద్యకు లోపించిన రాజకీయ సంకల్పం… సామాజిక న్యాయానికి విఘాతం!!

“తెలంగాణ విద్యా వ్యవస్థ ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభంలో ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు మౌలిక వసతుల కొరతతో సతమతమవుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న 24,692 పాఠశాలల్లో కేవలం 5,228 పాఠశాలలకే ఐదు తరగతి గదులు ఉన్నాయి. 2,582 పాఠశాలలు ఒక్క తరగతి గదితోనే నడుస్తుండగా, 5,697 పాఠశాలల్లో కేవలం…