Tag Prajatantra

కేసీఆర్‌ అం‌టే నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగం

ఆయన మొండి పట్టుదల, పోరాటంతోనే తెలంగాణ కల సాకారం తెలంగాణను దేశానికి రోల్‌ ‌మోడల్‌ ‌గా మార్చారు.. పుట్టిన రోజు వేడుకల్లో మాజీ మంత్రి హరీశ్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : కేసీఆర్‌ ‌జన్మదినం రాష్ట్ర ప్రజలందరికీ పండుగ రోజని, కేసీఆర్‌ అం‌టే ఒక వ్యక్తి కాదు, ఒక నాయకుడు కాదు, నాలుగు…

‌ఘనంగా అధినేత కేసీఆర్‌ ‌జన్మదినవేడుకలు

వెల్లువెత్తిన అభిమానుల పుట్టినరోజు శుభాకాంక్షలు •భారీగా తరలివొచ్చిన అభిమానులతో కోలాహలంగా  ఎరవెల్లి నివాసం •మిన్నంటిన  జై కేసీఆర్‌ ‌జై తెలంగాణ నినాదాలు •శుభాకాంక్షలు స్వీకరిస్తూ ఫోటోలు దిగిన కేసీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 :  తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌ ‌రావు  పుట్టినరోజు వేడుకలు ఎర్రవెల్లి నివాసంలో ఘనంగా జరిగాయి. అధినేతకు…

పది పరీక్షలపై పటిష్ట నిఘా

పరీక్షా కేంద్రాల వద్ద 8వేలకు పైగా సీసీ కెమెరాలు 40 మంది సిబ్బందితో కమాండ్‌ ‌సెంటర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి15 : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ ‌కళాశాలల్లో వొచ్చే నెల 5 నుంచి ఇంటర్మీడియట్‌ ‌పబ్లిక్‌ ‌పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ పరీక్షల్లో పారదర్శకత కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు…

బీటెక్‌ ‌పట్టభద్రులకు ‘‘బీఎఫ్‌ఎస్‌ఐ – ‌స్కిల్లింగ్‌’’ ‌కోర్సు

జీసీసీలలో యువతకు ఉద్యోగాలు దక్కేలా చూస్తాం.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : గ్లోబల్‌ ‌కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)లో తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. అనుకూలమైన…

బిల్డర్స్ ‌కు స్వర్గధామం హైదరాబాద్‌

రాష్ట్రంలో బిల్డర్స్ ‌కు సంపూర్ణ సహకారమందిస్తాం.. హైదరాబాద్‌ను గ్రీన్‌ ‌సిటీగా మార్చేందుకు నిర్ణయం మూసీని నగరానికి వరంలా తీర్చిద్దుతాం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : బిల్డర్స్, ‌డెవలపర్స్ ‌ను రాష్ట్ర ప్రభుత్వం గౌరవప్రదమైన పౌరులుగా చూస్తుందని, వారు సంపద సృష్టికర్తలు, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములని, వారికి రాష్ట్ర ప్రభుత్వం…

వ్వవసాయాధారిత పరిశ్రమలకు ఊతమివ్వాలి!

వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ది చేయలేనంత కాలం దేశం ఆర్థికంగా పురోగమించదని నిపుణులు పదేపదే సూచి స్తున్నా..అందుకు అనుగుణంగా అడుగులు వేయడం లేదు. దేశంలో సహజ వనరులు ఉన్నా, ఇంకా దిగుబడులపై ఆధార• •డుతున్నాం. వంటనూనెలు, పప్పుల దిగుమతులపై పునరా లోచన చేయాలి. సొంతంగా ఆహారధాన్యాలు  ఉత్పత్తి చేసు కునేలా రైతులను ప్రోత్సహించాలి. కార్పోరేట్లకు…

మోదీ కులం, రాహుల్‌ మతంపై చర్చకు సిద్ధమా?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ అంశమే రెఫరెండమా? బీసీల్లో ముస్లింలను కలిపితే కేంద్రం ఆమోదించే ప్రసక్తే లేదు మతపరమైన రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం రాజాసింగ్‌ హిందూ ధర్మం కోసం పోరాడే నాయకుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌…

‌ప్రభుత్వ వైఫల్యంతో రాష్ట్రంలో నీటి సంక్షోభం

భూగర్భజలాలు పడిపోవడం ఆందోళనకరం.. మాజీ మంత్రి హరీష్‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : తెలంగాణను భూగర్భ జల సంరక్షణలో ఆదర్శంగా నిలిపిన బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ నీటి ప్రణాళికలు కాంగ్రెస్‌ ‌పాలనలో పూర్తిగా వైఫల్యానికి గురవుతున్నాయని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు మండిపడ్డారు. కేసీఆర్‌ ‌నాయకత్వంలో 2013 నుంచి 2023 వరకు భూగర్భ జలాలు 56%…

నీటిపారుదల రంగంలో పారదర్శకత అవసరం

ప్రాజెక్ట్ ‌ల పురోగతి పై పర్యవేక్షణ పెంచాలి రాజస్థాన్‌లో జరిగే నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశానికి సమగ్ర నివేదిక రూపొందించాలి ప్రాజెక్ట్ ‌ల పూడికతీతపై ఇతర రాష్ట్రాలకు దిశానిర్దేశం ఎస్‌ఎల్బిసి, డిండి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ‌ల పురోగతిపై సమీక్ష పనులు ఆలస్యం చేస్తే సహించేది లేదు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి…