Tag Prajatantra Telugu News

ప్రపంచవ్యాప్త ప్రభుత్వాలపై ఎందుకింత వ్యతిరేకత!

ఎన్నికలు  జరిగిన  పది ప్రధాన దేశాల్లో ఫలితాల్లో వోటర్ల ఆగ్రహమే కనిపించింది ప్రపంచ వ్యాప్తంగా   పలు దేశాల్లో ఎన్నికలు  జరిగిన  పది ప్రధాన దేశాల్లో వోటర్ల ఆగ్రహమే ఫలితాల్లో కనిపించింది. అమెరికా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్‌, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, జపాన్‌,  అర్జెంటీనా, సోలమన్‌ ఐలాండ్స్‌, తైవాన్‌, ఇండోనేసియాతో పాటు ఈ ఏడాది మరో…

కొత్త పన్ను విధానంలో కీలక మార్పులు!

దుబాయ్‌లా భారత్‌లో టాక్స్‌ ఫ్రీ స్టేట్‌ ! సిక్కింకు టాక్స్‌ పేమెంట్స్‌  నుంచి మినహాయింపు పన్ను విధానంలో కేంద్ర ప్రభుత్వం కొంత కాలంగా  మార్పులు చేయలేదు. అయితే  కొత్త పన్ను విధానంలో మాత్రం.. కీలక మార్పులు చేస్తోంది. ఇటీవల స్టాండర్డ్‌ డిడక్షన్‌ కూడా పెంచింది. ఇదే సమయంలో పన్ను శ్లాబుల్ని కూడా సవరించింది. మరింత సరళీకృతం…

గిరిజన సాంప్రదాయ కళలు, వాయిద్యాలకు పునర్వైభవం రావాలి..

తెలంగాణలో సుసంపన్నమైన జానపద  గిరిజన సంగీతాన్ని ప్రపంచవ్యాప్తం చేయడానికి  సంగీత కచేరీని పెద్ద ఎత్తున  తెలంగాణ సాంస్కృతిక సారథి   ఏర్పాటు చేస్తుంది.  తెలంగాణ  ప్రాంతం  విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడానికి ఇది  అద్భుతమైన మార్గం. ఈ కచేరీలో తెలంగాణలోని వివిధ వర్గాల నుండి ప్రతిభావంతులైన జానపద మరియు గిరిజన సంగీత కళాకారులు ప్రజా వేదిక…

విపత్తుల వేళ భరోసాగా ఎస్‌డిఆర్‌ఎఫ్‌

దనిష్ణాతులైన పోలీసులతో ప్రత్యేక వింగ్‌.. దశాంతిభద్రతను విఘాతం కలిగించే కుట్రలను సాగనివ్వం.. :డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదారాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : రాష్ట్రంలో ఎలాంటి విపత్తులు వొచ్చినా ఎదుర్కోవడానికి నిష్ణాతులైన పోలీసులతో ప్రత్యేక వింగ్‌ ని ఏర్పాటు చేసి, వారికి సకల సౌకర్యాలు కల్పించి ఎస్‌డిఆర్‌ఎఫ్‌ వ్యవస్థను బలోపేతం చేసిందని ఉపముఖ్యమంత్రి భట్టి…

తెలంగాణ ట్రాన్స్‌కో కు ప్రతిష్టాత్మక ‘‘ఎల్‌డీసీ ఎక్స్‌లెన్స్ అవార్డు’’

•అభినదించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : ‌జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీలో తెలంగాణ స్టేట్‌ ‌లోడ్‌ ‌డిస్పాచ్‌ ‌సెంటర్‌ (‌టిజీ ట్రాన్స్‌కో) ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు ‘‘ఎల్‌డీసీ ఎక్స్‌లెన్స్ అవార్డు-2024’’ గెలుచుకుంది. ఈ అవార్డును నేషనల్‌ ‌లోడ్‌ ‌డిస్పాచ్‌ ‌సెంటర్‌ (‌గ్రిడ్‌ ఇం‌డియా),  ఫోరమ్‌ ఆఫ్‌ ‌లోడ్‌…

రాష్ట్రంలో ‘ఇందిరమ్మ ఎమర్జెన్సీ’ పాలన : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 05: ‌బీఆర్‌ఎస్‌ ‌నేతల అరెస్టులపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది ప్రజా పాలన కాదు.. ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన అని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి చెందిన సీనియర్‌ ‌నేతలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కవిత పేర్కొన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన మా పార్టీ సీనియర్‌…

‌ప్రభుత్వ పాలనను ప్రశ్నిస్తే జైలుకా..?

ఎక్స్ ‌వేదికగా బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌ఫైర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 05 : ‌బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హరీష్‌ ‌రావు, పాడి కౌశిక్‌ ‌రెడ్డి, జగదీశ్‌ ‌రెడ్డితో పాటు పలువురు బీఆర్‌ఎస్‌ ‌నాయకులను పోలీసులు అరెస్టు చేసి, ఆయా పోలీసు స్టేషన్లకు తరలిం చారు. ఈ అరెస్టులపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ఎక్స్ ‌వేదికగా రేవంత్‌…

ఆర్టీసీ బస్సుల్లో 115 కోట్ల మంది

మహిళల ఉచిత ప్రయాణం.. •రాబోయే రెండేళ్లలో 3వేల ఎలక్ట్రిక్‌ ‌బస్సులు •ప్రభుత్వ పథకాలతో పేద కుటుంబాలకు ప్రతినెలా రూ.10వేల లబ్ధి •ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర •ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 05 : ‌మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో ప్రతీ ఆడబిడ్డ ప్రతీ నెలా…

ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీల సన్నద్ధం

అభ్యర్థుల ఎంపికపై కసరత్తు.. (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) రాష్ట్రంలో త్వరలో ఖాలీ కానున్న మూడు ఎమ్మెల్సీ పదవులకు జరిగే ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు సన్నాహాలు ప్రారంభించాయి. అయితే  అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీలన్నీ ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఎదుటి పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే అందుకు సమవుజ్జీగా   ఉండే…