Tag Prajatantra Articles

ధనుర్మాసం వైశిష్ట్యం

బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహమ్‌ మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః  ‘‘వేదాలలో సామవేదాన్ని, ఛందస్సుల్లో గాయత్రీ ఛందస్సును, మాసాలలో మార్గశిర మాసాన్ని, రుతువులలో వసంత రుతువును’’ అంటూ సాక్షాత్తూ శ్రీ కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలోని విభూతియోగంలో చెప్పిన శ్లోకమిది. మార్గశిర మాసానికి ఇంకొక ప్రాముఖ్యం ఉంది. పరమ పవిత్రమైన గోదాదేవి వ్రతం ఆరంభించి ఉపనిషత్తుల్యములైన…

పాట ఉన్నంత కాలం గద్దర్‌ సజీవంగా ఉంటారు..

Gaddar

త‌న పాట‌ల‌తో సమాజాన్ని ఉర్రుతలూగించి గొప్ప ప్ర‌జా గాయ‌కుడు ప్రతీ పోరాటంలో న్యాయం వైపున నిలిచి అన్యాయాన్ని ప్రశ్నించారు. గద్దర్‌ సాహిత్యం పుస్తకావిష్కరణలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 15 : ఐదు దశాబ్దాల‌లో జరిగిన ప్రతీ పోరాటంలో ప్ర‌జా గాయ‌కుడు గద్దరన్న ఉన్నాడ‌ని, విప్లవ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం,…

వొచ్చే సంక్రాంతికి రైతు భరోసా.. : డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క

ఈనెల 28న నిరుపేద రైతు కూలీలకు మొదటి విడత డబ్బులు సన్నాల‌కు బోన‌స్ చెల్లింపుతో అన్న‌దాతల్లో ఆనందం రాష్ట్ర అప్పులపై బిఆర్ఎస్ నాయకులు పచ్చి అబద్ధాలు గ‌త పదేళ్ల కాలంలో 7,11,911 కోట్లు అప్పులు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క ఖమ్మం, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 15 : వొచ్చే సంక్రాంతి పండుగ నుంచి అర్హులైన రైతులంద‌రికీ…

డిజిటల్‌ రంగంలో సాధికారతకు కృషి..

Minister Duddilla Sridhar Babu

రాష్ట్రంలో 400 గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లకు విస్త‌రిస్తాం.. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు సైతం ఐటీ కంపెనీలు ఐటి, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు రానున్న రోజుల్లో తెలంగాణ‌లో 400 గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల (జీసీసీ)ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు…

ఇదెక్కడి ధర్మం… ఇదెక్కడి నీతి!?

Fake memberships of state BJP

మా  ఎజెండా అమలుకు అడ్డొచ్చిన ఎవరినీ  బీజేపీ, సంఫ్‌ు  పరివార్‌ సులభంగా వొదిలిపెట్టదు. అది ఎలా వేటాడి ..వేధిస్తుందో చెప్పటానికి గుజరాత్‌ మాజీ ఐపిఎస్‌ అధికారి సంజీవ్‌ భట్‌ ఉదంతం పెద్ద ఉదాహరణ. 27 సంవత్సరాల క్రితం పోలీస్‌ కస్టడీలో ఉన్న నిందితుడిని నేరం ఒప్పుకోవాలని ప్రమాదకర ఆయుధాలతో, కరెంట్‌ షాక్‌లతో టార్చర్‌ పెట్టారన్న కేసులో…

బయ్యారానికి మరోసారి బ్రేక్‌

కేంద్రం ప్రకటనతో తెలంగాణ వాసుల ఆగ్రహం (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు విషయంలో మరోసారి బ్రేక్‌ ‌పడింది. తాజాగా జరుగుతున్న పార్లమెంటు ఉభయ సభల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో ఈ విషయాన్ని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి స్వయంగా పేర్కొనడంతో యావత్‌ ‌తెలంగాణ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణలో ఉపాధి…

నిజాంసాగర్‌ ‌నుంచి రబీ పంటలకు నీటి విడుదల

ఐదేళ్లలో మరో 30 లక్షల ఎకరాలకు ఆయకట్టు విస్తరణ విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13: ‌శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టు, నిజాంసాగర్‌ ‌వంటి చారిత్రక ప్రాజెక్టుల ఆధునికీకరణ ద్వారా వొచ్చే 5 ఏళ్లలో అదనంగా 30 లక్షల…

త్యాగానికి మారు పేరు ఏసు ప్రభువు..!

సెక్రటేరియట్ క్రిస్మస్ వేడుకల్లో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నంప్రభాకర్  హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్13: లోక కల్యాణం కోసం అందరూ యేసు ప్రభువుకు ప్రార్థనలు చెయ్యాలని. ప్రజల క్షేమంకొరకు ఏసు ప్రభువు కీర్తనలు, ప్రవచనలు, ఆలోచనలతో ముందుకు పోవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. త్యాగానికి మారుపేరైన యేసు క్రీస్తు సమాజంలో…

కొత్త సంప్ర‌దాయానికి స‌ర్కారు నాంది

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు అవ‌గాహ‌న సద‌స్సులు మంచి ప‌రిణామం త్వరలోనే స‌భ్యుల‌కు క్రీడ‌లు, స్టడీ టూర్స్ నిర్వ‌హిస్తాం.. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 12 :  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంప్రదాయనికి నాంది ప‌లికింద‌ని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి  అన్నారు.  గతంలో ఎప్పుడు నిర్వహించని విధంగా…