Tag Prajatantra Articles

అమ్మతో వెళ్తున్నా సార్‌.. మ‌మ్న‌ల్ని వొదిలేయండి..

అమ్మతో వెళ్తున్నా సార్‌.. మ‌మ్న‌ల్ని వొదిలేయండి..

తల్లి కొడుకుల సంబంధాన్ని వక్రీకరించిన ఖాకీ అర్ధరాత్రి మగవాళ్ల‌తో నీకేం పని అంటూ అసభ్య ప్రవర్తన కాళ్లావేళ్లా పడిన కనికరించని పోలీసులు తల్లి ఎదుటనే కొడుకును చితకబాదిన పోలీసులు అర్ధరాత్రి స్టేషన్ బ‌యటే రక్షణ లేకుండా నిలబెట్టిన వైనం  మిర్యాలగూడ సబ్‌డివిజన్‌ ‌పరిధిలో అమాన‌వీయ ఘ‌ట‌న‌ ఓ పోలీస్‌స్టేషన్‌పై ఎస్‌పీకి బాధితుడి ఫిర్యాదు మిర్యాలగూడ, ప్రజాతంత్ర,…

ద్రవ్యోల్బణం ఎందుకు దాడి చేస్తోంది..!

సమస్యల పట్టింపు లేని మోదీ  పాలన ద్రవ్యోల్బణం అదుపులోకి వొచ్చిందన్న మాటలు శుద్ధ అబద్దం… ధరలు ఎందుకు పెరుగుతున్నాయి… నిరుద్యోగం ఎందుకు తాండవిస్తోంది… పదేళ్లుగా మోదీ నేతృత్వంలోని బిజెపి పాలన వికసిత భారత్‌ లక్ష్యంగా సాగుతోందని బిజెపి శ్రేణులు పదేపదే ప్రచారం చేస్తున్నారు. గత పదేళ్లలో క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకోవడంలో బిజెపి నేతలు విఫలం అవుతూనే…

మన్మోహన్‌తో విడదీయరాని బంధం

Former Prime Minister Manmohan Singh is associated with Orugallu

ఆనాటి జ్ఞపకాలు గుర్తు చేసుకున్న నేతలు వరంగల్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌27: ఓరుగల్లుతో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు అనుబంధం ఉంది. వరంగల్‌ ఆర్‌ఈసీలో 1992లో జరిగిన కాకతీయ విశ్వ విద్యాలయం స్నాతకోత్సవానికి నాడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ హాజరయ్యారు. కేయూ ఉపకులపతి ప్రొఫెసర్‌ జయశంకర్‌ సారథ్యంలో జరిగిన వేడుకల్లో ఆయన చేతుల…

సింగ్‌సాబ్‌కు ‘ప్రజాతంత్ర’ సలామ్‌..!

తెలంగాణ ఏర్పాటులో ‘మన మోహనుడు’ రాష్ట్ర సాధనలో  సానుకూల అడుగులు వ్యూహాత్మక చతురత ప్రదర్శించిన నాటి ప్రధాని (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) ఎన్నో ప్రతిబంధాల మధ్య తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయగలిగామంటూ మాజీ ప్రధాని మన్‌మోహన్‌సింగ్‌ తన చివరి ప్రసంగంలో వ్యక్తం చేసిన తీరు.. తెలంగాణ విషయంలో ఆయన ఎన్ని విషమ పరీక్షలను…

ద‌వాఖాన‌ల్లో వైద్య ప‌రిక‌రాల‌పై దృష్టి సారించండి

వైద్య ఆరోగ్య‌శాఖ‌ మంత్రి దామోదర రాజనర్సింహ   హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 23 : ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్  ప్రకారం మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఎక్విప్‌మెంట్‌, సిబ్బంది నియామకాలపై దృష్టి సారించాల‌ని వైద్య శాఖ‌మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ అధికారుల‌ను ఆదేశించారు. హాస్పిటల్స్  నిర్వహణ, వైద్య పరికరాల రిపేర్లు, మౌలిక…

గురుకుల పాఠశాలలో మంత్రి పొన్నం ఆకస్మిక తనిఖీ

హుస్నాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: హుస్నాబాద్ జిల్లల్లగడ్డలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డైట్ చార్జీలు పెంచిన తర్వాత విద్యార్థులకు అందిస్తున్న మెనూ పాటించాలని,విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. హాస్టల్ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని అధికారులను ఆదేశించారు.. హాస్టల్ వాటర్ ప్లాంట్ పరిశీలించారు..ఎప్పటికప్పుడు…

ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్‌ ‌బెనగాల్‌ ‌కన్నుమూత

Renowned director Shyam Benegal is blind

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 23 : ‌ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్‌ ‌బెనగాల్‌ ‌కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన 90 ఏళ్ల పడిలో తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్యామ్‌ ‌బెనెగల్‌ ‌సోమవారం సాయంత్రం చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1934 డిసెంబర్‌ 14‌వ తేదీన హైదరాబాద్‌లోని తిరుమలగిరిలో  శ్యామ్‌ ‌బెనెగల్‌ ‌జన్మించారు. శ్యామ్‌ ‌బెనగల్‌ ‌భారతీయ…

వ‌రంగ‌ల్ సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ ను పూర్తిచేయాలి

Warangal Super Specialty Hospital

అస్త‌వ్య‌స్తంగా ఎంజీఎం హాస్పిటల్ నిర్వ‌హ‌ణ‌: మాజీ మంత్రి హరీశ్ రావు వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర, డిసెంబ‌ర్ 23 : వరంగల్ లో హెల్త్ సిటీని గొప్ప ఆలోచనతో కేసీఆర్  ఏర్పాటు చేశార‌ని, ఉత్తర తెలంగాణకే తలమానికంగా నిర్మించాలని ఎప్పటికప్పుడు కేసీఆర తోపాటు తాను సమీక్షించి 84శాతం పనులు పూర్తి చేశామ‌ని మాజీ మంత్రి హ‌రీష్‌రావు తెలిపారు. .…

డెలివరీ సేవల పన్ను రేటుపై కమిటీ ఏర్పాటు చేయాలి

ఐజీఎస్టీ పునరుద్ధరణ పై న్యాయబద్ధమైన విధానం అనుసరించాలి ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ రాష్ట్ర వ్యాట్ పరిధిలోనే ఉంచాలి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కీలక ప్రతిపాదనలు.. ఆమోదించిన కౌన్సిల్ జైపూర్, డిసెంబర్ 21: రాజస్థాన్ రాష్ట్రంలోని జై సల్మీర్ లో శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన…