Tag Prajatantra Articles

నేరస్థుల్లా సంకెళ్లు వేసి పంపడం సరికాదు..

ఇది భారతదేశ ప్రతిష్టకు భంగం భారతీయులను వెనక్కి పంపించడంపై కాంగ్రెస్‌ ‌విమర్శలు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను అమెరికా ప్రత్యేక విమానాల్లో భారత్‌కు తరలిస్తున్నవిషయంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ ‌పార్టీ  తీవ్రంగా స్పందించింది. అక్కడి భారతీయుల చేతికి సంకెళ్లు వేసి.. వారిని నేరస్థులుగా పంపడం అవమానకరమని పేర్కొంది. ఓ భారతీయుడిగా అలాంటి దృశ్యాలు చూడలేకపోతున్నానని కాంగ్రెస్‌ ‌నేత పవర్‌ ‌ఖేడా ఆవేదన…

అమెరికా అక్రమ వలసదారుల తరలింపు

అమృత్‌సర్‌లో దిగిన అమెరికా ప్రత్యేక విమానం అక్రమంగా ఉంటున్నారన్న కారణంగా 205 మంది రాక ట్రంప్‌ ఆదేశాలతో సైనిక విమానంలో తరలింపు చట్టవ్యతిరేకంగా అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన వారిని ప్రత్యేక విమానంలో స్వదేశానికి పంపింది. 205 మందితో టెక్సాస్‌ ‌నుంచి బయల్దేరిన అమెరికా సైనిక విమానం సీ–17.. బుధవారం మధ్యాహ్నం పంజాబ్‌లోని అమృత్‌సర్‌ అం‌తర్జాతీయ ఎయిర్‌పోర్టులో దిగింది. డొనాల్డ్ ‌ట్రంప్‌ అధికారంలోకి రాగానే అక్రమ…

పడ్డ మట్టిదిబ్బలు కూలి ముగ్గురి మృతి

ఎల్బీనగరలో సెల్లార్‌ ‌తవ్వుతుండగా ఘటన  మృతులంతా బిహార్‌ ‌వాసులుగా గుర్తింపు నగరంలోని ఎల్బీనగర్‌లో సెల్లార్‌ ‌తవ్వకాల్లో ప్రమాదం చోటుచేసుకుంది. సెల్లార్‌ ‌లోపల పనిచేస్తుండగా పైనుంచి మట్టిదిబ్బలు కుప్పకూలాయి. ఈ క్రమంలో మట్టిదిబ్బల కింద కూరుకుపోయి ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఫైర్‌ ‌సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మట్టిదిబ్బల కింద…

తప్పుల తడకగా తెలంగాణ కులగణన

ఓబీసీల పట్ల కాంగ్రెస్ కపటప్రేమ బీసీలను రాజకీయంగా అణచివేసేందుకు కుట్ర బీజేపీ ఎంపీ, ఓబీసీ జాతీయాధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన మీద ప్రవేశపెట్టిన నివేదిక పూర్తిగా తప్పుల తడకగా ఉందని బీజేపీ ఎంపీ, ఓబీసీ జాతీయాధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. దిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కులగణన అసమగ్రంగా, అశాస్త్రీయంగా.. వాస్తవ దూరంగా ఉందని, నిజంగా…

రోడ్ల నిర్మాణలో వేగం పెంచాలి

హైబ్రిడ్ అన్యూటీ మోడ్ లోనే నిర్మించాలి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  రాష్ట్రంలో హైబ్రీడ్ అన్యూటీ మోడ్ రోడ్ల నిర్మాణంలో వేగం పెంచాలని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో హ్యామ్ (హైబ్రిడ్ అన్యూటీ మోడ్) రోడ్లపై ఆర్ అండ్ బి అధికారులతో మంత్రి కోమటిరెడ్డి సమీక్షించారు.  నియమ, నిబంధనలకు అనుగుణంగా…

గిరిజన సంక్షేమానికి క‌లిసిక‌ట్టుగా ప‌నిచేద్దాం..

గిరిజన సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీత‌క్క సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల‌కు రూ.2 కోట్లు గిరిజన, ఆదివాసీల సంక్షేమం పై సమీక్ష పార్టీలకు అతీతంగా హాజరైన ఎస్టీ ఎమ్మెల్యేలు సమాజానికి దూరంగా ఉన్న మన గిరిజ‌న, ఆదివాసీల‌ అభివృద్ధి కోసం లక్ష్యంతో పని చేద్దామ‌ని గిరిజన సంక్షేమ, పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీత‌క్క పిలుపునిచ్చారు. మాసాబ్ ట్యాంక్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లో…

17.03 లక్షల రైతుల అకౌంట్లలో రైతుభరోసా

ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం1126.54 కోట్లు రైతుభరోసా నిధులు జమ రైతు సంక్షేమానికే మొదటి ప్రాధాన్యం రైతుభరోసా నిధులు జమ ప్రారంభించాం.. వెల్లడించిన  వ్య‌వ‌సాయ శాఖ‌మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌రావు రైతు భరోసా డబ్బుల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర‌ రావు శుభవార్త చెప్పారు. ఇటీవల అగిన రైతు భరోసా నిధుల జమను తిరిగి…

కుల గణనతో దేశం చూపు తెలంగాణ వైపు..

సామాజిక న్యాయానికి క‌ట్టుబ‌డి ఉన్నాం. కుల గణనలో పాల్గొనని వాళ్లు మళ్లీ వివరాలు ఇవ్వొచ్చు. కుట్రదారులు చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్ర‌జ‌లు తిప్పికొట్టారు. మా అధికార యంత్రాంగం  శాస్త్రీయంగా సర్వే చేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు   కులగణన సర్వే విజయవంతంగా పూర్తి చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో దేశం మొత్తం తెలంగాణ వైపు…

మ‌హిళా క్రికెట‌ర్  గొంగడి త్రిషకు కు రూ.కోటి న‌జ‌రానా

 ప్ర‌క‌టించిన సీఎం రేవంత్ రెడ్డి భారత యువ క్రికెటర్‌ గొంగడి త్రిష కు తెలంగాణ సర్కారు భారీ నజరానా ప్రకటించింది. అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌-2025లో సత్తా చాటిన ఈ ఆల్‌రౌండర్‌కు కోటి రూపాయల నజరానా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బుధవారం ప్రకటించారు. భవిష్యత్తులో త్రిష మరింత గొప్పగా రాణించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. హైద‌రాబాద్‌ జూబ్లీహిల్స్…