Tag political strategy

మోదీ పర్యటన హిడెన్ ఎజెండా ..?

ఏపీలో బీజేపీ జనసేన టీడీపీ కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టే తెలంగాణలో  మోదీ బాబు పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో  పొత్తుతో ఎన్నికల్లో నాటికి బలమైన శక్తిగా వస్తామని  మోదీ   తెలంగాణ పర్యటనతో పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.తెలంగాణలో ఇంత వరకూ బీజేపీ, జనసేన, టీడీపీ పోత్తు లేదని పరోక్షంగా చెప్పిన  మోదీ   తాజా పర్యటన, ఎన్డీయే…

అబ్‌కీ బార్‌ ‌బిజెపి సర్కార్‌..?

  “మూడవసారి దేశ ప్రధాన మంత్రి పదవి చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఆదివారం తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన నరేంద్రమోదీ తన ప్రసంగంలో ఈ నినాదమివ్వడంతో రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ఇక్కడ బిజెపి సర్కార్‌ ‌పక్కా అన్న ప్రచారం జరుగుతున్నది. దీంతోపాటు రాష్ట్రంలో బలంగా ఉన్న కాంగ్రెస్‌, అం‌తే బలంగాఉన్న ప్రతిపక్ష బిఆర్‌ఎస్‌ను  వచ్చే ఎన్నికల్లో బిజెపి…

‘నారీ శక్తి’తో రాజకీయ చదరంగం..

  “మహిళా సాధికారత అనేది ఒక నినాదంగా కాకుండా కార్యరూపంలోకి రావాలంటే, ప్రస్తుతం ఉన్న లోక్‌సభ సీట్లలోనే రిజర్వేషన్లను అమలు చేయాలని మహిళా సంఘాలు . డిమాండ్ చేస్తున్నాయి. సీట్ల సంఖ్య పెంచడం వల్ల సమానత్వం రాదని, ప్రస్తుతం ఉన్న సీట్లలో మహిళలకు స్థానం కల్పించినప్పుడే అసలైన మార్పు వస్తుందని వారు వాదిస్తున్నారు. భారతదేశంలో మహిళా రిజర్వేషన్…

‘పకోడీలు’ కూడా వేసుకోలేని దుస్థితి..!

పశ్చిమ బెంగాల్ వంటి కీలక రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే కేంద్ర ప్రభుత్వం కమర్షియల్  గ్యాస్ సిలిండర్ ధరను అసాధారణంగా పెంచడం  వెనుక ఉన్న రాజకీయ చతురత ప్రజలకు అర్థం కానిది కాదు. వోట్ల వేట ముగియగానే ధరల బాదుడు మొదలుపెట్టడం అనేది వోటరును కేవలం ఒక సంఖ్యగా పరిగణించడమే. ఇది పరోక్షంగా ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే…

మరో వసంతంలోకి బీఆర్ఎస్‌..భవిష్యత్‌లో మరిన్ని సవాళ్లు.!!

“ఇప్పుడు బీఆర్ఎస్ కు కూడా బీజేపీ, కమ్యూనిస్ట్‌ పార్టీల తరహా సిద్ధాంతం అవసరం. బీజేపీకి ఆర్ఎస్ఎస్, లెఫ్ట్ పార్టీలకు కమ్యూనిజం తరహా బీఆర్ఎస్ కు బలమైన సిద్ధాంతం, అనుబంధ సంఘాలను బలోపేతం చేయాలి..విద్యార్థి యువజన మహిళా రైతు కార్మిక కర్షక ఉద్యోగ సంఘాల బలోపేతం బీఆర్ఎస్ కు అవసరం.ఆ వైపుగా కొత్త వసంతంలో బీఆర్ఎస్ అడుగులుండాలి.…

కాంగ్రెస్ బలహీనతే రేవంత్ బలం

“జీవన్ రెడ్డి పాత తరం నాయకుడు. నిజాయితీపరునిగా, పోరాట యోధునిగా పేరుంది. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన నాయకుడు. నిజానికి జీవన్ 2019 మార్చిలో కరీంనగర్-మెదక్-నిజామాబాదు-ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాతనే తిరిగి కాంగ్రెస్ బతికిబట్టకడుతుందన్న నమ్మకం ఏర్పడింది. ఆ ఊపులోనే 2019 మేలో జరిగిన లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ మూడు…

నిబద్ధత లేని తటస్థ వైఖరి!!

“క్రూరమైన అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ తన చమురు అవసరాల కోసం నైతికత అనే దిక్సూచిని ఉపయోగిస్తోంది. ఇరాన్ పాఠశాలలపై క్షిపణుల దాడులను ఖండించకుండా మౌనం పాటిస్తూ, తన చమురు ట్యాంకర్లు సురక్షితంగా స్వదేశానికి పంపాలని ఇరాన్‌ను అడుక్కుంటోంది. అంటే ఇక్కడ రక్తం కంటే చమురుకే అధిక ప్రాధాన్యం! ఇరాన్ కూడా మన దేశంపై ప్రేమతో చేయడం…

మున్సిపల్ ఎన్నికలు – రాజకీయ ప్రాధాన్యత

రాష్ట్రంలో  జరగబోయే మున్సిపల్ ఎన్నికల ప్రచార ఘట్టం సోమవారం తో ముగిసింది. వీటిని కేవలం స్థానిక సంస్థల ఎన్నికలుగా మాత్రమే చూడలేం. ఇవి రాష్ట్ర రాజకీయాలపై ప్రత్యక్ష ప్రభావం చూపే ప్రజల నాడి పసిగట్టే ఎన్నికలు గా గుర్తించాలి. ఈ ఎన్నికలు సాధారంగా అధికార పార్టీ కి అనుకూలంగా ఉంటాయని భావించినా  రాష్ట్ర ప్రభుత్వ పనితీరు,…

స‌నాత‌న యోధుడి వ్యూహాత్మ‌క మౌనం!!

“ఎంతో జాగ్ర‌త్త‌గా స‌నాత‌న యోధుడిగా త‌న‌ను తాను ప్ర‌ద‌ర్శించుకుంటున్న ప‌వ‌న్ క‌ళ్యాన్  ఇప్పుడు త‌న సొంత‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే శ్రీ‌ధ‌ర్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటుండంలో తీవ్ర విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటున్నారు. సాక్షాత్తు ఒక ప్ర‌భుత్వ ఉద్యోగిని గ‌త 18 నెల‌లుగా స‌ద‌రు ఎమ్మెల్యే వేధింపుల‌కు గురిచేస్తున్నాడంటూ, అత‌ని సంభాష‌ణ‌ల‌కు సంబంధించిన వీడియోను విడుద‌ల చేయ‌డంతో దుమారం రేగింది.…